Barcode 2030020025543 Title aastikatvamu Subject RELIGION. THEOLOGY Author - subrahmand-ya shaastri poond-aasi Language Telugu Pages - 277 Publication Year - 1955 Creator - Fast DLI Downloader https://github.com/cancerian0684/dli-downloader Barcode EAN.UCC-13 2030020 025543 UNIVERSAL LIBRARY OU_206168 LIBRARY UNIVERSAL Blank page ఆస్తికత్వము ప్రథమ భాగము 759764 బాలవ్యాస్, తర్క, వ్యాకరణ విశారద వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి భట్నవిల్లి గ్రామసంస్థాపిత శ్రీశారదా ముద్రణాలయమునందు, ముద్రింపబడి ప్రకటింపబడియె. ప్రతులు : 1000 15-11-56 టాగూరు పబ్లిషింగ్ హౌస్ పబ్లిషరు బుక్ సెల్లర్సు, హైదరాబాదు స్వామ్యసంకలితము] [వెల: 3-0-0 లభ్యస్థానము:——— వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, బారువారి వీధి, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా, FORWORD. By Kavi Samrat Viswanadha Satyanarayana, M. A. The story of this world is an eternal warfare between the forces of gods and demons, in another words, between theism and atheism. It is the history of two currents ever flowing parellel since the beginning of time. They run parallel but often collide. Sometimes his current and sometimes that. runs in spate and covers up the water of the other Neither seems to tolerate this inundation. Each struggles hard to free itself from superimposition. The current of theism seems to resent more the inroad of the other. The other stream, though spasmodically, assumes large dimensions, it is by nature a smaller stream but its inundations are more devastating. Once in a decade or two the sacred river of theism comes in spate. But small streams yearly inundate. The parallel is complete. At present, the phase of a theism has assumed uncontrollable proportions. The advocates of theism are now in small number and struggle hard to put their antagonists in check. 1 This book is an attempt to correct the incorrect and platitudinal way of thinking. This ancient land of India, subjected for two centuries to a tyranny, culturally foreign and fundamentally alien has suffered much from the imposition of atheistic ideas, in the theistic mould. As the king, so the people Pecause of the dual nature of the foreign civilisation, and for people who wanted to fight it out, it has become a question slipping through the fingers and visible at the sametime. The target is ever oscillating, surpassing the patience of the concentration of even a good shot. A through unbeliever can be directly attacked and be brought to conviction, but not the semi-believer. He believes and yet does not believe, his mind being partially covered with ignorance and unargumentativeness. He refuses to be convinced. He does not completely decry your religion. He is rather a time-server, wishes to retain things that suit him and does away with inconvenient and irksome things. The shafts of theism are always aimed at this target but not at the other, (ii) This book is a missile sharpened and well aimed at. The Lord says "to eject the bad and to sustain the good." He comes into this world again and again. Yes. He comes into this world when he is engrossed in the fear of total annihilation of the good. But this good is often eclipsed by currents of evil more often than in such times of abnormal calamity and the Lord is oblized to send his agents oftener into this world. There is one piculiarity in this agency. These agents are small luminaries. sometimes negligible from the point of view of the world. but potentially they are as great and profound as the Lord himself, because the Lord has only one missile and that is the Veda Even the smallest agent he sends out into this world is fully equipped with that one weapon. Though it is one weapon. It is thousand-edged, The semi-non believer is a very piculiar phenomenon. He is both a scholar and a lay man The difference is so subtle that you are taken aback to find his disposition as that of a lay man, but for all appearances and equipments, you know him to be well-varsed in the sacred lore. Bubdhism has developed a great philosophy, as engrossing as that of the Vedic religion. And yet it is a religion for the lay man Who is a lay man and what is a scholar? What is it that separates the two? Man is lorn rational and so argumentative. And argument is not final This is laid down by Vyasa in the aphorism "TARAKA. PRATISTHANAT." What is asserted by Kapila is thrown out dy Kanada The high argumentative and intellectual faculties of even sages are erring. The debator who has the higher intellect carries the day and he in his turn is put down by another who is more intellectual. It is ever like this and so Veda must be accepted as the final judgement. Asthika therefore is defined as one who belie. ves in the Veaa. Veda treats of the natural and the unnatural, the tangible and the intangible, the visible and the invisible. These semi-non-believers accept the verdict of the Veda. in the former things and deny it in the latter things. Vedapurusha said this and that. This you find cogent and the natural conclusion is that also must be cogent. But it does not suit you and so you give it up. (iii) The aim of this book is to be a corrective of that semiun-believer. The author is an agent of the Lord and what an agent is has already been stated. The author of this book, Sri Balavyasa Varanasi Subrahmanya Sastry, is a savant of Andhra Desa under whom scores of students have studied many Sastras. The book is a standing testimony for his being thousand-edged. He quots copiously from almost all Sastras, Puranas and Samhitas, brings in the aptest quotations, marshals arguments in a matchless manner. For the use of the common man, he has translated all Sanskrit quotations. His Telugu prose style is lucid and easily understandable; but sometimes it cannot but be terse and rather difficult to follow. His commentary on the aphorism "Loka Vidwishtam parityajet Nachereth" is an example. The subtlety of the argument is too difficult to be understood, it cannot but be so. It can only be explained that way. For one who is untutored in the meshes of logic, some things always remain unattained. A great scholar is often prone to disregard the changes of life and the surges of fate. There must be something or that force of God, that is the creator and the sustainer in him for doing this kind of work, and this Balavyasa seems to have it in abundance. He has previously produced 4 volumes of criticism disproving the ungest and wayward acquisitions of the unvedic-minded people. That book is something like an axe applied to the branches but this book is a blow at the root of that vicious tree. If one is tempted to find a trace of insufficiency in this book, it is as regards his criticism levelled against Budhism. Budhism is a religion widely read about nowadays from innumerable books written by Western scholars and his criticism of Budhism mainly treats with the charges made against the four Schools of thought taken up by Sri Sankaracharya. And almost all doubts of the believer are cleared and all the questions of the doubters are answered. This is almost a compendium of the salient points of the Vedic religion. A part from many things, one great question is solved here, the one question that conjured up the bogey of the untrue chronology which has completely upset the balance of the stable traditional mind. It is about the date of Budha. The Western historians have purposely and wilfully shuffled the facts to bring out the magic card. Friest (iv) the date of Budha is wrongly fixed and the Budha is construed as the starting point in the historicity of the Indian culture. A lone voice here and there is heard against it. In this book the questions of Budha including his historicity are widely discussed. There are many Budhas and the author advances many irrefutabla arguments to show this. He quots from Amarakosa. Amara himself was a Budhist. He mentions 18 names of Budha who is not Soudhodani. He has also given the names of the Budha who was the son of Suddhodana. A greater testimony cannot be found. If one stands for reason and is ready to be convinced, there must be no confusion after this evidence. I must say, I am highly honoured by being asked to preface this book of extraordinary merits, coming from the hand of a scholar who is as well versed, as far as knowledge of the Letter is concerned, as the Lord himself. Let people, who are oscillating between belief and disbelief draw solace from this book and be saved from the attacks of the virulent and aggressive un-believers. Viswanadha Satyanarayana, Vijayavada. 4-9-56. II Arsha Vidyabhushana Sri Jatavallabha Purushotham. M. A. Sri Varanasi Subrahmanya Sastri, the author of this book, "Astikatvamu," is a topranking Scholar and a great critic whose talents are dedicated to the cause of Sanatana Lharma His wide learning and deep erudtion. his spotless character and his selfless concern for the elevation of his contemporaries from the Dharmica and Spiritual stupour into which they have fallen for reasons historical, are so well-known in Andhra L'esha that any word from his pen will be read with the utmost respect. The present volume, I am sure. will evoke great admiration from the Pandit world and will be hailed as a saviour of the doubting and sceptic section of the Hindu Community. Efforts have been made. from time to time, to clear the mist shrouding, periodically, the path of the Rishis. As the mist hiding the sun from our view is dispelled by the rays of that very sun, so the mist of scepticism. agnosticism and atheism shrouding the Arsha Path can be dipelled by an application of the rays of knowledge drawn from the Rishis themselves. Now the medium, though which those rays pass, is Sri Subrahmanya Sastry, who is pure and clear enough to transmit them faithfully and enable the contemporary sceptics to te drawn to the path of the sages. What Kumarila hatta did for his contemporaries by writing Tantravartıka and Slokavartika and what Udayanacharya did for his contemporaries by his Kusumanjalı, the same Sri Sastri is doing for his contemporaries by this manumental book. It is to the credit of Sri Sastri that a large number of the younger generation of Pandits in Andhra Desa are his disciples. He has done not a little for keeping up the torch of Arsha culture in Andhra His house at Pithapuram is verily a Gurukula, In the Gurukula of his house, many a student received not only spiritual and intellectual nowrishment. but physical nowrishment as well. Students going to Pithapuram for Sastraic studies were never worried about their boarding. Material fortune has not forsaken Sastriji, as it does many other Scholars. He remainds us of the Gita Verse "Suchinam Srimatam Gehe." He is no more an Achirya of his students of that category alone, but of a far wider circle of disciples extending over all parts of Andhra Desa, through his lectures and writings. It is a matter for gratification and gratitude that all the wealth of scholarship and power of writing and speaking of Sastriji are harnessed to the noble cause of Vadic harma and Culture. The present work is a testimony not only of his learning and talent but also of our ancient method of logic and criticism which is adopted here with all its vigour and coercive force. Jatavallabha Purushotham. Satyanarayanapuram, VIJAYAVADA. 