This page has not been fully proofread.

30
 
ప్రాతఃకాల గాయత్రీస్వరూపాన్ని బ్రహ్మాణిగా-
అందరికీ సంధ్యావందనం
 
బాలాం విద్యాం తు గాయత్రీం లోహితాం చతురాననామ్।
రక్తాంబరద్వయోపేతాం అక్షసూత్రకరాం తథా।
కమండలుధరాం దేవీం హంసవాహనసంస్థితామ్ ।
బ్రహ్మాణీం బ్రహ్మదైవత్యాం బ్రహ్మలోకనివాసినీమ్ ॥–అని ధ్యానించి
'యో దేవః సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః॥
 
ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే॥' అనే
శ్లోకమంత్రాన్ని 10పర్యాయములకు తక్కువకాకుండా జపించాలి. మరియు
'పరబ్రహ్మణే సూర్యాయ ప్రాతస్సంధ్యాయైనమః' అనే సంధ్యాగాయత్రీ
మంత్రాన్ని కూడా జపించాలి. యథాశక్తి28/108/1008సంఖ్యలో జపించి
తరించవచ్చు. సంఖ్యకన్నా శ్రద్ధాభక్తులు ప్రధానము. జపము పూర్తయిన
పిమ్మట
 
'అనేన మయా యథాశక్తికృతేన సంధ్యా/గాయత్రీజపేన శ్రీగాయత్రీ పరాదేవతా
సుప్రీతా సుప్రసన్నా వరదాభవతు' అని అక్షతలను నీళ్ళను పళ్ళెంలో
సమర్పణభావంతో విడిచిపెట్టాలి.
 
దిగ్దేవతానమస్కారము
 
ప్రాచ్యై దిశే నమః– ప్రాచీదిగ్దేవతాభ్యో నమః (తూర్పుదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
దక్షిణాయై దిశే నమః- దక్షిణదిగ్దేవతాభ్యో నమః। (దక్షిణదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
ప్రతీచ్యై దిశే నమః– ప్రతీచీదిగ్దేవతాభ్యో నమః। (పడమరదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
ఉదీచ్యై దిశే నమః– ఉదీచీదిగ్దేవతాభ్యో నమః। (ఉత్తరదిక్కుకు తిరిగి నమస్కరించాలి)
ఊర్ధ్వాయై దిశే నమః-ఊర్ధ్వదిగ్దేవతాభ్యో నమః (ఊర్ధ్వదిక్కుకునమస్కరించాలి)
అధరాయై దిశే నమః-అధోదిగ్దేవతాభ్యో నమః (క్రిందుగానమస్కరించాలి)
అంతరిక్షాయై దిశే నమః-అంతరిక్షదిగ్దేవతాభ్యో నమః (ఆకాశ దిశగా నమస్కరించాలి)