This page has not been fully proofread.

38
 
శ్రీమహాగణాధిపతయేనమః-
నమస్కరించాలి.
 
తత్త్వాచమనమ్-(ఉద్ధరిణెతో నీళ్ళు కుడిచేతిలోనికి తీసికొని నెమ్మదిగా
 
చప్పుడు కాకుండా త్రాగాలి.)
 
ఐం ఆత్మతత్త్వేన స్థూలదేహం పరిశోధయామి।
హ్రీం విద్యాతత్త్వేన సూక్ష్మదేహం పరిశోధయామి।
శ్రీం శివతత్త్వేన కారణదేహం పరిశోధయామి।
 
ఐం హ్రీం శ్రీం సదాశివతత్త్వేన మహాకారణదేహం పరిశోధయామి।
శౌతాచమనము-కేశవనామాలతో అనగా - "కేశవాయ నమః,
నారాయణాయ నమః, మాధవాయ నమః,"-అని మూడు సార్లు నీళ్లు త్రాగి,
తరువాత -
 
గోవిందాయ నమః
 
విష్ణవే నమః।
 
మధుసూదనాయ నమః
 
త్రివిక్రమాయ నమః।
 
వామనాయ నమః
 
శ్రీధరాయ నమః।
 
హృషీకేశాయ నమః
 
పద్మనాభాయ నమః।
 
దామోదరాయ నమః
 
అందరికీ సంధ్యావందనం
 
శ్రీగురుభ్యోనమః -అని గణపతికి గురువులకు
 
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః।
 
ప్రద్యుమ్నాయ నమః।
 
అనిరుద్దాయ నమః
 
పురుషోత్తమాయ నమః
 
అధోక్షజాయ నమః।
 
నారసింహాయ నమః।
 
అచ్యుతాయ నమఃః
 
జనార్దనాయ నమః।
 
ఉపేన్దాయ నమః।
 
హరయే నమః।
 
శ్రీకృష్ణాయ నమః।
 
శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః-అని
 
చెప్పుకోవాలి.(ఇలా కేశవనామాలను కీర్తించడంవల్ల విష్ణుసహస్రనామ
పారాయణఫలం సిద్ధిస్తుందని పెద్దలు చెబుతారు).