25-10-¹56 విన్నపము. మూడు శతాబ్దులకు ముందు విశ్వగుణాదర్శమున వేంకటా ధ్వరియను మహాకవి కలికాలమహిమ నిట్లు వర్ణించినాఁడు. శ్లో. "హర్మ్యస్థాన మధర్మకర్మవితతే ర్దుర్మానధర్మాసనం శాస్త్రస్తోమలలాటధూలిపిలయః శాంతి స్సవానా మపి, ఆమ్నాయార్థవచస్సమాపనదినం, సంస్థా సదర్చావిధేః అర్థాశాజనిభూ రభూ దిహ మహానర్థావహోయం కలిః కలికాల మెట్టి దన:- అధర్మకృత్యములకు సౌధము; దురభి మానమునకు ధర్మపీఠము. శాస్త్రములకు లయకాలము; క్రతువులకు శాంతిపాఠము; వేద వాక్కులకు అనధ్యయనదినము; సజ్జనపూజకుహద్దు; ధనాశకు పుట్టినిల్లు. ఇంతేకాదు. పెక్కనర్థములకు మూలకందము"అని. వేసవిలో ఎండలు, వర్షాకాలమున వానలు, శీతకాలమున చలియు విజృంభించుట ప్రకృతిసిద్ధమైనట్లే కలియుగమున అధర్మము క్రమవృద్ధినందుటయు నై సర్గికము కావచ్చును. కాని యావజ్జగత్తు నకుఁ గలుగు శీతవాతాతపాదిపీడలను తప్పింపలేకున్నను, కంబళ ఛత్రోపానహాదిసాధనములచే స్వవిషయమున నేని తప్పించుకొన బుద్ధిమంతుఁడు యత్నించుట సహజధర్మమైనట్లే, ధర్మాధర్మస్వరూప మెఱిఁగిన పెద్దలు అధర్మము నరికట్టుటకై ధర్మస్వరూపము నెఱిఁగి, తా నాచరించుటయే కాక, జిజ్ఞాసువులకు తెలుపుటయు నై సర్గికము . కలి కాల కాలుష్యము నట్లు వర్ణించిన యా వేంకటాధ్వరి కవివరుఁడు- శ్లో."ఏతాదృశే కలియు గేపి శతేషు కశ్చి జ్జాతాదరో జగతి యః శ్రుతిమార్గ ఏవ, యత్కించి దాచరతి పాత్ర మసౌ స్తుతీనాం శ్లాఘ్యం దురాప మపి కిం న మరౌ సర శ్చేత్ ॥ ఇట్టి కలియుగమందుసై తము నూఱుమందిలో నేయొకడైనను వేదమార్గమున నాదరము గలిగి, యే కొంచెము వేదధర్మము నాచరిం చినను, ఎడారిలోని చిన్న నీటిగుంటవలె ఆ ధార్మికుఁడు శ్లాఘాపాత్రుఁ డగును" అనెను, (2) వైదికధర్మముల కశనిపాతముగా విజృభించుచున్న నేఁటి విప రీత సిద్ధాంతములు కలిప్రభావమున వెలువడుచున్నవని గ్రహించియు నాస్తికత్వము నరికట్టుటకై నడుముకట్టుకొని నిల్చిన జగజెట్టులు బ్ర॥శ్రీ॥ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రులవారు. వీరాఆర్ష సంప్రదాయమున వేదశాస్త్రపురాణాదులఁ బరిశీలన పూర్వకముగా నధ్యయనించి, బోధించి, యాచరించుచు, లోకహితకాంక్షులై, ధర్మాధర్మస్వరూపనిరూపణ మొనర్పఁబూనిన కర్మయోగులు. వారే యీ "యాస్తికత్వ'' గ్రంథ నిర్మాతలు. భారతగ్రంథముపై వెలువడిన వివిధ, విపరీత, విరుద్ధ, విచిత్ర, విమర్శముల నన్నిటిని తూర్పాఱఁ బట్టి భారత తత్త్వమును 6 భాగ ములుగల 1482 పుటల గ్రంథముగ రచించి భారతజాతి పరువు ప్రతిష్ఠ నిలిపిన బాల వ్యాస బిరుదాంచితులు. అ ఇ ఉణ్ణులాదిగా ఆ భాష్యము వందలకొలఁది శిష్యులకు ఆర్ష సంప్రదాయమున బోధించిన కులపతులు. వ్యాకరణశాస్త్రమే కాక తర్క, వేదాంత శాస్త్రములను గురు శుశూషాపూర్వక మభ్యసించినవారు ఋగ్వేదపండితుల నింట నిలుపు కొని తమ నలువురు పుత్రులకు స్వశాఖాధ్యయన భాగ్యము నందించిన స్వధర్మతత్పరులు. భారతతత్త్వకథనమునకై అష్టాదశ పురాణములు, నుపపురాణములు, మన్వాదిధర్మశాస్త్రములు, ఇవియవి యన నేల ? ఆర్ష గ్రంథ భాండాగార మంతయు ప్రత్యక్షర పరిశీలన పూర్వకముగాఁ జదివి, చదివినదాని సారము నంతయు నిస్స్వార్థముగా వెలువరించిన కారుణికులు. కావుననే చార్వాకమతానుయాయులగు వితండా వాదు లతో డీకొనఁ గలిగినారు. నేఁడు బౌద్ధమతప్రచారమునకై తలయెత్తు చున్న విచిత్ర సిద్ధాంతముల నన్నిటిని బరిశీలించి నిస్సారములని ధ్రువ పఱుచుటయే కాక, గౌతమబుద్ధుడే బౌద్ధమతాదిమస్త్రష్ట కాఁడని బుద్ధనానాత్వమును బౌద్ధగ్రంథములనుండియే నిరూపించినారు. నిరా ధారముగా నేవిషయమును నెందుకు చూపలేదనిన శ్రీ శాస్త్రుల వారి వ్రాఁతయందలి ప్రామాణికతనుగూర్చి వేఱ చెప్పుట యెందులకు ? ఈ గ్రంథము నేఁటి స్వతంత్ర భారతమున వెలువడుచున్న, నాస్తికత్వ ప్రబోధక గ్రంథములందలి విషయముల నెత్తి ఖండించి భారతీయుల సంప్రదాయము చెడకుండ సోపపత్తికముగా ఆస్తిక్య మును లోకులకుఁ దెలియఁ జూటుచున్నది. ఇంతకంటె ఈ గ్రంథ మునుగూర్చి కాని, శ్రీ శాస్త్రుల వారిని గూర్చి గాని వారిని పాఠక లోకమున కడ్డుగా గాఁదలఁచుకొనలేదు. ఇది 254 పుటలుగల చిన్న పుస్తకమైనను, విషయగాంభీర్యమునుబట్టి సముద్రమువలె నుండుటచే, నిట్టి యుత్తమ విమర్శగ్రంథముపై మాదృశు లుపోద్ఘాతము వ్రాయ సాహసమగుననియు, వేత్తలగు సజ్జనులు పక్షపాతము లేక సత్యము గ్రహించి యానందింతురనియు, నిష్పాక్షిక బుద్ధులు, సత్యాన్వేషణ తత్పరులునై న ప్రతిపకులునై తము ఆర్ష సిద్ధాంతములందలి వాస్తవము గ్రహించి, గౌరవహానిభయమునఁ బైకిఁగాకున్న మానె. అంతరంగ ముననై న నామోదింపక మానరనియు, కావున ఆస్తికజనులతో పాటు నాస్తి కమతాసక్తులుగూడ శ్రద్ధగా పఠించి, యీ గ్రంథరచన కై శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రులుగారు చేసిన పరిశ్రమమును గ్రహించి సౌజ న్యము చూపఁగలరనియు విన్నవించుకొనుచున్నాను. అమలాపురము. దుర్ముఖి మార్గశీర్ష శుద్ధ దళమీబుధవాసరము. ఇట్లు, సు జ న వి ధేయుడు వెంపరాల సూర్యనారాయణశాస్త్రి. ఆస్తికతాయై నమః. "శ్రీబాల వ్యాస" వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రులుగారు వ్రాసిన "ఆస్తికత్వ"మను గ్రంథమును నే నామూలాగ్రముగ జూచితిని. గ్రంథము ఆస్తికుల ఆస్తికతను వృద్ధిపరచుటయందును, నాస్తికత్వ మను అంధత్వమును తొలగించి నాస్తికులనుకూడ మార్పు చేయుట యందును అత్యంతోప కారకమైనదని చెప్పుటలో యేమాత్రము అతి శయోక్తి లేదు. ఆస్తికతాప్రచారము చేయు పండితవ రేణ్యులకు కూడ చాల నుపకారకముగనుండు ననుటలో సందేహము లేదు. అనేక గ్రంథములనుండి చక్కని యుక్తుల బ్రదర్శించి నేటి కుయుక్తుల ఖండించి, ఆస్తికతను నిరూపించుటలో వీరి విమర్శనాశక్తి, బహుగ్రంథ ద్రష్టృత్వము, వెల్లడి యగుచున్నవి. ఒక్కొక్కతరి వీరు నేటి విమర్శ కుల ప్రశ్నలను, వాటి సమాధానములను ప్రాచీన గ్రంథములలో ప్రదర్శించిన సందర్భము జూడ వీరి యాస్తికతామూలకమగు ఆర్తిని చూచి అంతర్యామి యగు భగవానుడే స్ఫురణ కలుగ జేసెనని యని పించుచుండును. వేయేల యీ గ్రంథము అలౌకికములగు సర్వలోక తత్సాధనముల చూపించుటయందు చక్షుర్భూతము. కాన యెల్లరు యీ గ్రంథమును చక్కగ జదివి చక్షుష్మంతులై కృతార్థులగుదురుగాక. ఇట్లు. మండలిక వెంకటశాస్త్రీ. ఏలూరు. 9-10-56 పీఠికాపురమున కొన్ని సంవత్సరములు 'బాల వ్యాస' వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ప్రవచనము చేసిన శ్రీమద్భా గవత పురాణము యొక్క పరిపూర్తి సందర్భమున స్వస్తిశ్రీ మన్మథ సం॥ మాఘ ౭॥ విదియ మొదలు జరిగిన శ్రీమద్భాగవతసప్తాహ మహోత్స వములో సమావేశితులగు పండితవరేణ్యుల అభిప్రాయము. 'బాల వ్యాస' బ్రహ్మశ్రీ వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రుల వారిచే రచితమైన "ఆస్తికత్వము' అను సద్గ్రంథము నవలోకించితిమి. ఈ గ్రంథరాజము శుతిస్మృతిప్రమాణనిబద్ధమై, శ్రుతిసమ్మతయుక్త్యుప (5) బృంహితమై, ప్రాచీన - ఆధునిక - నాస్తికమతలతాలవిత్రమై, ప్రస్తుత కలికాలమున పాశ్చాత్య విద్యా సంపర్కమున కొందరి బుద్దుల నావరిం చియున్న నాస్తిక్యమహాంధకారమును పారద్రోలునదై మధ్యందిన మార్తాండమండలమువోలె విరాజిల్లుచున్నదని నొక్కి వక్కాణించు చున్నారము. ఎల్లరును ఈ సద్గ్రంథమును పఠించి ఆస్తిక్యపరాయణులై ఐహి కాముష్మిక సుఖముల నంది తరింతురుగాక. అని కోరుచున్నాము. 1 శ్రీ విద్యాశంకర భారతీస్వామి. (గాయత్రీ పీఠాధిపతులు.) 2 అవధానిశిరోమణి, కాశీ కృష్ణాచార్యులు. 3 బులుసు అప్పన్న శాస్త్రి 4 ముదికొండ వేంకటరామశాస్త్రి. 5 విశ్వనాధ సత్యనారాయణ (కవిసమ్రాట్ .) 6. పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి . 7 వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. 8 లంక వేంకరామ శాస్త్రి. 9 లంక నరసింహ శాస్త్రి. 10. వీరేశ్వర కృష్ణది అ.jp 11 కల్లూరి సుబ్రహ్మణ్య దీక్షితులు. 12 కల్లూరి వీరభద్రశాస్త్రి. 18 వాజ పేయయాజుల సుబ్రహ్మణ్యశాస్త్రి. 14 ధర్మాల సుబ్బరాయశాస్త్రి. 15 చిలుకూరి పాపయ్యశాస్త్రి. 16 జమ్మలమడక మాధవరాయశర్మ. 17 ముళ్ళపూడి నారాయణశాస్త్రి. 18 ప్రతాప హనుమచ్ఛాస్త్రి. 19 నారాయణభట్ల కృష్ణమూర్తి శాస్త్రి 20 కప్పగంతుల సుబ్రహ్మణ్యశాస్త్రి. విజ్ఞప్తి, "అత్రాపి భారతం శ్రేష్ఠం జంబూద్వీపే మహాము నే! యతో హి కర్మభూ రేషా హ్యతొ2 న్యా భోగభూమయః । అత జన్మసహస్రాణాం సహస్రై రపి సత్తమ । కదాచి ల్లభతే జన్తు ర్మానుష్యం పుణ్యసంచయాత్" (విష్ణువు) "ఆద్యకాలికయా బుద్ధ్యా దూరే శ్వ ఇతి నిర్భయాః ! సర్వభక్ష్యా న పశ్యన్తి కర్మభూమి మచేతపః॥" (శాన్తి) "నమో నమః కర్మభూమ్యై సుకృతం దుష్కృతం చ యత్ । యస్యాం ముహూర్త మాత్రేణ యుగైరపి న నశ్యతి॥" (సాన్దమ్) ఈ జంబూద్వీపములో కర్మభూమియైన భారత దేశ మే శ్రేష్ఠ మైనది. మిగిలినవి భోగభూములే. పుణ్యవిశేషమునుబట్టి ఎన్ని వేల జన్మలకో ఈ భారతభూమియందు మనుష్యజన్మ లభించును. రేపటి సంగతి ఏమయిన నిమ్మనుచుతాత్కాలికదృష్టితో సర్వభక్షకు లగుచు పాపస్థితి లేక వ్యవహరించుచు ఈ కర్మభూమి యొక్క ప్రభా వమును గుర్తింపలేకు న్నారు. కృతిముకాని, ఉష్కృతము కానీ, ఒక ముహూర్త కాల మాత్రము ఎక్కడ చేసినది యుగములకొలదీ అనుభవింపబడు చుండునో అట్ట కర్మభూమి యగు భారతభూమి వందనీయము. అని యిట్లు మన అర్ష గ్రంధములు మన భారతభూమి యొక్క లోకోత్తరప్రశస్తి నుద్ఘోషించుచున్నవి. ఇట్టి కర్మభూమికి చెందిన భార తీయులు దూరదృష్టి కలిగి దుఃఖ హేతు వగు దుష్కర్మను విడిచి సుఖ హేతు వగు సత్కర్మ నాచరించుచు ఇహపరలోక సుఖము లనుభవింప నర్హులై యున్నారు. వీరికి ఇది సత్కర్మ, ఇది దుష్కర్మ అని బోధించు ప్రమాణ ములు వేదశాస్త్రములు. వేదశాస్త్రనిర్ణయములకు బద్ధులై యుండియే అనాదికాలమునుండి ఐహికాముష్మిక వ్యవహారములను మన భార తీయులు సుఖముగా సాగించుకొనుచు వచ్చినారు భారతీయుల ఐహిక వృత్తి అంతయు ఆముష్మికదృష్టితో సంబంధించి యున్నదే. ధర్మ- అర్థ-కామ-మోక్షములు నాలుగు పరస్పరానుబంధము కలిగి భారతీయుల వేదమతమందే యున్నవి. ఇట్టి వేదమతము భారతదేశమునకు సహజమై భారతీయు లెల్లరకు అతివిశ్వాసపాత్రమై కోణకోణములలో వ్యాప్తమై నేటికిని విరాజిల్లుచున్నది. ఈ దేశము మతాంతరస్థుల పరిపాలనలో బడినది మొదలు పరిపాలకుల మతమును ప్రజలలో వ్యాపింపజేయు రాజనీతి నొకదాని నవలంబించి స్వమతాభినివేశము కల ఆయా పరిపాలకులు తమతమ మతమును నయమునను భయమునను ప్రజలచే నవలంబింప జేయుచు వేదమతదూషణములతో గూడిన పుస్తకములతో ప్రచారము గావించుటలో భారతీయులలో సంస్కృతభాషాభ్యాసము లేకుండ పోవుట, రాజకీయభాషాభ్యాసమే జీవనాధార మగుట, అందు వేద మతదూషణగ్రంథములనే చదువుట తటస్థించి క్రమముగా కొందరిలో పరమతపురస్కారము, స్వమతతిరస్కారము ఏర్పడినవి. ఇట్టివారు స్వమతమైన వేదమతమును విడనాడి పరమతచ్ఛా యల నాశ్రయించి వేదమతమునకు చెందిన నియమములలోని కొన్ని నియమములనుమాత్రము వ్యవహార సౌకర్యముగా గ్రహించి ఒక్కొక పేరుతో ఒక్కొక సమాజమును నెలకొల్పుచు వచ్చిరి. ఇవన్నియు పర స్పర భేదము కలిగి ఐకమత్యము లేకున్నవయినను వేదమతదుషణ ములో మాత్రము అస్నియు నై కమత్యము కలిగియే యున్నవి. ఇన్ని మతాంతరములు శత్రుస్థానముగా దేనిని పరిగణించుచు పోరాడుచున్నవో ఆ వేదమతము నేటికిని భారతభూమిలో స్వస్వరూ పముతో నిలబడి ఎట్టి ప్రతిఘటనలకును జంకక నియమబద్ధమైన ఐహి కాముష్మిక వ్యవహారములకు మూలమై విరాజిల్లుచుండుటకు దానికి గల ప్రమాణబలము, యుక్తి బలము, అనుభవబలము, ఈశ్వరానుగ్రహ బలముతప్ప మరేమి బల మున్నది ? భారతభూమికి ఈశ్వరానుగృహీతమై సహజమై యున్నది వేద మతము. ఆగంతుకము లగు మతాంతరములును ఈ భారతభూమి నాశ్రయించినవి. అవి వేదమతమును విద్వేషించుటే అన్యాయము. దాని నాక్రమించుటను గూర్చి చెప్పవలెనా? ఏమతస్థు లామతధర్మము లవలంబించి తమ తమ హద్దులలో సంచరింపవలసియుండ వారందరును (8) వేదమతధర్మముల నిర్మూలింపబూనుట యేమిపని ? స్వశరీరాభిమాన మువలె స్వమతాభిమానము దోషము కాదే. స్వదేశము పరుల ఆక్ర మణమునకు లోనగునపుడు బుద్ధిమంతుల కుపేషణీయము కానట్లు, స్వమతము పరుల దూషణములకు పాలగునపుడు బుద్ధిమంతుల కుపేక్ష ణీయము కాదని చెప్పవలెనా ? భారతభూమికి సహజమైన వేదమతము ఆస్తికమత మనబడును. వేద మప్రమాణము, ఈశ్వరుడు లేడు, జన్మాంతరము లేదు, చేసిన పుణ్యపాపములు ఫల మీయకుండపోవును విగ్రహారాధన వ్యర్థము. ఇత్యాది వాదములు కలవి నాస్తికమతము లనబడును. ఇట్టి వాదము లను యు క్తి ప్రమాణానుభవములతో నిరాకరించునట్టిది ఆస్తి కమతము. ఆస్తి కమతాభిమానులు నిరాశేపముగా ఆస్తికసిద్ధాంతములను తెలిసికొని తమ విశ్వాసమును దృఢపరచుకొని నాస్తికవాదములకు మోసపోకుండుటకుగాను దిఙ్మాత్రము పూర్వోత్తర భాగములుగా 'ఆస్తికత్వము' అను ఈ గ్రంధము రచింపబడినది. బుద్ధిమంతులు దీని ను పేక్షింపక శ్రద్ధతో చదివి స్వమతవిశ్వాసప్రకటనముతో వేదోక్త ధర్మాచరణముతో కృతార్థులు కావలసిన దనియే మావిజ్ఞప్తి. మహోపాధ్యాయ, వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి. విషయము పేజీ శబ్దప్ర్రామాణ్యము, వేదప్ర్రామాణ్యము. వేదస్వరూపము. వేదప్ర్రామాణ్యమునుగూర్చి అభి ప్ర్రాయ భేదములు. విషయసూచిక. వేదము ప్రమాణము ళా దనుళంక పై ధర్మాధర్మ పరిజ్ఞానము ధర్మమును గూర్చి యభిప్ర్రాయ సమాధానములు, 10 ఆస్తికత్వమునకుగల ప్రమాణబలము 12 పుణషార్థములు 13 ధర్మప్రశంస 14 17 విషయము 1. శబ్దశల్పద్రుమము -బుద్ధ శానాత్వము 67 3 వ్యాసకుమ్మక బహ్మసూర్ భావ్య 5 భేదములు 22 లోక విద్విషాచారి పరిత్యాగ విచారము 33 ధర్మమునుగూర్చి భిన్నాభి ప్రాయ చార్వాక మతము చార్వాకమతమునకు బృహస్పతి 9 ములకు కారణము 40 43 దేశము మాయామో చార్వాక మత సిద్ధాన్తములు చార్వాక వాదదోషములు బౌద్ధమతము ప్ర్రవర్తకు డగంట 47 నిర్ణ యుగ్రంథము_బుద్ధ నా శాశ్వము 67 శ్రీను ద్భాగ పత :- బుద్ధాత తారము భగవదవతారమైన బుద్ధుని మతమన అంబింపు పోవుట భగ పద పచారము కాదా? అను ప్రశ్నకు సమాధానము 70 బుద్ధునియుప దేశములు వైదిక మతస్థు ఆకు ఆదరణీయములు కాక పోవుటకు కారణములు 65 నామములు వేర 1) మద్రామాయణము _బుద్ద మత నింద 59 బుద్ధుడు వేరు, గౌ ఠీమబుద్ధుడు నేరు అనుటకును, బుద్ధ బావ గౌతమబుద్ధ నామములు వేరు అను టకును అమరిపింహుని పొత్యము 68 ఛాందోగ్యోపనిషత్తు- దేహాత్మ శ్రుతివాక్యములే అపార్థమునుబట్టి శాస్తికవాదములకు మూలాధారము 64 గుట 88 బుద్ధుని విరుద్ధోపదేశము వేదాన్త దర్శనము_బుద్ధ సిద్ధాన్త ములు_ బౌద్ధుల విధాన భేదములు 77 బౌద్ధమతీము, ఆత్మస్వరూపము 49 బౌద్ధుల విజ్ఞానాత్మవాదము పై 19 (2 నిరసనము 80 గౌడపాదాచార్యునిది బౌద్ధ మతిమే అనువారిమాటలకు సమాధానము 81 85 దోషములు 87 త మతము 90 96 54 ఆ తముఠీ సిద్ధాన్త ములు ఆరశసిద్ధాన్తములలోని దోషములు 97 చార్వాక బౌద్ధ అర్హతమతములు బుద్ధావతారము నాస్తికమతములు 98 'రము - ప్రయోజనము 104 మతము అనుమాటకు అర్థము, మరి భేదప్రసక్తికి కారణము_109 మార్గ సౌమాణ్యము (సర్వమత సామరస్యము) 110 విషయము పై దిక మరే సిద్ధాన్త ముల 'పై' కొన్ని ఇతరులు అమ్మే పములకు సమాధాన ములు - దేహాతిరిక్తాత్మనః గూర్చి (2) జి. విషయము పరలోకమునుగూర్చి అశేపము 117 శ్రీహద్దోక్తికి నేటి ప్రత్యక్ష నిదర్శనము 118 యమదూతానాం భాన్తి : 119 గుణ్వాది స్మృతిధర్మము కూర్చి సమాధానము పర మేశ్వరునిగూర్చి ఆషేపము సమాధానము కై దిశ మత సిద్ధాన ములు- 1 వేదిము 155 156 జీవస్త్రాణ పరస్పరసాహచర్యము 158 ఆక్షేపము 116 దేహేంద్రియమనస్సులు పంచ భూతాత్మకములు చైతన్యము వాని ధర్మము కాదు అనువిషయము 159 దేహమును విడిచి జీవునితో బాటు వెడలిపోవు వర్గము 162 వృక్షాదులును ప్ర్రాణులే అను విషయము 164 వైదికమత సిద్ధాన్తము జీవనిరూపణము ఆక్షేపము 120 121 123 దితియొక్క గర్భస్థపిండము ఖండిం 124 పబడినపుడు అది మరణింపకుండు టకును, ఎన్ని ఖండములో అన్ని 170 జీవులగుటకును ఉపపతి 169 కాయవ్యూహపద్ధతి నాస్తికత్వ పుస్తకపరామర్పము, జీవుని గూర్చి యా శే పములకు సమా ధానము 172 శాంతిపర్వము నాస్తికవాద ఖండము 175 177 అపౌరుషేయము 124 పేజీ. 