This page has not been fully proofread.

-
 
దీనికి సమాధానము పై రెండు శ్లోకములందలి
'శాస్త్రానుపూర్వమ్' 'లోక వేదయోః', 'అవిజ్ఞాతమబుద్ధి భీ?
 
నవి
 
'పునర్వ్య క్తీ కరిష్యామి'
 
ణ్య
 
అనుపదములలో గాన్పించును,
యములో శాస్త్రప్ర్రామా
అనుమేయమగు నుచ్చారణస్థాననిర్ణ యములో శా
*మెంతయు నావశ్యకమై యున్నది తదర్థము, శిష్యబుద్ధి
వైశద్యార్థము, విషయమును దృఢపరచుటకును; ప్రామా
ణికరీతినుచ్చారణవిధిని ప్రస్తావింపవలెనని యాచార్యుల సిద్ధా
నము. అందులకై శిక్షాప్రణయన మత్యం తావశ్యక మని
సమాధానము. పై రీతిని పదములతి గంభీరములై యాచార్యని
హృదయమును వ్యక్తము చేయును.
 
t
 
6
 
C
 
L
 
DAYS
 
వి
 
శ్లో॥ త్రిషష్టి శ్చతుష్షష్టి ర్వా వర్ణాః శంభుమతే మతాః!
2
ప్రాకృతే సంస్కృ తే చాపి స్వయం ప్రోక్తాః స్వయంభువా॥3
 
2)
 
12
 

సు
 
రిత
 
వర్ణసంఖ్యావిచారము :
 
అర్థ :- వర్ణ స్వర ప్రభేదములను ప్రవచించుటకు ముందు వృ
 
k
 
8
 
వర్ణముల సంఖ్యాపరిగణనము గావించుట యుక్తమని దలంచి మ
యాచార్యుడదానినిట్లు ప్రస్తావించుచున్నాడు.
 
(సి
 
YOYO
 
ని
 
అర్థ :- ప్రాకృ తే—ప్రాకృతభాషయందును; సంస్కృతి =
చాపి — సంస్కృతభాషయందును; స్వయంభువా _ మ హే
శ్వరునిచే (బ్రహ్మగారి చేనని వ్యాఖ్యానరములున్నవి);
స్వయమ్_స్వయముగా; వర్ణాః వర్ణములు; ప్రోక్తా:-చెప్పఁబడి