1 వేదమునకు కర్తలున్నట్లు కనపడు వేదవాక్యములకు తాత్పర్యము 126 శస్త్ర వార్తికము_ వేదా పౌరుషే యత్వ సమర్దనము 132 వేదము యొక్క స్వతః ప్రామాణ్యము అపౌరుషేయత్యాధీనము 135 జై దిశ మత సిద్ధాన్తము - మన్వాదిస్మృ తులు వేదమూలకములు 139 వై దిశ అపై దిశ గ్రంథ కార విభాగము 143 ఋషులుచూపిన మార్గ భేదములకు మనుజుల మతిభేదములే కారణము 143 "ఋషులు భంగుఠాగియేవో వ్రాసి కారు" అను మనస్సాక్ష్యపుస్తకము యొక్క పరామర్భము 144 జ్యోతిస్సిద్ధాన తత్త్వప్ర్రదీపికభూభ్రమణరాని నిరసనము 151 । బౌద్ధమతఖండన ప్రస్తావము ఈజన్మలోని పాపపుణ్యములను జన్మాంతరములో జీవుడనుభవించు టనుగూర్చి శంకాసమాధానములు 183 వైదిశ సిద్ధాన్తములో సృష్టి స్థితిలయము ఆకు ప్రాణి కర్మ కారణమన్న పుడు సృష్టిముంబా ? కర్మముందా ? ఆను ప్రశ్నకు సమాధానము 191 మనుజుడు చేసిన కర్మవలన గల్గు విశేషములు 194 మనుజుని పుణ్య పాపకర్మకు ఆగామి, సంచిత, ప్ర్రారబ్ధవిభాగముదైవశబ్దార్థము 195 విషయము పాబ్ధమనబడు వైరము యొక్క ప్రభావము 196 200 పురుష కారమునకు ఆవశ్యకత కర్మసిద్ధానములో బూర్వజన్మ సంస్కారము దుష్కార్యప వర్తక మగుచుండ సత్కార్యప్రవృత్తి కూపమైన పురుష కారము సంభ వించునా? అను ప్రశ్నకు సమా పేజి. విషయము ధానము 206 (8) ప్ర్రారబ్ధకర్మకు చెందిన దుర్వాసబాం తమవలె పాపాంశమ కూడ బురుష ప్రయత్నముచే ప్రతిహతమగువా ? అను ప్రశ్నకు సమాధానము_211 పొరబ్ధమనుభవింపక తప్పనవుడు శాఁతిజపదావాదులు సార్థకము ములా? నిరర్గళ ములా? అనువిషయమును గూర్చి నిర్ణయము 211 F హబకూప మైన జాతక ఫలము వివాహాది సుముహూర్త బలమును మార్పుజెఁదువా ? అను పళ్ళకు గురూ ధానము _ 216 కర్మసిద్ధానములో పాణి కర్మ నాపేక్ష చి భగవంతుడు దృష్ట్యా దులను జేయుచున్న యెడం ప పేక్ష గల భగవుతుడు స్వతంత్రు డెట్లగును? అను ప్రశ్నకు సమా పేజి. మానపులవలన పూజల నీశ్వరుడ పే క్షించువా ? ఆ పేక్షించిన వాడీశ్వరు డగునా ? ఆ పేక్షింపనియెడల పూజ లెందుకు ? అను ప్రళ్ళకు సమాధానము _ 225 మనుజుల ప్ర్రారబ్రఫమును మార్చ లేనట్టి యీశ్వరునిది యేమి యీశ్వ రత్వము ? ఆను ఆక్షేపము తత్స మాధానము 230 దేవుడు లేడను నాస్తిత్వవాదిమాటలువాని పై సమాధానము 231 కాలజ్ఞానపూర్వక ప్రవృత్తి మానవులలో లేనిది జంతువులలో నున్నదనుటకు నిదర్శనము 233 దేవుడు లేడు, జీవుడు లేడు అను తుమాటలకు వాప్తి కత్వవాది యిచ్చిన నిర్వచనము. దానిపై దోపోద్ఘాటనము 241 ఆర్ష గ్రంధములు - శాస్త్రి శ్శ్వదూష ణములు 243 వేదమతీ సుంది మూఢవిశ్వాసమా ? 248 వేదమఠములోని యము-నియమ ములు_దాని ఫలములు 252 ధానము 221 । హిందూమత నవ్యమతముల అంతరము 254 సోర es శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః ఆస్తికత్వము. శ్లో|| జన్మాస్తర లోకాన్తర పరమేశ్వర పాప పుణ్య మోక్షాద్యాః|| విషయా యదనుస్యూతా స్తస్యాస్తి క్యస్య వివరణం కుర్మః|| "అస్తి" అను బుద్ధికల వారిని ఆస్తికశబ్దము, "నాస్తి" అను బుద్ధి కలవారిని నాస్తి కశబ్దము చెప్పును. ఇది అప్రత్యక్షవిషయములకు సంబం ధించిన బుద్ధిభేధమే కాని ప్రత్యక్ష సిద్ధవిషయములకు సంబంధించినట్టిది కాదు. ప్రత్యక సిద్ధ విషయములలో వస్తుపరిస్థితిని బట్టి "అస్తి" అను బుద్ధియు, "నాస్తి" బుద్ధియు సర్వజనసాధారణమే. కనుక అప్రత్యక్షవిషయములలో ఆస్తికులనబడువారికి ఏయే విషయ ములలో ఆస్తిత్వబుద్ధియో ఆయా విషయములందే నాస్తికులనబడు వారికి నాస్తిత్వబుద్ధి. వీరికి యీనాస్తిత్వ బుద్ధి యేయేశాశ్త్రీయ విషయ ములందో ఆయావిషయములందు అస్తిత్వబుద్ధియే. వేదప్రా మాణ్యవాదులు ఆస్తికులు, తద్భిన్నులు నాస్తికులు. ఇంద్రియములకు గోచరించుటలేదని అతీంద్రియపదార్థములందు నాస్తిత్వబుద్ధి కలిగియుండుట యుక్తము కాదను నిశ్చయము ఆస్తికుల అస్తిత్వబుద్ధికి కారణము. శబ్దప్రామాణ్యము ప్రత్యక్షపదార్థములను గూర్చి ఇంద్రియములెట్లు ప్రమాణములో అప్రత్యక్షపదార్థములను గూర్చి శబ్దమట్లు ప్రమాణము. ఒకవిషయము ప్రమాణమైనట్టి ఒకఇంద్రియమునకుమాత్రమే గోచరమై, మరియొక ఇంద్రియమునకు గోచరముకాకున్నను ఆవిషయము ప్రమాణసిద్ధ 2 త్వము. మైనట్లు ఇంద్రియగోచరము కానట్టి యేయే విషయము శబ్దప్రమాణ ప్రతిపాద్య మగుచుండెనో ఆయా విషయమెల్ల ప్రమాణసిద్ధ మేలకాక పోవును? లి వారు శబ్దప్రామాణ్య మంగీకరింపని యెడల లోక వ్యవహారమే లోపిం చును. శబ్దప్రామాణ్య మంగీకరింప మనువారు మాటలచేతను, గ గ్రంథ రచనచేతను తమ యభిప్ర్రాయములను ప్రకటించుట మాన రేమి ? అపత్యథములగు పూర్వకాలవృత్తాంతములను ఉత్తర కాలము శబ్దప్రమాణమునుబట్టి యేకదా తెలిసికొనగలుగుచున్నారు. వర్తమానకాలములో గూడ అపత్యడములగ దేశాంతరవి: యము లను తెలిసికొని వ్యవహరించగలుగుట శబ్దపపూణాధారమైన నేరం! "ఇద మద్ధం తనుః సత్స్నిం జాయేత భవనతయమ్ । చంది శబాహ్వయంవ్యతి రాసంసారం ని దీప్యతే " అని చార్యర-3 చెప్పినట్లు ఈ పంచములో సర్వార్థప కా శకమైన శబ్ద మను పదీపమే దీని యెవల ధరత దుము బంధ కార బంధురమైపోవు ననుటలో సందేహ మున్నదా? 1 ॥ కనుక కాలాంతర దేశాంతర లోకాంతర విజయములను, అప త్యడములు, అనూహ్యములు నయియున్న వానిని ప్రకాశింపజేయు ఆస్త వాక్యరూపమైన శబ్దము ప్రమాణమై వ్యవహారసిద్ధమై యున్నది. యథార్థవారి ఆప్తు డనబడును. ఆప్తోచ్చరితము కానపుడు గా వంచకోచ్ఛరితమైనపుడు శబ్దము అమాణ : గుట గలడు. కనుక నే లోకులు మాటలచే విషయనిర్ణయము చేయవలసి వచ్చినపుడు ఈ మాటలు ఎవ్వరు చెప్పిన వని వక్తను తెలిసికొనుచు ఆన యోగ్యతా యోగ్యతలపై ఆధారపడుచుందురు. ఇట్లు ఆప్త వాక్యరూపమైన శబ్దము ప్రమాణముని తేలినది. ప్రమాణశబ్దము అస్త్రోపదేశమనియు, పదార్థసాక్షాతారము కల వాడు ఆప్తుడనియు, అట్టి ప్రమాణశబ్దము దృష్టార్థకము, అదృష్టార్థ కము అని రెండువిధములుగా నున్నదనియు న్యాయదర్శనములో చెప్పబడినది-8 ఆస్తికత్వము. 'ఆప్తోపదేశ శ్శబ్దః' సాక్షాత్కరణ మర్థస్యాప్తి, తయా వర్తత ఇత్యాప్త ః 'స ద్వివిధో దృష్టాదృష్టార్థత్వాత్' యస్యేహ దృశ్యతేజం స్స దృష్టార్థ 8, యస్యా౬ముత ప్రతీయతే సో2దృష్టార్థః దీనిచ్చే ఐహిక విషయములను బోధించునట్టడే ప్రమాణశబ్దమని కాక, ఆముష్మిక విషయములను బోధిం మనదియు ప్రమాశబ్దమే అని విశదీకరింప బడినది. వేదపామాణ్యము. ఇక అప్రత్యక్షనులు, అ'సూహ్యములు నం నాంతర దేశాం తర లోకాంతరములకు సంబంధించినవై, లోకులు గృహింపవలసిన వై యున్న విషయవిశేషములను శుథారథము. వెల్ల ఉంపగల ఆపు. డెవ్వడు? అట్టి ఆప్త వాక్య మేది ? అను ప్రశ్నకు సృష్టించిన సర్వజ్ఞుడగు భగవంతుడే ఆప్తుడనియు, అట్టి ఆప్తుని వాక్యము వేదమే అనియు నైయాయిక సిద్ధాంతము నను సరించిన సమాధానము. వివిధప్రపంచమును సృష్టించి పాలించునట్ట భగవంతుడు లోకు లకు కర్త వ్యాకర్తవ్యముల నుపదేశింపవలసిన వాడగుటచేతను, తనూల ముననే నిగ్రహానుగ్రహపద్ధతులను తానవలం ంపవలసినవా డగుట చేతను, దుర్జే యములై న తన స్వరూపిస్వథా వాదులను లోకులకు తానే వెల్లడింపవలసిన వా డగుటచేతను, సర్వార్థప కాళక మైన వేదమును లోక మున కనుగ్రహించియుండెను. అది మొదట బహ్మను అనుగ్రహింప బడినది. బ్రహ్మనుండి మపిర్షులకు, వారినుండి అన్యులకు అధ్యయనా ధ్యాపనక మముస గురుశిష్యపారంపర్యముగా లో: వ్యాప్తిని పొంది నది. ఆవేదమే సృష్ట్యాదిపాపపై పురాణ-న్యాయ-ఎమో-ంసా-ధర్మ శాస్త్రములచేతను, శిక్షా - వ్యాకరణాదిపడంగముల చేతను తమై, మన్వాదిమహాపురుష పరిగృహీతమై, ముహర్షి ప్రవర్తతమై, మహా రాజవరం: రాపరి సాగిత'మే ధేయపాములని తెలితమై చుచున్నది. వ్యాఖ్యా 4 ఆస్తికత్వము. దురవగాహమైన వేదార్థమును, వేదస్వరూపమును ప్రతిపాదించుటకుజ్ఞాననిధులు, తపస్సంపన్నులు, 'వేదోక్తాచరణపరినిష్ఠితులు అగు ఋషు లచే వేదార్థవివరణరూపమున రచింపబడిన పూర్వోక్త పురాణాది విద్యా స్థానములే సమర్థములు. పరలోకాదులకు సంబంధించిన లోక వ్యవహార మంతయు వేదశాస్త్రాధారముననే నడచుచున్నది. ధర్మాధర్మములు, న్యాయాన్యాయములు, పుణ్యపావములు, మంచిచెడ్డలు అని లోకములో వాడుకొను మాటలన్నియు వేడశాస్త్ర నిర్ణయములకు సంబంధించినవే. కూరస్వభావులగు రాక్షసులుగూడ వేదోక్త విధానము నవలం బించి చేసిన తపస్సులకు బ్రహ్మాదులు ప్రత్యక్షమై వారు కోరిన వరము లిచ్చుచువచ్చినది వేదశాస్త్రనిర్ణయమునకు కట్టుపడియే. 'అన్య మిండ్రోం కరిష్యామి' అనగలశక్తిని విశ్వామిత్ర మహర్షికి కలిగించినది వేదోక్త తపశ్చర్యయే. అనేక కల్పజీవిత్వమేమి, అణిమాదిసిద్ధులేమి, దివ్యదృష్టి యేమి, శాపాకుగ్రహసామర్థ్యమేమీ: మార్కం చేయాడిన కార్డులు ప్రాప్తి ప చేసినది వేదోక్త ఈశ్చర్యపు.. ఇట్టి జన్మకు పెట్టి కర్మ కారణ మిసి, ఈఫిలుపక యి. సాధనమని, ఈ కార్యమున కిది కారణమని, 42 పుణ్యమని, ఇదే జాపమని, ఇం ధర్మమని, ఇది యధర్మమని అనేక దుశ్లేయవిషయములను లోకము నకు బోధించుచున్నవి పెదశాస్త్రములే. కనుక సి-" తస్మా చ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితా" అనిభగవద్గీత బోధించుచున్నది. గోవులు ఘ్రాణేంద్రయమును బట్టియు, రాజులు చారులను బట్టియు విషయములను గ్రహించునట్లు పండితులు వేదములనుబట్టి విషయములను గ్రహింతురనియు, ఇతరులు కన్నులచేతనే గ్రహించు చుందు రనియు చెప్పబడినది-- 8 'గావః పశ్యని గద్దెన ఏదైః పశ్యన్తి పండితాః । చారై: పశ్యన్తి రాజానః చతుర్భ్యా మితరి జనాః ॥ ' కనుకనే 'ఎతృడివనుష్యాణాం వేద శ్చడు సృనాతనమ్' ఆస్తీకత్వము. మనుష్యుల కేమి, దేవతల కేమి, పితరుల కేమి సనాతనమైన చడుస్సు వేదమే అని మనువు బోధించియుండెను. 'శ్రుతిస్మృతీ మమైవా' వేదశాస్త్రములు నా అజ్ఞలని భగ పంతుడు చెప్పియుండెను. 5 ఇట్లు భగవదాజ్ఞారూపములును, మహాపురుష సేవితములును, యోగ జేమదాయకములును, లోకానుగతములును అగు వేదశాస్త్ర ములు విరమమాణములని తేలినది. • పెడ స్వ రూపము ధర్మ-బ్రహ్మ—పతివాదకమైనది పెడము. ఇది మంత్ర ప్రేమ ణాత్మక మై యున్నది. ద్రవ్య దేవతాస్త్రకాశకమై యున్నది మంత్ర భాగము. విధి—అర్థవాదాది రూపమై యున్నది బ్రాహ్మణభాగము. ఆపస్తంబమహర్షి —'పన్త బ్రాహ్మణయో ర్వేదనామ ; రుమ్' బోధాయనమహర్షి —'మస్త్ర బ్రాహ్మణముత్యాహుః' । ఇట్లు బహుమహర్షి సమ్మర మిగుటచే మంత్ర ద్రోపి ్మణములు రెండింటికిని వేదన పేరు. ఎ ప్రాహ్మిణభాగము పదిన కాదనియు, పదవి వ్యాఖ్యానమై యుండుటే హేతువనియు, ప్రహ్మణము పురాణగ్రంథ మనియు,బాహణ మనుదాని నామాంతరమే అది వేదము కాదని తెలు పుచున్నడనియు కొందరు వాసియున్న విషయముల నెత్తుకొని శ్రీ కొలూరామశాస్త్రిగారు 'పురాణవర్మ' అనుహింట ంథములో విశే షముగా చర్చించి ఖండించినారు. దాని సారాంక మొకంత ప్రదర్శించి బడుచున్నది (1) క ఒక సంజ్ఞ మరియొక సంజ్ఞను తోసిపెయిదు గనుక వేడిమను నామమునకు బ్రాహ్మణమను నామాంతరము బాధకము గాదు. (²) జ వ్యాకరణ సూత్ర వ్యాఖ్యానమై యున్న భాష్యము వ్యాకరణము' కాదనుట, న్యాయసూత వ్యాఖ్యాన మై యున్ని ఐత్స్యాయన భాష్యము న్యాయశాస్త్రము కాదనుట ఆస్తీకత్వము. యెట్లు విరుద్ధమో అట్లే వేద వ్యాఖ్యానమయిన బ్రాహ్మణము నేదము కాదనుట విరుద్ధము. (8) బ్రాహ్మణభాగమును పురాణ మనుట విరుద్ధము. ఆశ్వలా యనసూత్ర మిట్లున్నది 'అథ స్వాధ్యాయ మధీయీత ఋచో యజూంషి ' సామాని అథర్వాంగిరసో బ్రాహ్మణాని...ఇతిహాస పురాణాని' గోపథపూర్వ భాగము 2 ప్రపాఠకములో నిట్లున్నది— 'ఏవ మిమే సర్వే వేదా నిర్మితా సబ్రాహ్మణా స్పోపనిషత్రాః సేతిహాసాః . . . సపురాణాః..... 8 . ● - ఇక్కడ వాహ్మణమును పురాణము నేరుగా జెప్పుటచే బ్రాహ్మణము పురాణము గాదని స్పష్టము. ములో (4) బ్రాహ్మణమునకు పురాణమునకు గల భేదము న్యాయదర్శన నిట్లు చెప్పబడినది- 'యజ్ఞో' మంత్ర దాహ్మణస్య లోకవృత్త మితిహాసపురాణస్య' దీనినిబట్టి మంతహ్మణములలోని విష యము యజ్ఞమనియు, ఇతిహాసపురాణములలోని విషయము లోక వృత్త మనియు స్పష్టమయినది. నిరూపించునపుడు (5) బ్రాహ్మణము వేదమే అను విషయము న్యాయదర్శనములో స్పష్టము. అక్కడ వేద ప్రామాణ్యమును వేదము —' అనృతముగను, పరస్పర విరుద్ధముగను, పునరుక్తి గను చెప్పుచుండుటచే నపమాణము' అను పూర్వపక్షమును——'తద ప్రామాణ్య మృతవ్యాఘాతపునరుక్త దో'' 'షేభ్యః' అను సూత్ర ముతో జెనీ యునృతదోగవకర్శన పట్లు చేయబడినది— 'త'కామః న శ్రేష్ట్యా యజ్తేతి నిష్ట సంస్థితాయాం పుత్ర జన్మ దృశ్యమే దృష్టార్ధన్య వాక్యస్యా నృతత్వా దదృష్టార్ధ మపి వాక్యమ్ 'అగ్నిహోత్రం జహుయా త్స్వర్గకామః' ఇత్యాద్య సృతమితి జ్ఞయలో.' పుత్రేష్టి జేసిన పుత్రుడు కలుగు నని దృష్టఫలము చెప్పబడినది. పుణేష్టి. చేసినను పుత్రుడు కలుగకుండుట ప్రత్యక్షము. దృష్టఫల ఆస్తికత్వము. మనృతమైనపుడు అదృష్టఫలమును చెప్పు వాక్యములుగూడ అనృత ములే యని తెలియుచున్నది. అని. 7 ఇక్కడ అనృతమున కుదాహరణముగా జూపబడిన రెండు వాక్య ములును బ్రాహ్మణములోనివే. బ్రాహ్మణము వేదము కాని యెడల బ్రాహ్మణ వాక్యములతో వేదమున కప్రామాణ్య మెట్లు ఆపాదింప బడును ? కనుక బ్రాహ్మణము వేదమే. (ఈపుతేష్టిని గూర్చిన పూర్వపక్షముపై న్యాయదర్శనములో జెప్పబడిన సిద్ధాంతము ముందు తెలియగలదు.) వా (1) ఒకప్పుడు దయానంద సరస్వతికిని, రాజా శివప సాదునకును వేద మునుగూర్చి పని కావారము జరిగినది. అందు బ్రాహ్మణము వేదము గాడని గయాపిండ గస్వతియు, కమే కాని శివప్రసాదును శాస్త్రా గ్ధము జరిపి దానిపరిష్కారమునకు యూరపు దేశీయుడు, సంస్కృత విద్వాంసుడు, రాశిక రాజకీయ పాఠశాలాధ్యక్షుడు నగు డాక్టరు ''నో'ను వారు కోరగా జరకు వారి పతి కావాడముపై తీర్పు సియాంగ్ల భాషలో ప్రకటించియుండెను. దాని స్వరూపమిది"వేద భాగముల యొక్క మాణ్యమును గూర్చి దయానంద సర స్వతికిని, రాజా శివస్త్రసాదునకును జరిగినవి నాదము — దయానంద సరస్వతి బ్రాహ్మణములను, ఉపనిషత్తులను తిరస్కరించుచు సంహితల యెక్క మాణ్యమును అంగీకరించుచున్నారు. మనకు గలగంథములను బట్టి పూర్వ కాలము వారును, ఇప్పటి వారును అగు హిందువుల మతవిశ్వాసమున కీపద్ధతి సమ్మతముగా లేనందున తాను కల్పించు భేదమును సమ్మతింప జేయుటకై దయానంద సర స్వతి ప్రమాణములను చూపవలసియున్నారు. వ వారు సంహితలు ఈశ్వరోక్తము లనియు, బ్రాహ్మణములు ఉపనిషత్తులు జీవోక్త ములుమాత్రమే అనియు చెప్పుచున్నారు. కాని ఈయభిప్రాయమును వారు ఎట్లు ఋజువు చేయగలరు? ఇది చూడగా కేవలమిది వారి యభిప్రాయమేగాని, యితర మే మిగాదు. 8 S కత్వము. సంహితలు స్వతఃప్రమాణములనియు, బ్రాహ్మణములు, ఉపనిష త్తులు కేవలము పరతఃప్రమాణములనియు తమ యభిప్రాయముగా దెలుపుచున్న దయానంద సరస్వతి యిప్పుడు చూపిన కారణముల కంటె బలవత్తరమైన యువపత్తులను చూపనిదే యొప్పుకొనుటకు వీలులేదు. రాజా శివప్ర్రసాదు ఒకటి స్వతః ప్రమాణమైనచో రెండును స్వతఃప్రమాణము లెందుకు కాకూడదో, ఒకటి పరతఃప్రమాణమైన పుడు రెండును అట్లే యెందుకు కాకూడదో? అని సరిగానే అడుగు చున్నారు. బ్రాహ్మణములు ఉపనిషత్తులు గల వేదములు మాత్రమే అజ్ఞాత కాలమునుండి హిందువుల చేత పవిత్రమైన ఉపదేశ గ్రంథము లుగా భావింపబడుచుండుటచేత నీవిధముగా వేదము కానట్టి గ్రంథ మును వేదముతో సమాన మని చెప్పుట కెవ్వరును ప్రయత్నింపరు. శతపథ బ్రాహ్మణములోని (బృహదారణ్యకోపనిషత్తులోని)దయా నంద సరస్వతి యుదాహరించిన వాక్యమునుగూర్చి రాజా శివప సాదు చెప్పిన యధ్యంతరము సప్రమాణమని యంగీకరింపక తప్పదు. ఆవాక్యములోని యొక భాగము ప్రమాణమైనపుడు ఇగర భాగ మును అట్లే యగును. అసంపూర్ణ వాక్యము ఒక వాక్యమా? లేక వాక్యసమూహమా ? అనునది వివాదాంశమునకు ఎంతమాత్రము సంబంధింపదు. వేదములో నుంఠములుమాత్రమే చేరియున్నవనియు, బ్రాహ్మణ ములు తరువాత చేర్చబడినవనియు, కాత్యాయన వాక్యము తెలియ జేయుచున్నదని దయానంద సరస్వతి చెప్పుటకు ఎంతమాత్రము వీలులేదు... దయానంద సర స్వతి బ్రాహ్మణముల ప్రామాణ్యమును తిరస్క రించుచున్నారు. ఇతరములైన శతపథాది బ్రాహ్మణములకు ఏవిధ ముగను భిన్నముగాని తైత్తిరీయసంహితలోని బ్రాహ్మణములను గూర్చి యేప్రకారము వారు చెప్పుదురో? తైత్తిరీయ బ్రాహ్మ ణములోని అన్ని మంత్రములను వారు తిరస్కరించెదరా?' 'టీవీ [2] ఆస్తికత్వము. ఇది 'పురాణవర్మలో'ని సారాంశము. దీనినిబట్టి 'కేవలసంహిత యే వేదము; బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు వేదము గావు' అను వారి వాదము పరాస్తము. వేదపామాణ్యమునుగూర్చి అభిప్రాయభేదములు ఆర్ష సంస్క్రదాయాసువర్తులందరును కర్మకాండ- ఉపాసనా కాండ జ్ఞాన కాండ -రూపముగా నున్న వేదమంతయు ప్రమాణ మనియు, వేదార్ధనిర్ణయమునకై ఋషికృతములైన పూర్వమీమాంసా-ఉత్త ర మీమాంసాది—దర్శనములు, వేదాంగములు, పురాణములు, ధర్మశాస్త్ర ములు ఇవన్నియు ప్రమాణము లే అనియు చెప్పుదురు. చెప్పుటమాత్రమే కాదు. తమ ఆస్తికత్వమును రక్షించుకొనుచు గురుకులవాసము చేసి వాని నన్నిటిని అధ్యయనాధ్యాపనపద్ధతిలో బెట్టి యథాశక్తిగా ఆచ రించుచున్నారు. 9 అన్యులు కొందరు వేదములోని మంతభాగము మాత్రమె ప్రమాణమునియు, మిగిలిన పైనుదాహరింపబడిన వేవియు ప్రమాణ ములు కాడనియు, మఁతములకు తాము చెప్పునట్టిదే అర్థమనియు చెప్పుచున్నారు. నురికొందరు. నేరములోని ఉపనిషత్తులు మాత్రమే ప్రమాణ సనియు, మిగిలినభాగము సపణము కాగనియు చెప్పుచు, తాము త్యేకత వహించి మిగిలినవి అని మాణములకు విషయములో పైవా రిలో నేకీభవించుచున్నారు. మరికొందరు—వేద సొంతమాత్రము ప్రమాణము కాదని ప్రత్యేకత నహించుచు మిగిలినవి అపమాణమను విషయములో పై వారితోనే సకీ భవించుచున్నారు. వీరిలో అవాంతర భేదములతో గొన్ని తెగలున్నవి. ఇట్లు తమకు తోచినట్లు తలకొక విధమున చెప్పుచు తమతమ బుద్ధులనే ప్ర్రమాణముగా బెట్టుకొని పరమప్రమాణమై, బహుళమై యున్న విద్యాస్థానములనబడు . వైదిక వాఙ్మయమును నిరసించువారు ఆస్తికత్వమునకు చెందిన వారు కానేరరు. 'నాస్తికో' వేదనిందక'' అని కదా మనుస్మృతివచనము. 10 ఆస్తికత్వము. వేదము ప్ర్రమాణము కాదను శంకలపై చెప్పబడిన సమాధానములు వేదము ప్రమాణము కాదనిపింపగల శంకలను చూపి వాని కన్నిటికిని సమాధానములు వేదభాష్యాదులలో చెప్పబడినవి. ఇప్పుడిచ్చట న్యాయదర్శనములోని యొకవిషయము మాత్రము ప్ర్రదర్శింపబడుచున్నది— శంక యేమనగా- వేదములో ఐహికఫల మీయగలిగిన విధాన ములు, ఆముష్మికఫల మీయగలిగిన విధానములు చెప్పబడినవి, అందు 'పుత్రకాముడు పుత్రేష్టిని చేయవలెను' అని చెప్పబడినది. పుణేష్టిని చేసినపుడు పుత్రుడు కలుగకుండుట కనబడుచున్నది. ఐహిక ఫలములో వేదవాక్య మసత్య సుగుటవలన ఆముష్మికఫలములో గూడ నట్టిదే అగునుగనుక, వేద గుష్ప్రమాణము. అని. దీనిపై చెప్పబడిన సమాధాన మేమనగా పుణేష్టివిషయమై వేద మునకు అన్నతదో. మాపాదింపరాదు. పుత్రోత్పత్తి కార్యములో పుత్రేష్టి ఒక సాధనముగా చెప్పబడినది. సాధనముతో బాటు కర్త, క్రియ కార్యసిద్ధికై అవసరము. ఇచ్చట మాతాపితరులు కర్తలు; వారి సమా వేళము క్రియ; త్రెష్టి సాధనము; ఈమూడును యథావిధిగా నున్న పుడు పుత్రజన్మ. పనిలో వైకల్య మేర్పడినపుడు వ్యత్యాసము. పుత్రేష్టిని చేయు యజనుడు యోగ్యత లేనివాడై నపుడు, నింద్యాచరణకలవాడై గురు, రాసిస్సునకు పోషణాది సంస్తారములలో వైపరీత్య వేర్పడినపుడు, మంతములు న్యూనాధికములు స్వర వర్ణ హీన ములు అయినపుడు, దāణ హీనము (తక్కువ) దురాగతద్రవ్యమయి నవుడు పుత్రేష్టి వికల మగును. పుత్రోత్పత్తి కి కారకులయిన స్త్రీ పురుషుల శుక శోణితములలో దోషము లున్నపుడు కర్తృవైకల్యము కలుగును. సమావేళనక్రియలో గూడ వైకల్య మూహ్యము. ఇట్టి వైకల్యము లేవియు లేకుండి కర్త్య-క్రియా-సాధనసంపత్తి యథావిధిగా నున్నపుడు పుత్రజన్మ కలిగి తీరును. లోకములో 'అర ఆస్తికత్వము ణిని మథించుటవలన అగ్ని యుద్భవించును.' అను వాక్యమున్నది. ఇచ్చట మథించు కర్త, మథనత్త్రియ, అరణి యథావిధిగ ను న్న పుడు అగ్ని యుద్భవించును. వానిలో దేనియం దైనను వైకల్య మేర్పడినపుడుమాత ముద్భవింపకుండును. అంత మాత్రమున ఆలౌకిక వాక్య మప్రమాణ సయిపోయినదా? అట్టిదే పుత్రేష్టి వాక్యముకూడను. అని. (న్యాయదర్శనము అ.2 ఆ 1సూ58) ఇట్లు అపామాణ్యశంకను నిరసించి ప్రామాణ్యస్థాపనము అపై నిట్లు చేయబడినది. 11 విషనివారకములు, భూతనివారకములు అగు మంత్రములు ప్ర్రయోగింపబడినపుడు అర్థసిద్ధి అగుచున్నది. వేదభాగమైయున్న ఆయుర్వేద ముపదేశించినట్లు కర్తవ్యము లను చేసి అకర్తవ్యములను వర్ణించినపుడు అర్థసిద్ధి యగుచున్నది. ఇవి ప్ర్రమాణము లగుటనుబట్టి వేదమునకు ప్రామాణ్యము సిద్ధించినది. తెలి యనివారు తెలిసికొనుటకు ఆప్తోపదేశముకంటే గత్యంతరము లేదు. ఆప్తుడు భగవంతుడు; ఆప్తోపదేశము వేదము కనుక ప్రమాణము. అని. (అ 2. ఆ 1. సూ. 88) ఇది న్యాయదర్శనములోని విషయము. పై శేషిక దర్శనములో నిట్లున్నది..... 'దృష్టానాం దృష్టవయోజనానాం దృష్టాభావే ప్రయోగో2భ్యుదయాయ' । దృష్టఫలార్థము చేయబడిన వేదోక్త కర్మ దృష్టఫలము కలుగ జేయకపోయినను అభ్యుదయకారి యగును. అని. కనుక వేదప్రామాణ్యమున కభ్యంతరము లేదు. వేదోక్త ధర్మాధర్మముల యొక్క ఫలము, ఆఫలములో తారతమ్యము లోకములో ప్రత్యక్షముగా కనబడుచున్నది. ఒకనికి సుఖజీవనము, ఒకనికి దుఃఖజీవవము, కొందరికి లోక పాలకత్వము, కొందరికిపశుపాలక త్వము ఈవిధముగా బుద్ధులలో, విద్యలలో, ఆరోగ్యములలో, ఆయుర్దా యములలో, అన్నోదకములలో ఎన్ని యో భేదములు అనివార్యములై కనబడుచున్నవి. దీనినిబట్టికూడ నేద ప్రామాణ్యము ధువమగుచున్నది. 12 ఆస్తికత్వము. ఇట్లు అనుభవబలముచేతను, ప్రమాణబలముచేతను, యుక్తి బలముచేతను వేదము ప్రమాణమని నమ్ముట ఆస్తికత్వము. అట్లు నమ్మకుండుట నాస్తికత్వము. Ô+ ఆస్తికత్వమునకు గల ప్రమాణబలము ఋషిపణితము అయియున్న వైదిక వాఙ్మయము అష్టాదశ (18) విద్యాస్థానములుగా కీర్తింపబడి వేదములు, తన్మూలకము యున్నవి. ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అధర్వ వేదము అని చెప్పబడుచున్న వేదములు 4. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, షము అని చెప్పబడు వేదాంగములు – 6. 1 న్యాయదర్శనము, పై శేషిక దర్శనము అని ద్వివిధ మై యున్న న్యాయశాస్త్రము, 2 పూర్వమీమాంసాదర్శనము, ఉత్తరమీమాంసా దర్శనము అని ద్వివిధమైయున్న మీమాంసా శాస్త్రము, 8 ఉపపురాణమహాపురాణభేదమున ద్వివిధమైయున్న పురాణవాఙ్మయము, 4 మను యాజ్ఞవల్క్య—పరాశ రారిస్మృతిరూపమున పరమైయున్న ధర్మ శాస్త్ర సముదాయము అను నేటే ఎ -0.' ములు - 4. సాంఖ్యడర్శన— పొతంఒందర్శన 3శుపిత గర్భనాదులు, శ్రీమ గ్రామాయణ-మహాభారతములు, ధర్మ. స్ట్రాంతర్గతములుగా పరిగణింప డిన. ఆయుర్వేదము, ధను క్వెదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రము అని చెప్పబడు ఉప వేదములు 4. ఇవియే అష్టాదశవిద్యాస్థానములు. వీనిపై భాష్యములు, వ్యాఖ్యా నములు, ఉప వ్యాఖ్యానములు, సిబద్ధసగ్రంథములు, మహా కావ్యములు విరాజిల్లుచున్నవి. ఇట్లు అతివిస్తృతమైయున్న రూవై దాక వాఙ్మయమంతయు పురుషార్థప్రతిపాదక పై, జస్తికతపరచన, నాస్తికత్వము నిరసించుచున్న ది. ఆ స్త్రీకత్వము. 18 పురుషా ము లు ధర్మము, అర్థము, కామము, మోక్షము అని పురుషార్థములు నాలుగు. పురుషార్థము లనగా మనుష్యులచే కోరబడునవి యని యర్థము. ఇందు అనిత్యమైన విషయసుఖమునకు కామమనియు, నిత్య మైన నిరతిశయసుఖమునకు మోక్షమనియు పేరు. ఇందు అర్థ-కామములు మనుష్యులు సహజముగా కోరునట్టివే. విషయసుఖరూపమైన కామమునకు సాధనముగా అర్థము కోరబడు చున్నదని లోకులకు తెలిసిన విషయమే. సుఖమును కోరుటలో అధిక సుఖమును, అత్యధిక సుఖమును, సత్యసుఖమును కోరుట సహజము కనుక అట్టి నిత్యనిరతిశయసుఖమగు మోక్షముకూడ కోరబడునదే. ఇక ధర్మమును కోరవలసిన పనియేమి? అని శంక కలుగును. కోరబడుచున్న సుఖముగాని, దానికి సాధనముగా కోరబడుచున్న అర్థముగాని కోరినంతమాత్రమున ప్రతిమనుష్యునకును స్క్రాప్తించుచు న్నదా? ప్రయత్న మెంతచేసినను సిద్ధించుచున్నదా? అందుచేత అర్థకామప్రాప్తి కి కోరిక, పురుషప్రయత్నము ఇంతమాత్రమే కారణము కాదు. కారణాంతర మున్నది. దానిలోపముచే నిది సిద్ధింపలేదు. అని సర్వసాధారణముగా " తోచుచునే యున్నది. ఆ కారణాంతర మే ధర్మము. కనుక అర్థకామముల సపేక్షించువాడు వానికి సాధనమైన ధర్మమును అ పేటంపవలసినవాడే. కనుకనే...' ధర్మా దర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే' అని మహాభారతవచన ముద్ధోషించుచున్నది. ఇట్లు సుఖవి శేషరూపమైన కామ మోటములు రెండును ములుగను, ధర్మార్థములు రెండును వానికి సాధనములుగను నుండుట చేత మరి యేకోరికలై నను ఈ నాలుగింటిలో నే అంతర్భూతము లగుటను బట్టి పురుషార్థములు నాలుగని పరిగణింపబడినవి. ఇందు ధర్మాచరణము చిత్త శుద్ధికిని, అర్థార్జనము దేవతారాధన కును, 'కామమనబడు విషయసుఖ సేవనము జీవనమాత్రమునకు, వీని యోగించుకోనుచు మోక్షమును పొందుట ఉత్తమమార్గము. 14 ఆస్తికత్వము. ధర్మాచరణము అర్థసిద్ధికిని, అర్థము కామమనబడు విషయసుఖ ప్ర్రాప్తి కిని, విషయసుఖ సేవ ఇంది యతృప్తి ఫలక ముగను వినియోగించి మోక్షమునకు దూర మైపోవుట అధమమార్గము. ధర్మాచరణముకూడ లేక అర్థ కామములే పురుషార్థము లని వ్యవ హరించుట అధమాధమము. ఇట్టి పురుషార్థ చతుష్టయములో ధర్మమునుగూర్చి ధర్మశాస్త్రము, అర్థమునుగూర్చి అర్థశాస్త్రము, కామమును గూర్చి కామశాస్త్రము, మోడమునుగూర్చి మోక్షశాస్త్రము ఋషిపణీతములై యుండి లోకులకు బహువిషయములను బోధించుచున్నవి. ధర్మమే అర్థకామాదులకు మూలభూతమని చాటుచున్నవి. ఆబోధించుటలో 6 ధర్మప్రశంస. మను-యాజ్ఞవల్క్య-విష్ణు-యమ-అబ్దిరో-వసిష్ఠ-దక్షి- సింవర్తశాతాతప—పరాశర— గౌతము-శంఖ-లిఖిత హారీత ఆపస్తంబ - ఉశనోవ్యాస—కాత్యాయన—బృహస్పతి-దేవల- నారద పైఠినసి ప్రభృతు లచే రచింపబడియున్న ధర్మశాస్త్రములు వర్ణాశ్రమధర్మప్రతిపాది క ములై ధర్మవకంస చేయుచున్నవి. Q ఇతిహాసము లనబడు శ్రీమద్రామాయణ రాయణ- మహాభారతములు ఉదాహరణ— ప్రత్యుదాహరణములతో విపులముగా ధర్మవశంసనే చేయుచున్నవి. ఎ.హ్మ-పొద్మ-వైష్ణవ-శై వ- భాగవత-నారదీయ_ మార్చం డేయ-ఆగ్నేయ—భవిష్య బహ్మవైవర్త లెంగ— వారాహ— స్కాన్దవామన_ కౌర్మ-మాత్స్య-గారుడ-బ్రహ్మాండ నామకములగు అష్టా దశ మహాపురాణములును, ఉపపురాణములును బహునిదర్శనములతో ధర్మప ముననే చేయుచున్నవి. 10 -కామశాస్త్రము— "అన్యోన్యా నుబద్ధం పరస్పర స్యా నువ ఘాతకం త్రివర్గం వేత" అర్థకామములను సేవించుట ధర్మమునకు హాని కలుగనిపద్ధతినే జరుగవలయుననుచు ధర్మప్రశంసనే చేయుచున్నది. ఆ స్త్రీ క త్వము. నీతిశాస్త్రము— శుక నీతి—"సుఖం చ న వినా ధర్మాత స్మా ద్ధర్మపరో భవేత్" సుఖము ధర్మమూలకమే కాబట్టి మనుజుడు ధర్మ పరుడై యుండవలెను. అనుచు ధర్మప్రశంసనే చేయుచున్నది. DE అర్థశాస్త్రము— 'తయీధర్మ శ్చతుర్ణాం వర్ణానా మాశ్రమా ణాం చ స్వధర్మస్థాపనా దౌపకారికః' అనుచు వేదోక్త ధర్మము వర్ణా శ్రమములను స్వధర్మమందు నిలుపుచు లోకోపకారక మగుచున్నదని ధర్మప్రశంసనే చేయుచున్నది. 15 ఇట్లు విస్తృతమైన వై దిక వాఙ్మయములోని వివిధ గ్రంథములును ఏకవిధముగా ధర్మమును ప్రచంపించుచున్నవి. ధర్మాధర్మములవలన కలుగు ఫలము లిట్లు చెప్పబడినవి. "ఏక ఏవ సుహృ ద్ధర్మో నిధనే ప్యనుయాతి యః ॥ శరీ రేణ సమం నాళం సర్వ మన్యద్ధి గచ్ఛతి ॥ న సీద న్నపి ధర్మేణ మనో ధర్మే నివేళయేత్ । ఆధార్మికాణాం పాపానా మాశు పశ్య న్విపర్యయమ్ ॥ మరణించినపుడు శరీరముతోగాటు సర్వము నశించునడే. వెంట వచ్చునదిమాత్రము తన ధర్మమొక్కటియే. అట్టి ధర్మము నాచరిం చుట కష్ట మనిపించినను అధార్మికుల పాపఫలములను ప్రత్యక్షముగా జూచుచున్న మనుజుడు తన మనస్సు అధర్మమందు ప్రవర్తింపకుండ జేసికొనవలెను. 'ధనాని భూమౌ పశవ శ్చ గోష్టే భార్యా గృహద్వారి జనాశ్మశానే! దేహ శ్చితాయాం పరలోకమార్గే ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః" ॥ జీవుని పరలోక ప్రయాణ కాలములో ధన ధాన్యములు, పశు వులు అవి యున్నచోటనే యుండిపోవును. భార్య గృహద్వారపర్యం తము సాగనంపును. స్వజనము శ్మశానపర్యంతము సాగనంపును. దేహము చితియందుండిపోవును. ఇట్లు అసహాయుడైన జీవునకు తన ధర్మ మొక్కటియే సహాయముగా పోవును, "ధర్మా ద్రాజ్యం ధనం సౌఖ్య మధర్మా దుఃఖసంభవః । తస్మా ధర్మం సుఖార్థాయ కుర్యా శ్పాపం చ వర్జయేత్" I 18 ఆస్తికత్వము. ఇహలోకములో రాజ్యము, ధనము, నుఖము వారి వారికి కలుగుచున్నవి వారు చేసిన ధర్మమునుబట్టియే. దుఃఖము వారు చేసిన అధర్మమును బట్టియే కలుగుచున్నది. కాబట్టి సుఖపడగోరువాడు అధర్మమును వర్ణించి ధర్మమునే ఆచరింపవలయును. "వ్యాధి ర్విత్తవినాశః ప్రియవిరహో దుర్భగత్వ ముద్వేగః । సర్వతాశాభంగః స్ఫుటం భవత్యకృతపుణ్యస్య ॥ యద్వైరూప్య మనస్థతా వికలతా నీచే కులే జన్యతా దారిద్య్ర్యం స్వజనా చ్ఛ యత్పరిభవో మౌర్థ్యం పరస్ట్రేష్యతా । తృష్ణా లౌల్య మనిర్వృతిః కుళయనం కుస్తీ కుభోజ్యం రుజః సర్వాః పాపమహీరుహస్య మహతో వ్యక్తం ఫలం దృశ్యతే ॥" వ్యాధి, విత్తహాని, ప్రియవియోగము, ఆశాభంగము, కురూ పము, నీచజన్మ, దారిద్య్ర్యము, పరాభవము, మూర్ఖత, ఆత్యాశ, ఇత్యాదులన్నియు పాపమహావృక్షము యొక్క ప్రత్యక్షఫలములు. "అధర్మే ణైధతే తావ త్తలో భద్రాణి పశ్యతి । కత సృపత్నాజ్ జయతి సమూలం చ వినశ్యతి ॥" 1 అధర్మవరుడు మొదట అభివృద్ధిగనే యుండును. ఆతనికి మంచియే కనబడుచుండును. అధర్మబలమున తన శత్రువులను జయించు చుండును. తుదకు (రావణ దుర్యోధనులవలె) సమూలముగా నశించును. "దేవతా మునయో నాగా గనర్వా గుహ్యకా స్తథా! ధార్మికం పూజయ స్తీహ న ధనాఢ్యం న కాముకమ్" ॥ దేవతలుగాని, మునులుగాని, మహాపురుషులెవ్వరుగాని ధార్మి కునే పూజింతురు. ధనాఢ్యుని, కాముకుని పూజింపరు. అర్థకామ ములలో మగ్నుడై నకొలది లోకములో అపూజ్యత; ధర్మాచరణములో మగ్నుడైనకొలది పూజ్యత. వేద వాక్యములు గూడ నిట్లున్నవి. 'ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా॥ లోకే ధర్మిష్ఠం ప్రజా ఉప [3] ఆస్తికత్వము. సర్పని I ధర్మేణ పాప మపనుదతి । ధర్మే సర్వం ప్రతిష్ఠితం ! తస్మా ధర్మం పరమం వదన్తి' దీనినిబట్టి ప్రపంచమునకు ధర్మమే ఆధారమై యున్నదని, ఇహ పరలోక సౌఖ్యములకు ధర్మమే ప్రధాన కారణమని స్పష్టమయినది. ఇట్టి ధర్మము యొక్క స్వరూపమేమి ? అధర్మము యొక్క స్వరూపమేమి ? వీని పరిజ్ఞాన మెట్లు ? అను విషయము తెలిసికొన వలసియున్నది. a 17 ధర్మాధర్మ పరిజ్ఞానము ఆపస్తంబధర్మసూత మిట్లు బోధించుచున్నది 'న ధర్మాధన్మౌ చరత అవగ్ం స్వ ఇతి న దేవ గన్ధర్వా న పితర ఇత్యాచడలేజయం ధర్మోజయ మధర్మ ఇతి' వ్యాఖ్యా - 'ప్రత్య డాదే రగోచరౌ ధర్మాధర్మా, కిన్తు నిత్యనిర్దోష వేదావగమ్యౌ, తదభావే. తన్మూలధర్మశాస్త్రా వగమ్యా వితి' ధర్మాధర్మములు ప్రత్యక్షగోచరము లగుటకు అవి గోవ్యాఘ ములవలె సం ధరించుచున్నవి కావు. దేవతలు ఇది ధర్మము, ఇది అధ ర్మము అని వచ్చి చెప్పరు. కనుక నిత్యము, నిర్దోషము అగు వేదమును బట్టియు, వేదమూలకములైన ధర్మశాస్త్రములనుబట్టియు, తెలిసికొన వలసినవే ధర్మాధర్మములు. "ని. ధర్మశాస్త్రములు వేదమూలకములైనయెడల ధర్మశాస్త్రము లలో చెప్పబడిన ధర్మము లన్నియు వేదములలో గనబడుట లేదేమి? అని శంకింతు రేమో! దీనికి సమాధానమును ఆపస్తంబమహర్షి యిట్లు చెప్పె ను ............ 'బ్రాహ్మణో క్తా విధయస్తేషా ముత్సన్నాః పాశాః ప్రయోగా దనుమియర్తే.' వ్యాఖ్యా- విధీయన్త ఇతి విధయః కర్మాణి, తే సర్వేఒపి సార్తా అపి బ్రాహ్మణే ద్వేవోక్తాః, నవ్విదానీం బ్రాహ్మణాని గోప లభ్యర్తే! సత్యం, తేషా ముత్సన్నాః పాఠాః అధ్యేతృ దౌర్బల్యాత్ । కథంతర్హి తేషామస్తిత్వం? వయోగా ధనుషీయనై। వయోగః 18 ఆ స్త్రీక-త్వము, స్మృతి, స్మృతినిబన్ధ మనుష్ఠానం చ। తస్మాత్ బ్రాహ్మణా న్యనుమీ యస్తే మన్వాదిభి రుపలబ్ధానీతి। కథ మహారథా స్మరేయు రను షేయు ర్వా సంభవతి చ తేషాం వేదసంప్రయోగః ॥ అనగా మన్వాదుల స్మృతులనుబట్టియు, లోకములో తన్మూలక మైన అనుష్ఠానమునుబట్టియు వేదభాగము కొంత పాఠములేక ఉత్సన్న అని తాత్పర్యము. కనుక స్మృతు లన మైన దని తెలిసికొనవలెను. బడు ధర్మశాస్త్రములు వేదమూలకములే. నాస్తి కాది వాదములకు మోసపోవద్దనికూడ చెప్పెను——— 'దుష్ప్రలంభ స్స్యాత్ కుహక శఠ నాస్తిక- బాల— వాదేషు' వ్యాఖ్యా—కుహ కాది వాదేషు వంచితో ఒపి న స్యాత్ । తద్వశో న ప్యా దిత్యర్థః నాస్తి కాదుల వాదములకు లోబడి మోసపోవద్దు అని, కామ: స్త్ర మిట్లు బోధించుచున్నది.. 'శాస్త్రస్యాన భికంక్యత్వాత్... క్వచి త్ఫలదర్శనాత్...... చకె ధర్మా నితి వాత్స్యాయనః' వ్యాఖ్యా —'ధర్మస్యా2 లౌకిక శ్వాత్ తదభిధాయకం శాస్త్రం యుక్తమ్। శచ్ఛాస్త్రమ్... వేదాఖ్యమ్... అదుష్ట మనభిశంక నీయమ్' ధర్మము లప్రత్యక్షము.క ధర్మమును నిరూపించు వేదాత్మక 7 స్త్రము నిర్దుష్టము, నిరాశేషము గనుక వేదోక్త ధర్మముల నవశ్య మాచరింపవలసినది. ఇది వాత్స్యాయన మహర్షి యొక్క ఉపదేశము. అని. పూర్వ, మాంసా దర్శనము- 'చోదనాలక్షణో2స్థో ధర్మః' వేద ముచే విధింపబడి శ్రేయస్సాధనమైనట్టిది ధర్మము, నిషేధింపబడినది అధర్మము. అని. ఘ్రాణేంద్రియగా హ్యమైన గంధమును గూర్చి ఘ్రాణేంద్రి యమే ప్రమాణమైనట్లు వేద వాక్యగా హ్యమైయున్న గూర్చియు, అధర్మమునుగూర్చియు వేదమే ప్రమాణ మగుటచేత వేద మూలకమే ధర్మాధర్మపరిజ్ఞానము అని తెలుపుచున్నది. ధర్మమును ఆస్తికత్వము. వేదాంతదర్శనము_'శారీరం వాచికం మానసం చ కర్మ శ్రుతి స్మృతిసిద్ధం ధర్మాఖ్యం, యద్విషయా జిజ్ఞాసా 'అథా2లో ధర్మ జిజ్ఞాసా' ఇతి సూతితా, అధర్మోఒ పి హింసాదిః ప్రతి షేధచోదనా లక్షణత్వా జ్ఞాస్యః పరిహారాయ ॥ 19 శ్చోదనాలతణయోః అర్థా2 సర్ధయోః ధర్మా ప్రత్యడే సుఖదుఃఖే శరీరవాఙ్మనోభి రేవోప భుజ్యమానే విష యేనియసం యోగజ న్యే బ్రహ్మాదిషు స్థావరా నేషు ప్రసిద్ధే । తయో ధర్మయోః ఫలే మనుష్యత్వా దారభ్య బ్రహ్మాస్తేషు దేహవత్సు సుఖతార తమ్య మనుశ్రూయతే । తతళ్ళ తద్ధేత ధర్మస్య తారతమ్యం గమ్యతే ! ధర్మతారతమ్యా దధి కారితారతమ్యమ్... తథా మనుష్యాదిషు నారకస్థావరాస్తేషు సుఖలవః చోదనాలక్ష ణధర్మసాధ్య ఏవేతి గమ్యతే తారతయ్యేన వర్తమానః । తథా ఊర్ధ్వం గణేషు అథోగతేషు చ దేహవత్సు దుఃఖతార తమ్యుదర్శనాత్ తద్ధేతో తడసిుష్ఠాంనాం వ తారతమ్యం గమ్యతే'' రధర్మగ్య ప్రతి షేధచోదనాలక్షణస్య శరీరముచేతను, వాక్కు చేతను, మనస్సుచేతను చేయబడుచుండు కర్మకే ధర్మమని, అధర్మమని పేరు. అది వేదశాస్త్రవిహిత మైనప్పుడు ధర్మ మనబడును. వేదశాస్త్రనిపిద్ధమైనప్పుడు అధర్మ మనబడును. అనగా 'సత్యం వద' 'ధర్మం చర' ఇత్యాదివిధముగా విధింపబడినది ధర్మము. 'నానృతం వదేత్' 'న పరదారాణ గచ్ఛేత్' ఇత్యాదివిధముగా ని షేధింపబడినది అధర్మము. అట్టి ధర్మాధర్మముల యొక్క ఫలములే ప్రత్యక్షము లగుచున్న సుఖదుఃఖములు. ధర్మాధర్మములు శరీరముచే చేయబడినవై నపుడు ఆ సుఖదుఃఖములు శరీరముచే (వ్యాధ్యాదిరూపమున) అనుభవింపబడును. వాక్కుచే చేయబడిన వైనపుడు ఆసుఖదుఃఖములు వాక్కుచే కటు భాషణాదిరూపమున అనుభవింపబడును. మనస్సుచే చేయబడిన వై నపుడు సుఖదుఃఖములు (మనోవ్యధాదిరూపమున) అనుభవింపబడును. 20 ఆస్తికత్వము. మనుష్యుడు మొదలు పై బ్రహ్మపర్యంతము సుఖ తారతమ్యము చెప్పబడినది. అది సుఖ హేతువగు వారివారి ధర్మము యొక్క తారత మ్యమునుబట్టి వచ్చినది. ఆధర్మతారతమ్యమునకు కారణము అధికారి తారతమ్యమే. మనుష్యుడు మొదలు దిగువ స్థావరాది పర్యంతము గోచరించు సుఖ లేశ తారతమ్యముకూడ ధర్మతారతమ్య అధికారితారతమ్యము లనుబట్టి వచ్చిన దే అట్లు గోచరించుచున్న దుఃఖతారతమ్యముగూడ వాంహం అధర్మతారతమ్యమూలక మే. అసి. దీని ఫలితార్థము —ుతిస్మృతులు విధింపబడినది ధర్మము; ని షేధింపబడినది అధర్మము. ఆధర్మాధర్మములు శరీరవాఙ్మనఃకృతకర్మ రూపములు. వాని ఫలముల శరీరవాఙ్మనస్సిల ద్వారా సత్యడముగా అనుభవింపబడు సుఖదుఃములు. ఆసి. ఇట్లు ధర్మాధర్మముల స్వరూపము, పరమాణము, ఫలము మ్కిల ఈ ధర్మాధర్మముల కే అదృష్ట దురదృష్టములసి, సుకృత--హృతములసి, పుణ్య- పాపము లని పేరు. లోకములో సుఖపడువానిని చూచి అదృష్టవంతుడని, పుణ్యము చెసి పుట్టినాడని అనుచుండుట, కష్టపడు వారిని చుంచి దురదృష్టవంతు డని, ఏపాపము చేసెనో అని అనుచుండుట బాలవాలము ప్రసిద్ధ మైన విషయము. ఇదియ ధర్మాధర్మపరిజ్ఞాన పద్ధను. C నిరూపింపబడినది. — ఆయుర్వేదో క్తమైన అధర్మఫలము కావా స్సామాన్యాః తద్వైగుణ్యత లింగార్చ వ్యాధి యె తతు ఖలి. మే "త మువాచ ఖగవా నాత్రేయః - మనుష్యాణాం 3.2 స్య సమానకాలాః సమాన సిర్వర్తమానా జనపద ముద్ద్వంసయన్తి। భావం స్సామాన్యా జనపదేష భవన్తి । తద్యథా— వాయు రుడకం దేశః కాల ఇతి ...జనపదోర్ధ్వంస నే కారణాని । పునరపి ఫిగవస్తే మాత్రేయ మగ్ని వేళ ఉవాచ—— ఆస్తీకత్వము. 1 అథ ఖలు భగవజ్ఞ ! కుతో మూల మేషాం వాయ్వాడి నాం వై గుణ్య ముత్పద్యతే । యేనోపపన్నా జనపడ ముద్ధ్వంసయ స్తితి । త మువాచ భగవా నాత్రేయః — Ch సర్వేషా మప్యగ్ని వేళ ! వాయ్వాదీనాం యద్వైగుణ్యముత్ప ద్యతే తస్య మూల మధర్మః । తన్మూలం చా సత్కర్మ పూర్వ కృతం ! తయో ర్యోనిః ప్రజ్ఞాపరాధ ఏవ । తద్యథా—— 21 యదా పై దేశ నగర నిగమ జనపద ప్రధానాః ధర్మ 8 ముత్రమ్యా౬ ధర్మేణ ప్రజాం వర్తయన్తి, తదాశితోపాశ్రితాః పౌర— జాగపదాః వ్యవహారోపజీవినశ్చ త మధర్మ మభివర్ధయన్తి । తత స్సో ధర్మః ప్రసఫం ధర్మ మనర్ధత్తే తత స్తే 2. సరిత ధర్మాణో దేవతాభి రపి త్యజ్యస్తే ॥ శేషాం తథా సరితధర్మణ మధర్మప్రధానానా మపకాస్త దేవతానా మృతవో వ్యాపద్య తేన నా22 పో యథాకాలం దేవో వర్షతి; నచా వర్షతి; వికృతం వా వర్షతి; వాతా న సమ్య గభివాన్తి; క్షితి ర్వ్యావిద్యతే; సలిలా న్యుపశుష్యన్తి; ఓషధయః స్వభావం పరిహాయా22 పద్య వికృతిం; తత ఉద్ధ్వంసన్తె జనపదా స్పృశ్యాభ్యవహార్యదోషాత్ !' (చరకసంహిత.) సర్వసాధారణములైన వాయువు, ఉదకము, దేశము, కాలము అను వానియందు పుట్టిన వికృతినిబట్టి మనుష్యులకు ఏక కాలమందు ఏక విధమైన వ్యాధు లేర్పడి గ్రామములను విధ్వంసము చేయును. నీరు గాలి మొదలైనవానియందు అట్టి వికృతి ఒకప్పుడు పుట్టుటకు కారణము అధర్మము. అది ఆజన్మములోనిది కాని, పూర్వజన్మము లోనిది కాని అగును. అది మనుష్యుల స్వయంకృతాపరాధము. అది యెట్లనగా దేశ నాయకులు, నగర నాయకులు, గ్రామనాయకులును ధర్మ ముల్లంఘించి అధర్మమార్గమున ప్రజల నెప్పుడు నడిపింతురో అప్పుడు ఆయాదేశస్థులు, గ్రామస్థులు, పౌరులు ఆ అధర్మమును అభివృద్ధి చేయుదురు. అట్లు పెరిగిన అధర్మము ధర్మమును అంతరింపజేయును. 22 ఆస్తికత్వము. అంతరించిన ధర్మము గల ప్రజలు దేవతలచే పరిత్యజింపబడుదురు. అట్లు అంతరించిన ధర్మము గలిగి, దేవతలచే త్యజింపబడి, అధర్మప్రధానులై వజ లున్నపుడు ఋతువుల గమనిక మారును. అందుచే దేవుడు యథా కాలములో వర్షము కురిపింపడు; లేదా అసలే కురిపింపడు; వికృత ముగా కురిపింపగలడు; వాయువులు అనుకూలముగా వీచవు; భూమి; వై గుణ్య మేర్పడును; జల మింకిపోవును; ఓషధుల స్వభావము మారి వికృతి ఏర్పడును. అట్టి స్థితిలో తాకుటలోను, తినుటలోను సంభవించిన దోషములనుబట్టి జనపదములకు విధ్వంసము కలుగును. 5 'తథా శస్త్రప్ర్రభవస్యా౬పి పి జనపదోద్ధ్వంసస్య అధర్మ వ పాతు ర్భవతి. . . తథా2భికాపపభవస్యాపి అధర్మ ఏవ హేతు ర్భవతి: యే లుప్తి ధర్మాణో ధర్మా దఃతాః తే గురు-వృద్ధి-సిద్ధ-ఋఏ పూజ్యా నవమత్యా..జౌతా న్యాచగస్త్' (జనపదోర్ధ్వంసనీయ ధ్యాయము). ఆయుధమూలకమైన సుఘాతమరణమునకుగూడ అధర్మమే కారణము. శాపమూలకమైన ప్రాణహాశినులకుగూడ అధర్మమే కార ణమ.. అధర్మపరు. గురుడలను, పెద్దలను, ద్ధులకు, ఋకులకు, పూజ్యులను అవమానించి వారియెడ అహితము వరించి వారి శాపములకు వాలగుచుందురు. అని. పా ఇట్లు అనివార్యములై ప్రజలకు అనుభవసిద్ధము లగుచున్న అనర్థములకు మూలకారణ మధర్మ మని, అనర్థనివృత్తికై ప్రజలు ధర్మ పరులు కావలయు నని ఆయుర్వేదోపదేశము. 7-0 ధర్మమునుగూర్చి అభిప్రాయ భేదములు ఆర్త సంప్రదాయానువర్తు లందరును వేద శాస్త్రాన వర్ణాశ్రమ . కర్మానుష్టానమే ధర్మ మసియు, యథాశక్తి దాని నాగరించుట, ద స్చిత పు లగుచుండుట ధర్మపరుల లక్షణ మనియు చెప్పుచున్నారు. చెప్పుటమాత్రమే కాక అట్లు ఆచరించు గింపలేని దానినిగూరి చుచున్నారు. అన్యులు ందరు లోకములో అవ్యవస్థ కలుగకుండుటకై ఆ స్తికత్వము. కేవల దృష్ట (ఐహిక) ఫలార్థమై వేదోక్త విధానముకాని, అదృష్ట (ఆము ష్మిక) ఫలార్థము కాదనుచున్నారు. 1. 28 మరికొందరు— ఈవర్ణమున కిది ధర్మ మని కాక, ఈకర్మ చేసిన వాడు ఈవర్ణమువా డగు ననుటకే వర్ణవిభాగ మనుచున్నారు. 2. మరికొందరు— ధర్మములను ప్రస్తుత పరిస్థితుల ననుసరించి మార్చవలె ననుచున్నారు. 3. మరికొందరు—ఆనాటి ధర్మములు ఆనాటివారికే గాని, నాటివారికి పనికిరా వసుచున్నారు. 4. మరికొండరు—అంతరాత్మకు ఏది చేయదగిన సత్కార్య మని తోచునో అది చేయుట ధర్మ మనుచున్నారు. 5. వేదశాస్త్రవిశ్వాసము లేకుండుటలో ఈ 5 వాదములు సమానమే. కేవలమైహికఫర్థమె వేదవిధానము. అను ప్రథమ వాదముగూర్చి— కామశాస్త్రములో లిట్లు చెప్పబడినది. 'నాకాయతికై : రథ దన్యవస్థాయాం మాతస్య న్యా వర్ణితా "సంవరణమాతం హే తగ్గియీ లోక ఇతి దృష్టార్థం యానావిధ ఇతి । తాం చ లోకవిశ్వాసనార్థ మాచరద్భిః కథం నాచరితో ధర్మః ? దృష్టార్థశ్చ యద్యదృష్టార్థిపి స్యా త్కో విరోధః ?" అనగా, లోకవ్యవహారమునకు వ్యవస్థ లేకున్నపుడు కర్మసాం కర్యము, వృత్తిసాంగత్యము ఏర్పడి ప్రబలులవలన దుర్బలులకు హాని కలిగిపోవునని లో వ్యవహారవ్యవస్థ చేయుటకే వేదముకాని, ఆము మ్మిక మనుడు జనృష్టఫలమునకై వేదము కాదని చార్వాకు లని యున్నారు. వారన్న ట్లయినను లోక విశ్వాసార్ధము వేదో కవిధానము నవలంబించిన వారు ధర్మము నాచరించిన వారే కారు ? దృష్టవయో జనముగలది, అదృష్ట పయోజము గలదియు నగుటలో అభ్యంతర మేమున్నది? అని. దీనిచే- "వర్ణాశ్రమాచార స్థితిలక్షణత్వాచ్చ లోకయాత్రాయాః" అని కామసూత్రములో చెప్పినట్లు లోకయాతా నిర్వాహక మైన ఆ స్త్రీ క త్వము. స్వధర్మవ్యవస్థతో ఆముష్మిక ఫలవిధానము వేదబోధిత మగుచున్నం దున ప్రథమ వాద మయుక్త ముని తేలినది. వర్ణమునుబట్టి కర్మకాక, కర్మనుబట్టి వర్ణము. అను ద్వితీయ వాదమునుగూర్చి—ఎట్టి వారి కేది కర్తవ్యమో తెలియుటకై వర్ణవ్యవస్థ అవసర మగును. సర్వులకు నిర్వము కర్తవ్యమే అయియుండి వారు స్వేచ్ఛగా అప్పుడప్పుడు చేయునట్టి ఆయా కర్మల గుబట్టి "యా వర్ణము నిర్దే శింపుడు పక్షములో కర్మలు స్వచ్ఛాకృతములు గనుక ఇక వర్ణవిభా గమున కవసర వేమున్నది? స్వధర్మ పరశర్మ పరిజ్ఞానము కలు గుట యెట్లు ? "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో నియావహం" అను గీతా 24 వచన ఏమి కావలయును ? నర్ణ విభాగము ఉత్పత్తి సిద్ధమని యంగీకరింపనియెదల "ధర్యార్ధి యుద్ధా యోగ్యత్ ప్రతియవ్యవ విద్వం" అనగవడ్వాక్య మెట్లు సరిపడు ? ఈ నాదప్రకారము యుద్ధము చేయుటకట్టి కత్తియు దన ఒడును. ఘాతుకరాగ్యమైన యుద్ధము నేను చేయ నని పార్థుడు కూర్చుఁ డెన`. అట్టి పార్థునితో నీవు దత్తియుడవు; నీకు యుద్ధము స్వధర్మము అని భగవంతు డెట్లు చెప్పెను? స్వధర్మబుద్ధితో యుద్ధ మునకు పార్థు డెట్లు పూనికొనెను? కనుక వర్ణము జన్మసిద్ధము. ధర్మము వర్ణసిద్ధము. స్వవర్ణవిహితధర్మము స్వధర్మము; అవ్యనర్ణవిహిత ధర్మము పరధర్మము. దాని యంగీకరింపక తప్పదు. ఈ నిర్ణయమే సర్వ గ్రంధమ్మతము. ఈ విషయమై కొందరి యాడేప మిట్లున్నది "మనుష్యులు జన్మచేతనే భిన్న జాతులుగా ఏర్పడినారని చెప్పు టకు వీలులేదు. భిన్న జాతులైన జంతువులకు సంతాననిమిత్తమైన సంబంధము కలుగుట లేదు. భిన్న జాతులుగా చెప్పబడు మనుష్యు లలో అట్టి సంబంధము కలుగుచున్నది. అందుచేత మనుష్యులలోని జాతిభేదము జన్మసిద్ధము కాదు' అని. [4] ఆస్తికత్వము. ఇచ్చట చెప్పవలసిన దేమనగా, జన్మసిద్ధమైన జాతిభేదముగల జంతువులు కలియవనునది సరియైనమాటకాదు. అశ్వ గర్దభములు కలియుచున్నవి; కంచరగాడిదలు కలుగుచున్నవి. అట్లే మనుష్యులలో సంధవింపవచ్చును. కాటి జాతి భేదము జన్నసిన మానుటకు ఎటి యంతుపిము లేదు. ఉమైన భాతికేరము అట్టిమనుష్యులు వశంతో కూర కలి యుట చెప్పబడి ధర్మశాస్త్రములో దోషనివృత్తికై ప్ర్రాయశ్చిత్తము ఇంకొకటి. మనుష్యజాతి, పశుజాతి కలదనుట నిర్వివాదమెకద! విధింపబడినది. చూడుడు—— ": శ్వేషాం పశుజాతీనాం గమనే కృఛ మాచరేత్ న హిష్యుస్ట్రీఖరీగామీ త్వహోరాత్రేణ శుద్ధ్యతి ॥" 11 ఇట్లుండుటచే బ్రాహ్మణాదిజాతులు జన్మసిద్ధము లన ట మని తేలినది. 25 ఇదొకటి. నునుష్యులలో ఉత్పత్తి సిద్ధమైన జాతిభేదము లేదను వాటి జార్జి కా `శర్మతి ``కా' స్త్రజాతి, పురుషజాతి అని రెండే : తు లను సున్నారు. ఆ రెండుకు ఉత్పత్తి సిద్ధములు యొప్పు మనే యున్నారు. ఆస్త్రీపురుషు లనబడు భిన్న జారులకు సంతాననిమి త్వమైన సంబంధమును అంగీకరించుచునే యున్నారు. పెట్టినారు ఉన్పత్తి విద్ధమై, లోకప్రసిద్ధమై యున్న మనుష్యు నా లోని లో విభేదమును అంగీకరింపమనుట, జాతిభేద ముత్పత్తి సిద్ధమే యిన "ములో : భిన్నజాతులకు సంతాననిమిర మైన సంబంధము ఆనంధన మస స్వపచనవ్యాఘాతము. ఈ బ్రాహ్మణాదిజాతులు మనుష్యులలో మాత్రమె కాక దేవ తలలో గనబడున్నవి; అశ్వములలో, వృక్షములలో గనబడుచున్నవి. అశ్వములనుగూర్చి చూడుడు--- లఘుశ బ్దార్థ సర్వస్వమ్——'పునరశ్వాః బ్రాహ్మణాది జాతిభేదేన చతుర్విధాః... బ్రాహ్మణాదిజాతయో బ్రాహ్మణాదితత్త జాతిఖి స్సహైవ స్థాప్యాః నతు భిన్నజాతిభిః' (పు. 364) 26 ఆస్తికత్వము. వృక్షములనుగూర్చి 'యుక్తికల్పతరువు' అను గ్రంథములో నున్న విషయము భారతీయ నౌకానిర్మాణప్రస్తావములో సంస్కృత పత్రికలో (14-7-58) వ్రాయబడియున్నది చూడుడు— 'వృక్షాయుర్వేదేహి వృథా అపి బ్రాహ్మణ దతీయ-వై శ్యాది చతసృషు శ్రేణిషు విధక్తాః-లఘుః కోమలః అనాయాసమేవ అన్యేన వృషేణ సహ సుయోజో బ్రాహ్మణః । లఘుః సుదృఢః సహజమేవ అన్యేన సహ అసంయోజ్యః త్రియః కోమలో గురుభారో వైశ్యః, దృడో గురుభారశ్చ శూద్ర .... జలయాననిర్మాణవిషయే భోజనగం పాయః ప్ర్రామాణిక మనన్యత । పతస్య మతే క్షత్రియకాష్టఘటితాని జలయానాని సుఖసంపత్ప్రదాని ' ఇట్లు సర్వత ఈవిభాగ మున్నందున ఈజాతులు జన్మసిద్ధము లే కానీ, కల్పనామా )ములు కావని తేలినది. బ్రాహ్మణ శబ్దములు అవస్థావాచకముకొని, తివాచక ములు కావని యొకరివాదము—ఇది తప్పు. స్త్రీ లింగములో లింగములో వాహ్మణ శబ్దమునకు బ్రాహ్మణీ అని రూపము. అట్టిరూపము జాతివాచకమైన పుడే సంభవించునని_—'జాతే రస్త్రీవిషయా డయోపధాత్' అను వ్యాకరణసూత్రమ: శాసించుచున్నది. కనుక శబ్దశాస్త్రమునకుగూడ విరుద్ధమైన ఈ వాద మయుక్తము. 'సవర్ణేభ్య స్సవర్ణాసు జాయస్తే హి సజాతయః । బ్రాహ్మణ్యాం బ్రాహ్మణా జ్ఞాతో బ్రాహ్మణః పరికీర్తితః ॥' ఇత్యాదివచనములచే ఎవ్వరు ఏజాతిదంపతులకు జన్మింతురో వారు 4జాతికి చెండుదు రని చెప్పబడినది. 'జన్మనా బ్రాహ్మణో జేయః సంస్కారాత్తు ద్విజో భవేత్ । వేదాభ్యాసా దృవే ద్విపః తిథి శోత్రియశబ్దభాక్ ' అను యాజ్ఞ వల్క్యస్మృతి, జాతిమా బ్రాహ్మణ్యమునకు ఉపనయ నాదిసంస్కార — వేదాఖ్యాసములనుబట్టి శ్రేష్ఠత్వము చెప్పుచున్నది. 'జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః ఆస్తికత్వము. 27 అను వాక్యములోని శూద శబ్దము జాతివాచకము కాదు. జాతి వాచక మె అయిన యెడల 'అష్టవర్షం బ్రాహ్మణ ముపనయీత' అనుచు బ్రాహ్మణజాతికే ద్విజత్వసాధకముగా విధింపబడిన ఉపనయనా కర్మలు జాతిశూద్రునకు సంభవింపనందున పైనున్న 'కర్మణా జాయతే ద్విజః' అనుమాట విరుద్ధ మగును. 'జన్మనా బ్రాహ్మణో శ్రేయః' అను వెనుకటి వాక్యమునకును విరుద్ధ మగును. కనుక ఆశూదశబ్దమునకు 'శూద్రసదృశః' అని యర్థము చెప్పవలెను. అప్పుడు విరోధ ముండదు. రెండువచనముల కును ఏకార్థమే సంభవించును. ఇచ్చట క్షత్రియబీజసంభూతు డగు విశ్వామిత్రునకు బాహణ్య మెట్లు? అని శంక కలుగును. ఈళంక చేయబడి సమాధానము భీష్మ యుధిష్ఠిర సంవాదములో మహాభారతమున చెప్పబడినది. దాని సారాంశ విదివిశ్వామిత్రుని తల్లి, మంత్ర సంస్కృత బహ్మౌదన-ప్ర్రాశన చేయుటవలన ఆమె పుత్రునకు బ్రాహ్మణ్యము కలిగిన దని. నీలకంఠీ యము:_ "చరౌ పూర్వం బ్రహ్మై వా హితమ్ । అతః పత్ప్రబిలోద్భవస్యాపి బ్రాహ్మణ్యలాభో జాతః । బీజా పేక్షయా సంస్కారస్య బలవత్త్వాత్। తథాహి— దావాగ్ని దగ్గఖ్యా వేతబీజేభ్యః కదలీకాండోత్పత్తి ముదాహరన్తి " (అనుశా॥ అ 4) దావాగ్ని సంస్కృతములైన వేతబీజములనుండి వేంకుర ములు కాక కదళీ కాండములు (అరటిచెట్లు) పుట్టుచుండుటను బట్టి బీజము కంట పబలమైనది సంస్కార మనవలసియున్నందున నకు అట్టి మంత్య్ర సంస్కారము ఋచీకమహర్షి బ హ్మణ్య నుని భావము. అమహర్షుల శక్తులు అద్భుతములని, అసా ధారణములని అభిజ్ఞులకు విదితమే. చరుద్రవ్యము చేసియుండుటవలన "కలౌ వాహ్మణతా వీర్యాత్త పశ్చర్యాదనా న హే" అని కూడ చెప్పబడినది. కనుక వర్ణము లనబడు జాతివి శేషములు జన్మసిద్ధ ఎములే. cఆవర్ణముల నుద్దేశించి విధింపబడిననే వర్ణ ధర్మములు. 28 ఆ కత్వము. ఆయావర్ణములు తమ విధులను గుర్తించి నడుచుకొనుచు శ్రేయ స్సును పొందవలె ననియే "చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్" అన్నట్లు పర మేశ్వరునికి చాతుర్వర్ణ్యము సృష్టింపబడినది. వర్ణమినబడు జాలివిశేషము జన్మసిద్ధమైన యెడల ఒకవ్యక్తి సి చూచినపుడు ఇతనిది యీవర్ణమని తెలియుచున్నదా ? అని కంకింటు రేమో! ఒక వ్యక్తిని చూచినపుడు ఈతని తల్లితండ్రులు ఫిలానా, ఈతడు వీరి పుత్రుడు అని మాత్రము తెలియుచున్నదా ? అది తెలిసినవారు చెప్పగా తెలియుచున్నది. అమె జాతిపి షముగూడ తెలియుచున్నది. మనకు తెలియని వెన్ని యో ఒడిసిన వారివలన తెలియబడుచున్నవి. అందులో ఇడి యొకటి గ్రహింపవలెను. పశు వృది- వర్గములలోని జాతులు జన్మసిద్ధము లనుట సిరి వాద మయినట్లు మనుష్యవర్గములలోని జాతులు. వాడ జన్మసిద్ధ ములే యని చెప్పబడినది. చూడుడు— "సర్వేషాం జన్మనా జాతి ర్నాన్యథా కర్మకోటిభిః । పశ్వాదీనాం యథా జాతి ర్జన్మనై వన దాన్యథా॥ (సూత వాతా) మరియు స్వజాతివిహితకర్మానుష్ఠానముచేతనే సంసారవిముక్తి యువకూడ నూతసంహితలో ఉప్ప ఉనిచే D "అమ్యక్తః యుఖశక్తి కర్మ యః కురులి పుమా! ముక్తి స్తస్యైవ సంనారా దితి వేదానుశాసినమ్ " 11 "ప్రశితివ్యవహా న్యా మర్ధసిద్ధి" అనున్యాయమున కవ అతిసిద్ధము, లోకవ్యవహౌ సిద్ధమునై, పమ ప్రసిద్ధమైయున్ని వర్ణ వ్యవస్థకు శాస్త్రములో అపార్థములు కల్పించుట అన్యాయము. వచనము లన్నిటికిని ఏక వాక్యత నాలో చింపక తమ అభినివేశ ముతో నేది యె యుక వాక్య మందుకొని తాము తలచిన అర్థమును చెప్పి వచినాంతరవిరోధము:: పాటింపర్' ఇది సిద్ధాంత మని పుట అనకర మనకు డానికి చెపే భావము ద. ఇట హిం చవలసిన విషయ మీద. ● ఆ స్తీ కత్వము. బ్రాహ్మణ దివర్ణములకు జాత్యభివ్యంజకముగా "ళమో దమ స్తప శ్శాచమ్" ఇత్యాదిలక్షణములు వేరు వేరుగా చెప్పబడియున్నవి. ఆలక్షణములు గల ఆవర్ణములయందు ఆడా ఆడ్రాహ్మణాదిశబ్దములు వాడ బడినపుడు అది ముఖ్యప్రయోగ మనబడును. కనుకనే వ్యాకరణ మహాభాష్యములో నిట్లున్నది-- 1 "తప శ్రుృతం చ యోని శ్చేత్యేత ద్బాహ్మణ కారకమ్ తపశుతాంఖ్యా యో హీనో జాతిబ్రాహ్మణ ఏవ సః ॥ _యటవ్యాఖ్యా—తపశ్చందా తదంగాదీ నామధ్యయనం; యోనిః బ్రాహ్మణా జన్మ; బ్రాహ్మణ కారకం బ్రాహ్మణవ్యపదేశ 20 యణాది కర్మ; శ్రుతం పెద దాహ్మణ్యాం స్యైతన్నిమిత్త మిత్యర్థ 99 దీనిని బట్టి విద్యాతపస్సులు, జాతి, బ్రాహ్మణశబ్దమునకు ముఖ్యా ర్థమనియు, విద్యాతపస్సులు లేనివాడు కేవలజాతిబాహ్మణు డనియు స్పష్ట మయినది. బ్రాహ్మణవర్ణమునకు చెప్పబడిన లక్షణములు అన్యవర్ణ మునం దుండి అచ్చట బ్రాహ్మణశబ్దము వాడబడినపుడు అది గౌణలో యోగ మనబడును. శౌర్యాదిలక్షణములు, సింహత్వజాతి కల సింహమందు సింహ శబ్దప్రయోగము ముఖ్యము. శౌర్యాదిలక్షణములుగల మనుష్యుని యందు 'ఈతడు 'సింహము అని సింహళబ్దమును వాడుటలో కె.విణ ప్ర్రయోగము అయినట్లు. ఈవిధముగా బ్రాహ్మణజాతికి చెప్పబడిన లక్షణములు ఇతర జాతియందు గోచరించినపుడు లక్షణములనుబట్టి బహ్మణశబ్దము వారి యందును, ఇతర జాతులకు చెప్పబడిని లక్షణములు బ్రాహ్మణజాలి యందు గోచరించినపుడు అలక్షణములనుబట్టి ఆశబ్దములు బ్రాహ్మణుని యందును ప్రయోగించుట సంభవించును. ఇట్లు జన్మసిద్ధమైన చాతుర్వర్ణ్యములో గుణకృతమైన చాతు ర్విధ్యము పతివర్ణమునందును గలదని.... 'ఏకశ్మీన్నేవ వల్లే మర్పర్థ్యం గుణత్మకమ్ । ' 80 ఆస్తికత్వము, అను సర్వసిద్ధాంత సంగ్రహవచనము బోధించుచున్నది. దీనినిబట్టి బ్రాహ్మణబ్రాహ్మణ, బ్రాహ్మణడతియ, బ్రాహ్మణ వైశ్య, బ్రాహ్మణశూద్ర ఇత్యాదివిధముగా జన్మసిద్ధమైన ప్రతివర్ణము బా నకును గుణకృతమైన బ్రాహ్మణాది వ్యవహారము సిద్ధించినది. పూజ్యుములై న గుణములు ఏజాతియందున్నను ఆజాతి పూజ్య మగును. విదురుడు, ధర్మ వ్యాధుడు మొదలగు వారు పూ'జ్యులు కాలేదా ? వారు జాతిధర్మములను పాటింపలేదా ? కనుక పూజ్యతకు.... జాలియ ప్రధానము కాదు. స్వధర్మమును గుర్తించి ప్రవర్తించుటకే జాతి ఇహపరములకు సంబంధించిన క్రియాకలాపమును నడపుకొనుట కే జాలి. ఈవిషయము శుక నీతిలో గూడ నిట్లు చెప్పబడిన 'కర్మశీలగుణా'ః పూజ్యాః తథా జాతికులే న హి । న జాత్యా న కులేనైవ శ్రేష్ఠత్వం ప్రతిపద్యతే వివాహే భోజనే నిత్యం కులజాతివివేచనమ్ ' 1 అ.255) . సత్కర్మానుష్ఠాన శీల- గుణములచే శ్రేష్ఠత్వముకాని, జాతికులములచేత నే శ్రేష్ఠత్వము కాదు. పూజ్యతయందు కాక భోజన వివాహములయందు కుల-జాతి వివేచనము. అని భావము. కొందరు, ఆహారవిహారములలో కుల జాతి వివక్ష లేకుండ సంచరింపవలసిన యీకాలములో శాస్త్రము లేమిచేయును? అని భావించుచున్నారు. శాస్త్రములు - స్వేచ్ఛాప వృత్తిలో గలుగు అధర్మ పి.సుబట్టి దురదృష్ట మేర్పడి ఇహలోకములో నిట్టి అనర్థములు కలుగు నసి, పరలోకములోనిట్ట కష్టములు కలుగునని బోధించును. యుగాం తరములకు, జన్మాంతరములకు, కల్పాంతరములకు, లోకాంతరములకు సంబంధించినది శాస్త్ర దృష్టి; తాత్కాలిక భోగములు సబంధించినట్ల మానవదృష్టి. కనుక శాస్త్రోక ప్రకారము చేయబడిన డే ధర్మమగుట వలన దిశీయ వాదము లయుక్తము. ధర్మములను మార్చవలెను. అను తృతీయవాదమునుగూర్చిప్రస్తుత పరిస్థితుల ననుసరించి ధర్మములను మార్చవలె ననుట 'యుక్త ముకాదు. ధర్మముసిగుట్చకుతిస్మృతి.తే వమణము లగుట 31 ఆ స్త్రీ కత్వము. చేతను, పరిస్థితులనుబట్టి మారుచుండుట ధర్మమునకు లక్షణము కాకుండుటచేతను మార్చబడినది అధర్మమే అగును. ఇంకొకటి—దేనిని మార్చవలెనని చెప్పుదురో దానిని ధర్మ మని భావించినట్లా? అధర్మమని భావించినట్లా ? ఆధర్మమని భావించిన పడములో 'ధర్మములను మార్చవలెను.' అనుట ఎట్లు సరిపడును? ధర్మమని భావించునపుడు దానిని మార్చుటలో అధర్మమైపోదా? శ్రేయ స్సాధనము ధర్మము; ధర్మమును మార్చిన శ్రేయస్సు ప్రాప్తింపక పోవును. లోకుల ప్రవృత్తి నిబట్టి ధర్మము మారవలె ననుటకూడ. మంచిది కాదు. ధర్మమునుబట్టి.. ప్రవృత్తి యుండవలెను కాని, ప్రవృత్తి నిబట్టి ధర్మ ముండరాదు. ప్రవృత్తినిబట్టి యుండునది అధర్మమె కాని, ధర్మము కాదు. ధర్మదూర మైనను లోక ప్రవృత్తిని బలపరచుటయందే తాత్పర్య మైనయెడల శాస్త్రముల జోలికి పోకుండునే మంచిది. వానికి అపా ర్ధము లెందుకు చెప్పుదురు ? ● మారు 'అన్యే కృతయుగే ధర్మాః అన్యే కలియుగే నౄణామ్ ।' అను పరాశరస్మృతివచనమునుబట్టి ధర్మస్వరూపము చున్నట్లు కనబడుటలేదా? అని యందురేమో అచ్చట పరాశరమాధ వీయ మందేమి చెప్పబడినదో చూడుడు-'అత అన్యశబ్ది ధర్మస్య న స్వరూపాన్యత్వ మాచ ప్టే, కిన్తు సకారాన్యత్వమ్ । అన్యథా ధర్మప్రమాణచోదనానా మపి యుగ భేదేన భేదాపత్తే ః । నహీయం చోదనా కృతే ధ్యేత వ్యా, ఇయన్తు శ్రేతాయా మిత్యాది వ్యవస్థాపకం కించిదని ప్రకారాన్య త్వేత్వస్తి దృష్టాన ః ।' అనగా యుగ భేదమునుబట్టి ధర్మస్వరూపమునకు భేదము చెప్పబడ లేదనియు, అట్లే అయిన యెడల ధర్మముపట్ల ప్రమాణమైన వేదమునకు గూడ భిన్నత్వము చెప్పవలసివచ్చుననియు, ఈయుగమందు ఈ వేదము, ఆయుగమందు ఆ వేదము అని యెచ్చటను చెప్పబడలేదనియు, ధర్మము నాచరించు పద్ధతిలోని భేదమే ఇచ్చట చెప్పబడినదనియు భావము. 32 ఆస్తికత్వము. కారమునకును, లాభ-పూజాధర్మబుద్ధితో యాగాద్యాచరణ ఖ్యాతి—బుద్ధితో యాగాద్యాచరణ కారము తత్ఫలములకును భేదముండును. యాగాది స్వరూపమునకు మాత్రము రమునకును భేదముండును. భేదముండదు. అని తెలిసికొనవలెను. ఆయాయుగములలో ధర్మాచరణము చేయు వారి శక్తి శ్రద్ధా మనశ్శుద్ధి తారతమ్యాదులనుబట్టి ఆచరించుపద్ధతిలో మాత్రము భేదము కలుగుచున్నదని గ్రహింపవలెను. ఉదాహరణము "అభిగమ్య కృతే దానం త్రేతాస్వాహూయ రియతే! ద్వాపరే యాచమానాయ సేవయా తీయల్ కతా ॥ "అభిగమ్యోత్తమం దాన మహూయైవ తు మధ్యమమ్ । అధమం యాచమానాయ "వాదానం తు నిష్ఫలమ్" క్కడ దానపద్ధతి చెప్పుడుటలో దానఫల తారతమ్యము, ~ తృబుద్ధి రార గమ్యము స్పృ కంపః నది. స్వస్వత్వనివృత్తి పూర్వక పరస్వత '్వత్పాడనప్" అనులడుము గణ నస్వరుపము అన్ని యుగ ములలో సమానమే. ఇట్లే గౌతస్మార్త కర్మలన్నిటిలో సహింపనలేను. మాధవీయములో… "నహి నానావికెపు మన్యస్త రేపు ధర్మం భిద్యమానం క్వచి దుపలభామ హే "" అనికూడ చెప్పబడినది. దీని చేత ఏమన్వంతరమందును ధర్మస్వ రూపము మారినట్లు మాకు ఎక్కడను గోచరింపలేదని మాధవా చార్యుల సాడ్యము కనబడుచున్నది. "కృతే తు మానవా ధర్మాః.. కలౌ పారాశరా స్ప్మృతాః ।" థాంతిపడ రాదు. అను వాక్యమునుబట్టి ధర్మములు మారినట్లు కృతాదియుగములలో మన్వాదిపోక్త ధర్మములకు పచుర ప్రవృత్తి కలియుగములో పరాశరపోక్త ధర్మములకు ప్రచుర యనియు, ప్ర్రవృత్తి యనియు ఆ వాక్యమునకు తాత్పర్యము. ఆస్తికత్వము. మాధవీయమును చూడుడు-"మాన వాదిగంథోక్త ధర్మాణాం ప్రచుర ప్రవృత్త్యా గ్రన్థప్రామాణ్యప్రాచుర్య మర్థసిద్ధమ్ ," మరియు మునులడ ఆయాయుగముల సంఖాధి యశ్చిత్తములు విధింపబడినవి. నకు సంబంధించి పరాశరమునిచే విధింపబడినవి. సర్వకల్పములలోని కలి యుగములకును సంబంధించినది పరాశరస్మృతి. అందుచేత కలియుగ విషయములై న ప్రాయశ్చిత్తములలో పరాశరుడు ముఖ్యముగా ఆదర ణీయు డని చెప్పబడినది. సామర్థ్యమునకు కలియుగసామర్ధ్యము [5] 33 మాధవీయము చూడుడు — "సర్వేష్వపి కల్పేషు పరాశర స్మృతేః కలియుగధర్మపక్షపాతిత్వాత్ ప్రాయశ్చిత్తేష్వపి కలియుగ విషయేషు పరాశరః ప్ర్రాధాన్యే నాదరణీయః" ఇట్లుండుటచే మునులు ధర్మములను మార్చలేదు; యుగ సామర్థ్యమునుబట్టి, ప్రజల శక్తిశద్ధామనశ్శుద్ధితార తమ్యమునుబట్టి ఆధర్మముల నాచరించు పద్ధతిలో ప్రభేదములను ప్రదర్శించినారు. మునులు భిన్న భిన్నముగా చెప్పిన విషయములు వేదములోని వికల్ప నిధులకు సంబంధించిన వని గ్రహింపవలెను. ఇక్కడ మహానుహోపాధ్యాయ అభ్యంకర వాసుదేవ శాస్త్రిగారి 'ధర్మతత్త్వనిర్ణయము' లోని కొన్ని నిషయము లుదాహ రింపబడుచున్నవి-- లోకవిద్విష్టాచార సరిత్యాగవి వారము కొంద రిట్లనుచున్నారు శ్రుతిస్మృతి సమ్మతములయిన యాచా రములుగూడ నెప్పుడు లోకులకు విద్వేష పాత్రము లగునో అప్పుడవి విడువబడుచు వచ్చినవి. అందుచేత వార ధార్మికులు గాలేదు. ఇది స్మృతు లలో చెప్పబడిన దే— "పరిత్యజే దర్థకామౌ యౌ స్యాతాం ధర్మవర్ణితౌ । ధర్మం చావ్యసుఖోదర్కం లోకవికుష్టు మేవ చ" 'అస్వర్గ్యం లోక విద్విష్టం ధర్మ్య మప్యాచరేన్న తు' (యాజ్ఞవల్ద్య) (మను.) 34 ఆ స్తికత్వము. ఈ శ్లోకములకు తాత్పర్యము ధర్మవిరుద్ధములైన అర్థ్య కామములు అనగా చౌర్యాదులచేత అర్థసంపాదనము, దీక్షా కాల మందు పత్నీ సంబం ధాదికము అనునవి పరిత్యజింపదగినవి. ఉత్తర కాల మందు అసుఖ హేతువగు ధర్మము, అనగా పోష్యవర్గము కలవాడు సర్వస్వదానము చేయుట పరిత్యాజ్యమే. విహిత మైయుండియు ఆముష్మిక సాధనము కాక కేవల మైహిక ఫలకారియై లోకనిందితమై యుండు ఆభిచారికకృత్యము లాచరింప రాదు.. శ్రుతిలో సూక్ష్మమై లోకుల కవగతముకానట్టి యభిప్ర్రాయ ముతో నేది ప్రతిపాదింపబడునో, యేది చేయకున్న జనక మో అది స్థూలదృష్టిగల లోకులకు విద్వేష పాత్ర పరిత్యజింపదగినది కాదు. ఏది చేసిన ప్రశంసాపాత్రమై చేయకున్న ప్రత్యవాయన'ము కాకుండునో అట్టిది లోకవిద్విష్టమైనపుడు పరి త్యాజ్య మగును. ఇది శాస్త్రమర్యాద. ప్రత్య వాయ మయినను శ్రాద్ధమండు మాంసదానము పూర్వ ముండెడిది. శ్రాద్ధక ర్త లందరును "ā చేయుచుండువారా ? అసామర్థ్యముచేత నది చేయని వాకును అప్పుడు గలరు. అది ప్రశంసార్థమయి, చేయకున్న ప్రత్య వాయజనకము కాకుండుటే దానికి కారణము. అట్టిది యీనాడు త్యజింపబడినది. అట్టిదానిని త్యజింపు మని భావము. శ్రుతిమూలక మైన ప్రామాణ్యముగల స్మృతివనములు శువ్యర్థము నెట్లు బాధించును? శ్రుతివిరుద్ధార్థమునుస్మృతి చెప్పరాదు, పై వచనములకు పై వచనములనుబట్టుకొని కొంద రిట్లనుచున్నారు 'లోక విద్విష్టం నాచరేత్' అనుటలో చెప్పు డేయాచారము బహుజనులు విద్విష్ట ముకో అప్పుడు అందరును దానిని త్యజింపవలసినదే. అని. ఇక్కడ గొంచెము చెప్పవలసియున్నది "లోకవిద్విష్టం పరిత్యజేత్; నాచరేత్" అనియున్నది. ఇక్కడ కర్తృవి శేషము చెప్పబడియుండ లేదు. లోక పదమునుబట్టి కర్తను కల్పింప వలయును. లోకపదము శిష్టాశిష్టసాధారణముగా బహుజనసమూ ఆస్తీకత్వము. హేమును బోధించును. శిష్టులును లోకాన్తర్గతులే గనుక బహుజన సమూహబోధక మైన లోక పదమునుబట్టి పరిత్యజించుటలో కర్తలు అల్పసంఖ్యారు అని చెప్పవలసియున్నది. ఇప్పుడు జనబాహుళ్యమున కేది యంగీకృతమో అదియే అల్పసంఖ్యాకులు కంగీక ర్తవ్య మని తేలినది. దీనిని శిష్టాశిష్టవిభాగముతో యోజన చేసినపుడు, శిష్టజన బాహుళ్యమున కేది విద్విష్టమో అది యల్పసంఖ్యాకులగు శిష్టులకు త్యాజ్యము. అజ్ఞ జన బాహుళ్యమున కేది విద్విష్టమో అది అల్ప సంఖ్యా కులగు అజ్ఞులకు వ్యాజ్యము. అని పర్యవసించుచున్నది. ఇట్లుండుట చే అశిష్టులును అజ్ఞులును లగు బహుజనులకు విద్విష్టమైనది అల్పసంఖ్యాకు లగు శిష్టులకును త్యాజ్యమే అనెడి యర్థము పై వరములనుండి లభిం చుట లేదని స్పష్టమే. 35 తొకవిధముగా సనుచున్నారు. పురాణములలో కలివర్జ్య ప్రకరణమున్నది. అది కలియుగాదియందు మహాత్ములు అధర్మము లుగా నిర్ణయించిన ఆచారములు సంకలన మయియున్నది. ధర్మా ధర్మములపట్ల శ్రుతికే ప్రధాన్య మివ్వబడినను వారు ఆశుత్యుక్తార్థ మును పరిత్యజింపవలసిన దని యెట్లు చెప్పినారు? వారట్లు చెప్పిన పుడు మన మిపుడు లోక విద్విష్టములయిన వానిని ఏల విడువరాదు? అని. ఇచ్చట గొంచము చెప్పవలసియున్నది — ఆమహాత్ములు అధర్మములుగా నిర్ణయించి చెప్పలేదు. అకర్తవ్య ములుగా నిర్ణయించి చెప్పినారు. చూడుడు— 'అయం కార్త యుగో ధర్మో న కర్తవ్యః కలౌ యుగే' దేనికి అకర్తవ్యత చెప్ప బడునో దానికి అధర్మత్వము చెప్పబడినట్లు కాదు. నిషేధింపబడినది సర్వత అధర్మ మనబడదు. ఏది యనర్ధ హేతువో అది అధర్మ మనబడును. 'నాతిరాత్రే షోడశినం గృష్ణతి' ఇత్యాదు లుదాహరణములు. కనుక కలినిషిద్ధము ధర్మము లనుట తగదు. శ్రుతిని బురస్కరించుకొని ప్రవర్తించిన మహాత్ములు కుత్యు వార్తమును లధర్మమని చెప్పినా రనుట తగునా ? సంధ్యావందన—అగ్ని హోతాది నిత్యకర్మలు శ్రుత్యుక్త ము అయియున్న నానిని అపవిత్ర ప్రదేశములందును, గ్రహణ-నిశీధాది కాల ఆస్తీకత్వము. ములయందును, ఆ చావస్థయందును చేయబూను వానికి అప్పు ఉవి యకర్తవ్యము లని చెప్పిన వారు ఆకర్మలు అధర్మములు అని చెప్పి నవా రగుదురా? 38 యజ్ఞది దీక్షలోని నియమముల ననుసరించుట కసమర్థుడై యజ్ఞ మును చేయబూను వాని యొక్క అసమర్థతను పరిశీలించి యజ్ఞ మిప్పుడు నీవు చేయరాదని చెప్ప హితోపదేశకుడు యజ్ఞ మధర్మమని చెప్పిన వా డగునా ? నీకిప్పు డకర్తవ్యమని చెప్పినవాడగునా? అతని యసమర్థత నెరిగియు నీవు చేయవద్దని చెప్పకున్న యెడల నట్టి యజ్ఞకర్తకు గలుగు దోషమునకు కారకుడగుటచే నీతడు దోపి కావలసివచ్చును. ఈవిధమున నా 'చింపిగా కలియుగములో నిటివి చేయవలసిని కలియుగాదియందు చెప్పిన మహాత్ముల తాత్పర్య మీది-- కలియుగప్ర్రజలు బహుళముగా, జెసి హ్వావస్థపరాయణులు, అ తేంద్రియులు నయి యుందురు. శ్రాద్ధమాంసాశనమునుబట్టి ఇతర సమయులందును అదియే చేయుటరు. నియోగా చరణముబట్టి కామం ధులై చెడిపోవుదురు. ఆవిధమున సంభవించిన దురదృష్టముచే వారు దుఃఖమనుభవింపివలసికుడును అని వారా. చింకి నిప్లైందవలసిన వాస నపకశించినారు. కనుకనే.. పితాని నా కగ్యుర్థం క రాజ మహాత్మన వంతానీ విద్వజ్ఞ ర్వ్యవస్థాపూర్వరం బుధ 3 u' 1 నిరపేమముకొరకు వర్మ వర్జింపవలసిన వానిని కలియు గాడియందు ఎవధించేవారని ఎప్పిబడినది. కాబట్టి పూర్వయుగములలోని వారికి గల మనశ్శుద్ధ, దేశ-కాలయోగ్యత, సమర్థత, టీచెంది యత, శాస్త్రపరాయణత కలవా రవలం బింపవలసిన యాధర్మములు అని కాని, కలియుగప్రజలు అవలంబింపదగ వనియే కలివర్జ్యప్రకరణమునకు తాత్పర్య మని తెలిసికొనవలెను. ఇది ధర్మరత్త్వనిర్ణయములోని విషయసంగ్రహము. ఇట్లుండుటను పెట్టి ధర్మములు పర్యవలెను. తాను కృనీయవాద మయుక్తము. ఆ స్తీకత్వము. 37 అనాటి ధర్మము లీనాడు పనికిరా వను చతుర్థ వాదమునుగూర్చి — ఆనాటి ధర్మములు ఆనాటి వారి కేగాని, యీనాటివారికి పనికి రావను మాట అయు క్తము. ధర్మప్రమాణభూతము లై న శ్రుతిస్మృతులు ఆనాటివే యీ నాడును ఆశ్రుతిస్మృతిప్రోక్తములైన ధర్మములు ఆనాటివే యీనా డును. అధర్మాధర్మఫలముల ననుభవింపజేయు భగవంతుడు ఆనాటివాడే ఈనాడును. ఆధర్మాధర్మనిమిత్త మైన సంసారమందు జననమరణ ప్రవాహ ములో చిక్కుకొని యున్న జీవులు ఆనాటివా రే యీనాడును. ఇట్లు పరిశీలింపగా శుతిస్మృతులు మారలేదు; ధర్మాధర్మస్వరూప ములు, వాని ఫలములు మారలేదు; ఫలదాత యగు భగవంతుడు మార లేదు; జీవులు మార లేదు. ఆధర్మములు ఈనాడేల పనికిరావు ? కూడను. పోయిన దేహముతో జీవుడు పోయె నని, పుట్టిన దేహముతో కొత్త జీవుడు పుట్టే నని అనుకొనుట అనుభవవిరుద్ధము పుట్టినది మొదలు జీవులలో సుఖదుఃఖాదిప భేదములు కనబడుచున్నవి. A →ప్ర్రభేదములకు కారణము కర్మ యనియే చెప్పవలసియున్నది. ఆకర్మ అప్పటిది కాక జన్మాంతరీయ మనవలసియున్నది. ఆకర్మ జన్మాంతరీయ మెప్పుడైనదో ఆకర్మ చేసిన జీవుడును వెనుకటివాడే కావలసియున్నది. కనుకనే 'న జీవో మియతే' అను శ్రుతి మరణ మనునది దేహధర్మమ కాని, జీవధర్మము కాదని బోధించుచున్నది. 'భూతగామ స్స ఏహె2 యం భూత్వా భూత్వా పలియతే' అనుచు వెనుకటి జీవులే దేహాంతర ధారు లగుచు వచ్చుచున్నా రని గీతలో భగవంతుడే చెప్పియున్నాడు. మరణించిన జీవులు ఏమేమో చెప్పుచున్నట్లు కొన్ని నిదర్శన ములుకూడ ఆధునికలోకములో గానవచ్చుచున్నవి. ఆనాటివారు కోరినట్టి సుఖములనే యీనాట వారును కోరుచు ఆసుఖములకు హేతువులుగా ఆనాటివా రవలంబించిన ఆధర్మములు ఈ నాటి వారికి పనికిరావనుట అసంగతముకసిక చతుర్థవాదము నిరస్తము. 88 ఆస్తికత్వము. పంచమ వాదమునుగూర్చి — 'అంతరాత్మకు ఏది చేయదగిన సత్కార్య మని తోచునో అది చేయుట ధర్మము' అనుమాట అయుక్తము. 5 ౨ అమరకోశములో _ 'శ్రుతిః స్త్రీ వేద ఆమ్నాయ స్త్రయీ ధర్మస్తు తద్విధిః' అని వేదవిహితమైనదే ధర్మమని చెప్పబడియుండ, శబ్ద నుర్యాదనుకూడ పాటింపకుండ మాటలాడుట అన్యాయము. ఇంకొకటి—ఇక్కడ అంతరాత్మశబ్దమునకు అంతఃకరణ మనియే అర్థము. ఆ అంతఃకరణము వ్యక్తి కొకటి చొప్పున అందరకును కలదు. అది రాగ ద్వేషాదిదోషదూషితము; ధమప్రమాదములకు స్థానము. అంతఃకరణమునకు తోచిన పనినే ప్రతివ్యక్తి య యు చేయుచుండుట స్వభావము; ఆతోచులో సత్కార్యమే సత్కార్య మని తోచవచ్చును; దుష్కార్య మనియు తోచవచ్చును. దుష్కార్యము సత్కార్యమని తోచవచ్చు; దుష్కార్య మనియు తోచవచ్చును. ఇట్లు అవ్యవస్థితమైన అంతఃకరణవృత్తి నిబట్టి చేసినది ధర్మమగునా ? శాస్త్రమునుబట్టి చేసినది ధర్మమగునా ? సత్కార్య మను బుద్ధితో దుష్కార్యమును చేసినప్పుడు అది ధర్మమే అని లోకము హర్షించుచున్నదా? కనుక సత్కార్య మని తోచిన పనిని చేయుటె ధర్మ మని చెప్పుట అన్యాయము. ధర్మ నిర్ణయముపట్ల బుద్ధికే ప్రాధాన్య మిచ్చుట అనర్థము. ఎంతటి బుద్ధియైనను ప్రమాణములను పురస్కరించు " నకుండ యథాతథముగా విషయమును గ్రహింపజాల కాలేదు. ఎంత బుద్ధియున్న వాడయినను చడుస్సును పురస్కరించుకొనకుండ వస్తుస్వరూపమును గ్రహింపలేనట్లు మనుజునిది ఎంత బుద్ధియైనను, లం, నకులసి ధర్మాధర్మస్వరూపమును గ్రహింపనేరదు. శాస్త్రమును పురస్క గ్రహింపగలిగె అది శివావిశేషమునుబట్టియు, శాస్త్ర జ్ఞులగు "పెద్దల ఆచరణ జచుట బట్టియు, సజ్జనుల బోధలను బట్టియు గ్రహింపవలసిన దేశాసి బుద్ధి స్వతస్సిద్ధముగా గ్రహింపజాలదు. కనుక శాస్త్రజ్ఞానము లేని లోక సామాన్యము యొక్క వ్యవహారములోని ధర్మాధర్మపరిజ్ఞానమున కై నను మొత్త ముమీద శాస్త్రమే మూలాధా ఆ స్త్రీ క త్వ ము. i 39 రమై యున్నదని తెలిసికొనవలయును. కామశాస్త్రమం దేమి చెప్ప బడినదో చూడుడు 'సర్వత్ర హి లోకే కతిచిదేవ శాస్త్రజ్ఞః, సర్వజన విషయగ్య ప్రయోగః । ప్రయోగస్య చ దూరస్థ మపి శాస్త్రమేవ హేతుః । అస్తి వ్యాకరణ మితి అవైయాకరణా అపి యాజ్ఞికా ఊహం కతుషు ప్ర్రయుంజతే అస్తి జ్యోతిషమితి పుణ్యాహేషు కర్మ కుర్వతే ! తథా అశ్వారోహా గజారోహాశ్చ అశ్వాక్ గజాంశ్చ అనధిగతశాస్త్రా అపి వినయస్తే। తథా అస్తిరాజేతి దూరస్థా అపి జనపదాః న మర్యాదా మతివర్తస్తే తద్వదేతత్ ॥" 1 హేతువు. అనగా, లోకములో సర్వవిషయములలోను కొద్దిమంది యే శాస్త్రజ్ఞు లుందురు. వారి నాధారము చేసికొని ఆయా వ్యవహారము మాత్రము సర్వజనసాధారణమై యుండును. ఆ సర్వసాధారణమైన వ్యవహారమునకు కు రస్థమైన శాస్త్రమే పరంపరగా వ్యాకరణశాస్త్ర మున్నదికనుకనే వ్యాకరణాధ్యయనము చేయని వారుగూడ సుశబ్దములను ప్రయోగింపగలుగుచున్నారు. వారి సుళబ్ద ప్రయోగమునకు పరంపరగా వ్యాకరణశాస్త్రమే మూలా ధారము. జ్యోతిశ్శాస్త్ర మున్న దిగనుకనే ఆశా ఆశాస్త్రము జదువని వారు గూడ శుభముహూర్తములలో పనులు చేయుచున్నారు. దానికి జ్యోతిశ్శాస్త్రమే మూలా ధారము. అశ్వశాస్త్ర – గజశాస్త్రములను చదువనివారుకూడ అశ్వము లను గజములను శిక్షించుటలోను, పోషించుటలోను కుశలత కలిగి యున్నారు. దానికి పరంపరగా ఆ శాస్త్రములే మూలాధారము. ప్రభువు యొక్క మొగమెరుగని యెక్కడనో ఉన్న ప్రజలు కూడ హద్దుమీరక భయభక్తులతో ప్రవర్తించుచుండుటకు పరంపరగా ప్రభువే మూలాధార మైయున్నట్లు లోకానుగతములై యున్న ఆయా వ్యవహారములకు ఆయా శాస్త్రములే వరంపరగా మూలాధారములై యున్నవి. అని భావము. దీనినిబట్టి ఇది మంచి, ఇదిచెడ్డ అని యుక్తాయుక్త వివేకముతో నడచుచున్న లోక వ్యవహారము పండిత పామరసాధారణముగా శాస్త్ర 40 ఆ స్తి క త్వము. మూలక మే అయియున్నది కాని, ఆంతరాత్మ (అంతఃకరణ) మూలక మై యుండ లేదు. కనుక పంచమవాద మయుక్తము. భగవదనుగ్రహపాత్రుడు, భగవత్సఖుడు అగు పార్థునకుగూడ నియంతరాత్మకు కర్తవ్యమని తోచిన పని నీకు ధర్మము. దానిని నీవు చేయుచుండుము అని భగవంతుడు చెప్పక "తస్మా చ్ఛాస్త్రం నీవు ప్రమాణం తే కార్యా కార్యవ్యవస్థ తా" శాస్త్రమునుబట్టియే కర్త వ్యాకర్తవ్యములను నిర్ణయించుకొనుచుండు మని గట్టిగా చెప్పి యుద్ధము అకార్య మని పార్థుని అంతరాత్మకు నీకదియే కర్తవ్య మని శాస్త్రా ధారమున శాసించిన భగవంతుని సిద్ధాం తమునకు అత్యంతవిరుద్ధములైన పై 5 వాదములు ఆస్తికత్వమునకు తోచియుండగా చెందినవి కావు. ధర్మమునుగూర్చి భిన్నాభిప్రాయముల మానవులు సాత్త్వికులు, రాజసులు, తామసులు అని మూడు సాత్త్వికులని, గణోగుణాధిక్యమున తామసులని విభాగము. గుణ విధములు:-- కుందురు ప్రపంచమంతయు గుణమయాత్మక పెద్ద అయి నను సత్త్వగుణాధిక్యమున రాజసులని, తమోగుణాధిక్యమున త్ప్రయములో ఏయొక్క గుణ మతిశయించినను అది మిగిలిన రెండింటిని అభిభవించుచుండును. తినెడి ఆహారమునుబట్టియు, చూచెడి విషయ ములనుబట్టియు, చదివెడి పుస్తకములనుబట్టియు, చేసెడి సాంగత్య ములనుబట్టియు ఆయాగుణములు అతిశయించుచుండును. అందు వాత పిత్త - శ్లేష్మములు మూడును శారీరదోషము లై నట్లు రజస్తమస్సులు రెండును మానసదోపము అని చరకసంహితలో చెప్పబడియున్న ● రుములకు కారణము "వాయుః పిత్తం కఫశ్చోక్త శారీరో దోపసంగ్రహః । మానసః పున రుద్దిష్ట రజశ్చ తమ ఏవ చ " త్త్వగుణము ప్రశస్తమైనది. భగవద్గీతలో గుణత్రయవిభాగ ములో సత్త్వరజస్త మస్సుల లక్షణములు చెప్పబడియున్నవి. దేవీ భాగ వతములో చెప్పబడిన లక్షణము లిట్లున్నవి [6] ఆస్తికత్వము. a "యదా సత్త్వం ప్రవృద్ధం వై మతి ర్ధర్మే స్థితా తదా ! న చిన్తయతి బాహ్యార్థం రజస్తమస్సముద్భవమ్ సాత్త్వికే ష్వేవ భోగేషు కామం పై కురుతే సదా । యదా రజః పవృద్ధం పై వ్యక్త్వా ధర్మాన్ సనాత నాకా ॥ అన్యథా కుగు ధర్మా- శృద్ధాం ప్ర్రాప్యత రామ్ । యదా తమో వివృద్ధం స్యా దుత్కటం సంబఘావ హ ॥ తదా వేదే న విశ్వాసో ధర్మశాస్త్రే తథైవ చ । ద్రోహం సర్వత కురుతే న శాస్త్రి మధిగచ్ఛతి ॥ వరని - మకా శ్రేణ భావేషు విపరేషు చ । వస్త్వం పకాశయితవ్యం నియస్తవ్యం రజ స్సదా ॥ సంహర్త వ్యం తమః కామం జనేన శుభ మిచ్ఛతా " (స్కలి. అ7) 2 ส 11 స్త్వగుణ మతిళయించియున్నపుడు బుద్ధి ధర్మబద్ధమై రాజన తామకవి చములను ఎంతిపక సాతి "కభో ! వాంఛయే కలిగి యుండును. రణో గుణమతిశయించియున్నపుడు బుద్ధి రాజసశ్రద్ధ వహించి సనాతనధర్మములను త్యజించి ధర్మముల నన్యథా చేయుచుండును. తమోగుణ మతిశయించియున్నపుడు బుద్ధికి వేదశాస్త్రముల యందు విశ్వాసము లేకుండుట, దోహముచేయుచుండుట, స్వేచ్ఛగా ప్రవర్తించుచుండుట, శాంతి లేకుండుట కలుగుచుండును. శ్రేయస్సు గో రెడి జనులు రజస్తమస్సులను నిగ్రహించి సత్త్వ గుణమును అతిశయింప జేసికొనవలయును. అని తాత్పర్యము. దీనినిబట్టి సర్వాదరణీయములైన భోజ్యవస్తువులయందు వారి వారికి అరుచి కలుగుచుండుటకు వారివారి శారీరదోషము లనబడు వాతపిత్తాదుల పకోవమే కారణ మగుచుండినట్లు సర్వాదరణీయము లైన న వైదిక ధర్మములయందు వారివారికి అరుచి కలుగుచుండుటకు వారివారి మనోదోషము లనబడు రజస్తమస్సుల ప్రకోపమే కారణ మగుచున్న దని తెలియవచ్చుచున్నది. ఆస్తికత్వము, రజస్తమస్సులు లోభ మోహములనుబట్టి ఉత్కటములగుచుండు ననిచెప్పి శాస్త్రాభ్యాసముచేత సత్త్వగుణ ముత్కట మగుచుండు నని దేవీ భాగవతమందే చెప్పబడినది— "సత్త్వం సముత్కటం జాతం పవృద్ధం శాస్త్రదర్శనాత్ । వైరాగ్యం తత్ఫలం జాతం తామసార్థేషు నారద " దేశించుటలో… శ్రీమద్భాగవతములోగూడ ఉద్ధవునకు కృష్ణభగవానుడు ఉప "సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధిర్న చార్మినః" అని యువక్త్రమించి చెప్పుచు ఇట్లు చెప్పెను. — "ఉగమోపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ । ధ్యానం మన్రో థ సంసారో దళైతే గుణహేతవః ॥ సాత్త్వికాన్యేవ సేవేత పుమాన్ సత్త్వవివృద్ధయే । ధర్మ స్తతో జ్ఞానమ్ ॥ (స్క 11. అ 13.) తతో వ్యాఖ్యా సాత్త్వికాన్యేవ నివృత్తి శాస్త్రాణ్యేవ సేవేత, న ప్రవృత్తి పాసుడశాస్త్రాణి ! తీర్థాప పవన గంధోదక సురాద్యాః ! ' ప్రజాః నివృత్తా. జనాన్, న ప్రవృత్త దురాచారాన్ : వివి దేశం, న ర థ్యాద్యూత దేశాన్। కాలం బ్రాహ్మముహూర్తాదికం ధ్యానాదౌ, న ప్రదోషనిశీధాదీన్ । కర్మ చ నిత్యం, న కామ్యాభి చారాదీని। జన్మచ వైష్ణవశైవదీ వాదిలక్షణం, స శాక్త ముద్ర దీదా రూపం ! ధ్యానం శ్రీవిష్ణః, న కామినీవిద్విషామ్ । మస్త్రం ప్రణవాదికం, న కామ్యడు ద్రాదీక్షా సంసారమ్ ఆత్మన స్సంశోధనం, చతు కేవలదేహగృహదీనామ్ " । ॥ అధ్యసింకుడు గ్రంథములనుబట్టియు, ఆస్వాదింపబడు పానీయ ములనుబట్టియు, అనుసరింపబడు ప్రజలనుబట్టియు, అధిష్ఠింపబడు ప్ర్ర దేశములనుబట్టియు, ఆశ్రయింపబడు కాలములను బట్టియు, అవలం బింపబడు కర్మలనుబట్టియు, ఆదరింపబడు దీక్షలను బట్టియు, ఆచరింప బడు ధ్యానములనుబట్టియు, ఆమోదింపబడు మంతో ములనుబట్టియు, అభిలషింపబడు సంసారములనుబట్టియు ఆయాగుణములకు అభివృద్ధి కలుగుచుండును. అందు సత్త్వగుణాభివృద్ధికరములయిన గ్రంథా 43 ఆ స్తిక త్వము. భ్యాసాదులనే మనుజుడు చేయవలెను. అప్పుడే ధర్మము, జ్ఞానము, సిద్ధించును. అని తాత్పర్యము. తేలినది. దీనిచేత రాజసతామసవిషయములను సేవించుట, అవై దికము లగు నాస్తి కగ్రంథములను అభ్యసించుట మొదలగు వానిచే రజస్తమ స్సులు ప్ర్రకోపించి విరుద్ధ భావము లుద్భవించి లోకోద్ధరణ హేతువై న ధర్మ మధర్మ మని భావించుట, లో కానర్థకరమైన అధర్మము ధర్మ మని భావించుట అను వికారములను కలిగించుచున్నవని ఇదియే వేదోక్త ధర్మమునుగూర్చి విరుద్ధాభిప్రాయములకు కారణము. వై దికమత పాశ స్త్ర్యీమును గుర్తించుటకై అవైదిక మతముల లోని విషయముల యొక్క పరిచయము చార్వాకాదీ నా ఏకమతస్వరూపము సండేపముగా ప్రదర్శింప బడుచున్నది. అవసరముగనుక చార్వాకమతము ఇది ఏ రాయనిచే వ్యాపింప జేయబడిన మతము. ఆ చార్వా కూరు రాక్షను ధనియు, దుర్యోధనసఖుడై యుండువాడనియు మహా భారతములో చెప్పబడయున్నది. దు౫' ్యధనుడు శీను సేనగదాఘాతముచే ఊరుభంగమై నేల పై ఓడయుండి విలపించుచు ఇట్లనుకొనేను "యది జానాతి చార్వాక పరివా డ్వాగ్విశారదః । కరిష్యతి సుహాభాగో ధ్రువ చాపచితిం మమ ॥ (శల్యపర్వ-అ64) వ్యా- చార్వాక 8 బాహ్మణ వేష ధారీ రాక్షసః; అపచితింపలీ కారమ్" నేనిట్లయిపోలి నని మాచార్వాకునకు తెలిసిన యెడల దీనికి తగిన ప్రతిక్రియను ఆతడు తప్పక చేసితీరును. అని. స్థలాంతర ములోగూడ చార్వాకవృత్తాంతము చెప్పబడినది.— యుద్ధానంతరము ధర్మజుడు ఖిన్నుడై నేను రాజ్యము చేయ నని కూర్చుండ మహర్షులు మొదలగువారు బోధించి నిర్బంధింప వర ప్రేరణచే హస్తినాపురపవేశము చేసినతరువాత వాహ్మణోత్త ఆ స్తికత్వము. ములు అసంఖ్యాకులు ధర్మజుని అభినందించి ఆశీర్వాదములు చేయు టకు సమావేశమైయున్న సమయమున 44 । "సకృద్దే కజ్ఞానరతతో విఒనే పునః॥ రాజానం బ్రాహ్మణచ్ఛద్మా చార్వాకో రాశసో 2బ్రవీత్ రత దుర్యోధనసఖా విడురూ పేణ సంవృతః । సాథః శిఖీ దం . వధృష్టో విగత సాధ్వసః ॥ వృత స్సర్పై స్తథా విపై రాశీర్వాదవినకుభిః । పరం సహస్త్రై రాజేన్ద్ర తపోనియమసంయు పైell స దుష్టః పాప మాళంయుః పాండవానాం మహాత్మనామ్ । అనామస్త్ర్యైవ తా స్వపా స మువాచ మహీపతిన । తా చార్యక ఉవాచ---- తినండియమ్ । ఆమే వాహు ర్ద్విజ స్సర్వ సమా, "కృ వచో మయి ॥ ఫేక్ భవన్తం నృపతిం జ్ఞాతిఘాతి: మస్తు వ కీల తన స్యాధి కౌయ ఘాతయితా గత్తి నమ్ ఇతి లే పై చార్జ) తా wg 8.9% య తన వస్తే కార్మాణా స డితాఁ గర మోడ యుధిష్ఠిర ఉవాచ ప్ర్రసేదన్తు ధనస్త మే పణతస్యా-భయాదరణ । పత్యాసన్న వ్యసును న మాంధిక్కర్తు మీ ఢ జ పత్యాసన్నాః సముపిస్థా6 వ్యససిన చిరదుఃఖిస భ్రాత్రా నియో వన్యతం । 799తా జముఃఖపరిహారార్థం మదం రాజ్య కరణం, న స్వసుఖార్థ సత్యర్థం' "9 " విరామ । }} యుధమైరం । స of l నిశ్శబ్దమైయున్న విప భలో దుర్యోధననిఖుడగు చార్వాడ రాజుడు. వాహ్మణ వేషధారియై ప్రవేశించి యుధిష్ఠిరునకు మంగ', 9 శీర్వాదములు చేయదలని తపోనియమసంపన్నులై యున్నట్టయు, ఓనకయే "ఫ్రింది విసోత్త ముల యొక్క అను " హా పెట్టము. 45 ఆస్తీకత్వము, త్ములగు వాండవులకు హానికలిగించు దుష్టసంకల్పముతో నిర్భీకుడై యుధిష్ఠిరునితో నిట్లనెను ఈవిప్రోత్తము లందరును నిన్ను గూర్చి మాటలాడు భారము నా పై బెట్టియున్నారు. జ్ఞాతిక్షయము చేసిన నీవు నింద్యుడవు; నీవు ప్రజాపాలనమునకు తగవు; జ్ఞాతిక్షయము, గురుజనహింస జేసిన నీవు జీవించుటకంటె మరణించుట మేలు. అని. ఆదుష్టు డిట్టి మాటలాడుచుండ విని బాధపడి విపులుసు, యుధి ష్ఠరుడును తలవంచుకొని మాటాడలేకపోయిరి. అంతట యుధిష్ఠిరు డిట్లు ప్రార్థించెను.--మహనీయులారా ! నమ స్కారపుర్వకముగా యాచించుకున్న నన్ను మీ రనుగ్రహింపవలెను. సన్ను పరివేష్టించియుండి చిరకాలడుఃఖతులై నట్టి నాసోదరుల దుఃఖ పరిహారార్థమే నేనీ రాజ్యము చేయుటతప్ప ఆత్మసుఖార్థము కాదు. అని. 'తలో రాజగా బ్రాహ్మణా స్తే సర్వ ఏవ విశాంపలే । ఊచు ర్నైత ద్వచో2 స్మాకం శ్రీరస్తు తవ పార్థివ "జ్ఞు శ్చైవ మహాత్మాన స్తత స్తం జ్ఞానచువా । కాహ్మణ ఎదవిద్వాంస సహా ర్విమలీకృతాః ॥ 3-ప్మిణ ఊచు:-- ప గుర్యోధనని, చార్వాక' నామ రాదని । పరవా జకర వీణ హీఠం తర్య విర్షతి ॥ సి బూటు ధర్మాత్మ:- వ్యేతు తే ఫియ మీదృశము 1 ఉపతిష్ఠతు కల్యాణం భవన్తం థాతృభి స్సహ ॥ బొప్మిణా స్సర్వే హుంకారైః క్రోధమూర్ఛితా నిర్భర్తయన్తి శ్శుచయో నిజమ్ను పాపరాక్షసమ్ II' తర 8 అది విని ఆవిప్రోత్తము ల "క్క పెట్టున యుధిష్ఠిరునితో మహా రాజ ! ఇది మామాటకాదు. నీకు శుభమగుగాక ? అని పలికి వేద వేత్తలు, తపస్సంపన్నులు, పరిశుద్ధాంతఃకరణులు అగు ఆవిపులు జ్ఞాన దృష్టిచే దెలిసికొని యుధిష్ఠిరున కిట్లు చెప్పిరి యుధిష్ఠిరా! ఈతడు దుర్యోధనసఖుడైన చార్వాకుడను రాక్షసుడు, యతి వేష ధారియై దుర్యో ధరఖాకారియై యిట్టు నిష్పగించినాడు. ఇవి మామాటలు కావు. 46 ఆస్తికత్వము. నీవు భయపడకుము. సోదర సహితుడ పైన నీకు కల్యాణము కలుగుగాక ! అని చెప్పి చార్వాకోక్తులకు కుద్ధులై విపులందరును హుంకారములు చేయ చార్వాకుడు చనిపోయెను. । 8 11 కృష్ణభగవాను డిట్లు చెప్పెను — 'పురా కృతయుగే రాజం శ్చార్వాకోనామ రాక్షసః । తపస్తే పే మహాబాహో బదర్యాం బహు వార్షికమ్ వరేణ చ్ఛన్ద్యమానశ్చ బ్రాహ్మణా చ పునః పునః । అభయం సర్వభూతేభ్యో వరయామాస భారత ! ద్విజావమానా దన్యత్ర ప్రాదా ద్వార మనుత్తమమ్ అభయం సర్వభూతేభ్యో దదౌ తస్మై జగత్పతిః స తు లబ్ధవరః పాపో దేవా నమితవిక్రమః ॥ రాతన స్తావయామాసి తీవ్ర కర్మా మహాబలః ! తతో దేవా స్సమేతాళ బ్రహ్మాణ మీద సబు వ వధాయ రక్షస స్తస్య బలవిప్రకృతా సదా తా నుపాచ తతో దేవో విహిత స్తత యథా2స్య భవితా మృత్యు రచిరేణేతి భారత! । రాజా దుర్యోధనోనామ సఖా2స్య భవితా నృషు తస్య స్నేహావబద్ధో2సౌ బ్రాహ్మణా నవమంస్యతే । ధత్యన్తి వాగ్బలాః పాపం తతో వాళెం గమిష్యతి స ఏష నిహత శ్శేతే బ్రహ్మదండేన రాజనం ' 1 వై మయా ॥ (శాస్త్రి అ. 89) యుధిష్ఠిరా ! ఈ చార్వకుడు పూర్వము బదరి ఉత మందు సంవత్సరములు తపస్సు చేయగా బ్రహ్మ నీ కేమి కావలయునని అడుగ నాకు సర్వగ్రూతములనుండియు అభయము (ప్రాణభయము లేకుండుట) కావలయునని చార్వాకుడు కొరగా ఒహ్మ ఒక్క స్వజావమాన మూలకముగా తప్ప మరేవిధమురను ప్రాణభయము లేకుండునట్లు వర మిచ్చెను. అక్కడనుండి దేవతలను వరదర్పతుడై పీడింప నారం భించెను. ఆదేవతలు బ్రహ్మతో చెప్పుకొనగా బ్రహ్మ వారికిట్లు చెప్పెను. ఈ చార్వాకునకు అచిరకాలములో మృత్యువు ప్రాప్తించు టకు తగిన యుపాయము కల్పింపబడినది. దుర్యోధనుడను రాజు 1.7 ఆ స్తికత్వము. ఈతనికి సఖుడు కాగలడు. ఆ దుర్యోధన సఖ్యమునుబట్టి బ్రాహ్మణావ మానమును ఈతడు చేయగలడు. అప్పుడు వారు వాగ్బలమున నీతని దగ్ధముచేయగలరు. అని. అదే విధముగా పాపియగు చార్వాకుడు నిహతుడయ్యెను. అని. ఇది మహాభారతోక్త చార్వాకవృత్తాంతము. ఈతనిచే వ్యాపిం పజేయబడుటనుబట్టి వచ్చినదే చార్వాకమత మను "పేరు. — చార్వాకమతమునకు బృహస్పతి ప్రవర్తకుడగుట శనగరువైన బృహస్పతి తన శిష్యులగు దేవతలకు అసుర గణమువలన కలుగు బాధలను తొలంగించుట కుపొయ మాలోచిం చెను. అసురగణము యజ్ఞాదికర్మలను విధ్యుక్తముగా చేసి తన్మూల మున సామర్థ్యాత్సాహములను సంపాదించుచు దేవతలను జయించుచు వచ్చెను. అది చూచి యజ్ఞాది కర్మలయందు ఆ అసురగణమునకు శ్రద్ధ పుట్టకుండుటకును, పుట్టియున్న శ్రద్ధ పోవుటకును, ఆవిధమున వారు నిర్వీర్యులగుటకును ఉపదేశము చేయదలచి అట్టి సూత్రములను అందుచేత చార్వాకుపచారము అసురులయం దే బృహస్పతిద్వారా సంభవించినది. బృహస్పతిసూత్రములను బట్టి ఆమతము బృహస్పతికి సమ్మతమే అని యనుకొనుట పొరపాటు. బృహస్పతి శుక్రాచార్యరూపమును ధరించి దేవళతువులగు అసురులకు అవై దికమార్గము నుపదేశించి యజ్ఞాదికర్మలు హింసా యుక్త ములగుటచే చేయరాదని యిట్లు బోధించెను - దేవీ భాగవతముస్క4. అ62. "భో దేవరిపన సృత్యం బ్రవీమి భవతాం హితమ్ ! అహింసా పరమో ధర్మో 2 హంతవ్యా శ్చాతతాయినః । 8 1 వ్యా బృహస్పతిమత మాహ- భోదేవరిపవ ఇతి । ఆతతా యినో2పి అహన్త వ్యా ఇతి ఛేదః । న హస్తవ్యా ఇత్యర్థః ద్విజై ర్భోగరతై ర్వేదే దర్శితం హింసనం హోరోః । జిహ్వాస్వాదపరైః కామ మహింసైవ పరామతా ॥ వ్యా-వేదోక్తాపి హింసా న కర్తవ్యేత్యాహ- ద్విజైరితి ' 48 ఆస్తికత్వము. ఓ దేవళత్ప్రువులారా ! మీహితముగోరి సత్యము చెప్పుచున్నాను. అహింసయే పరమధర్మము. దుష్టులనుగూడ హింసింపరాదు. యజ్ఞము లలో వేదమందు బోధింపబడినట్లున్న పశుహింస భోగాసక్తులగు ద్విజు లచే ప్రదర్శింపబడినది. అహింసయే సర్వోత్తమము. అని. - శోధించుచుండగా అసలుకుకా కార్యులు వచ్చి విని ఆశ్చర్యపడి మట్లనుకొనెను. "ప్ర్రమాణం వచనం యస్య స్కోపి పాఖండధారకః ॥ గురు స్సురాణాం సర్వేషాం ధర్మశాస్త్ర ప్రవర్తకః । అయ్యే= నును ర్యవం జాత పాలండపం ఈ ॥ వం: యత్యతిసంమూఢార్ దైత్యాన్యాజ్యాస్ మమ్కా వ్యసౌ॥" దేవతల గురుపు, సర్వులకు ధర్మశాస్త్రప్రవర్తకుడు, ప్రామా ముగించు ణికుడు అగు ృహస్పతిగూడ అవైదిక మార్గము చున్నాడే ! తాను ఈ మార్గములోని వాడు కాకుండియు, గురువై యుండియు "ప్పుడు సౌఖండపండితుడై నాశిష్యులను పంచన-వేయుచున్నాడే ! అని. మూఢులైన దైత్యులను ఇట్లు ఆశ్చర్యపడి అసురులతో ఈతడు నాస్వరూపములో మిమ్ములను నంచించి, "పమార్గము నుపదేశింప వచ్చిన బృహస్పతి. ఈతని మాటలు మీరు వినవద్దు. అసలుకు కాచార్యులను నేను. అని యెంత చెప్పినను వినిపించుకొనక కపట వేష ధారివై వచ్చిన బృహ స్పతివి నీవే యని నిరాకరింప శుక్రాచార్యులు గపించి వెళ్ళిపోయెను. ఆమత మసురులలో వ్యాప్తి జెందెరు. దీనిని బట్టి అంతకు పూర్వము ఏ వైదిక మతమును వారవలం బించి యుండిరో ఆమత మన్యాయ్యమని, హేయమని, అవై దికమతము న్యాయమని, ఉపాడేయమని వంచితులై నమ్మి గురుధిక్కారము గూడ జేసినట్లు కనబడుచుండ, నేడు వంచకుల అవై దికమతోపదేశ వాక్యములకు లోబడి పరంపరాగతమైన వైదిక మతమును ప్రజలు దూషించి పరిత్యజింపౠనుటలో ఆశ్చర్య మే మున్నది? ఆస్తికత్వము. మాయా మోహో ప దేశము విష్ణుపురాణము—అం. 38 అ. 17లో నిట్లు చెప్పబడియున్నది. ఒకప్పుడు నర్మదానదీ తీర మందు దైత్యులు కొందరు వేదోక ప్రకారము ఏకాగ్రతతో తపస్సు చేయుచుండిరి. దేవతలు భయపడి శ్రీహరిని శరణు పొంది యిట్లనిరి- – 'స్వవర్ణధర్మాభిరతా వేదమార్గానుసారిణః 1 న శక్యా స్తేజరయో హస్తు మస్మాభి స్తపసా వృతాః [7] 49 దేవా! వేదమార్గానువర్తులై, స్వధర్మాసక్తులై, తపోబలసంప న్నులై యుండు దైత్యులను హింసింప నశక్య మగుచున్నది. అని. అది విని శ్రీహరి తనశరీరమునుండి యొక పురుషుని మాయా మోహు డను వాని నుద్భవింపం జేసి యీతని వలన మీకు కార్యసిద్ధి యగునని చెప్పి పంపెను. ఆ మాయామోహుడు తన నామము సార్థక మగునట్లు తపశ్చర్యయందున్న ఆదైత్యులను తన యుక్తులచే వ్యామోహితులను చేసి వై దికమార్గ భష్టులను చేసెను. బృహస్పతి సూత్రానగతములైన మాయామోహోపదేశములను వినివిని విశ్వ సించి ఆదైత్యులు జతపోదీక్షను విడిచివేసిరి. ॥ . "ఏవం ప్రకారై రృహుఖి ర్యుక్తి దర్శనచర్చితై 8 । మాయామోహేన తే దై త్యా వేదమార్గా దపాకృతాః । వ్యా— ఏవంప్ర్రకారై ర్వాక్యైః యుక్తి దర్శనం శుష్కతర్క వాదః తేన చర్చితైః" మాయామోహుడు శుష్క తర్కమును వినియోగించి అవై దిక మార్గము లనేక ముపదేశించి వేదమార్గవిశ్వాసహీనులనుగా దైత్యు లను చేసివేసెను. అని. చార్వాకమత సిద్ధాంతములు శ్రీమచ్ఛంకరాచార్య విరచిత సర్వసిద్ధాంత సంగ్రహము, శ్రీ మాధ వాచార్య విరచిత సర్వదర్శన సంగ్రహము, పురాణసంహిత మొద లగు గ్రంథములయందు ఇట్లున్నది — 1 వృథివి, జలము, అగ్ని, వాయువు అని నాలుగే భూతములు. ఆకాశము లేదు. 2 వత్యంత ఆస్తికత్వము. సిద్ధములై న పదార్థములుమాత్రమే యున్నవి. అవత్యక్షపదార్థములు అప్రత్యక్షము గనుకనే లేవు. అందుచేతనే అదృష్ట మనునది లేదు. 3 లోకములో అనుభవింపబడు సుఖదుఃఖములు స్వభావసిద్ధ ములే అయి యున్నందున వానికి అపత్యడములు అదృష్ట రూప ములు) అయిన ధర్మాధర్మములు కారణమని కల్పింప వీలులేదు. 4 దేహమే ఆత్మ, దేహముకంటె వేరుగా ఆత్మ లేదు. ఆకు, వక్క, సున్నము సీనియొక్క మేళనములో ఎరుపు పుట్టినట్లు పృథివ్యాది భూతవికారములైన దేహములయందు చైతన్యము పుట్టుచున్నది. కనుక చైతన్యము నేహధర్మమే. 5 ఇహలోక ముకంటె వేరుగా స్వర్గము నరకము అని చెప్పబడు పరలోకము లేదు. ఉన్నట్లు చెప్పువారు వంచ కులు. మృష్టాన్న సక్చందన వనితాద్యు పభోగమూలక సుఖమునకే స్వర్గసుఖమని పేరు. శత్రు శస్త్ర వ్యాధ్యాది ఉపద్రవమూలక దుఃఖమున కే నరకదుఃఖమని పేరు. 1 50 6. వేప ముకుంది ప్రాణవాయువు పోవుటే మరణము. అట్టి మరణమునకే మోక్షమని పేరు. ఇట్టిదే మోక్షము గనుక దాన్ని కై వతోపవాస తపశ్చర్యాది క్లేశము వ్యర్థము. 7 దుర్బలులు స్త్రీలకు కాపాడుకొనదలచి తమబుద్ధిబలమున పాతివ్రత్య మను సంకేతమును కల్పించినారు. 8 అన్న దాన, స్వర్ణదాన, భూదానాదులు కుక్షింభరులైన దరిద్రులచే కల్పింపబడినవి. 9 సత్ప్ర కూప-ఆరామ- దేవాలయాడి నిర్మాణకర్మలను బాట సారులు మాత్రమే ప్రశంసింతురు. 10 వేడ-అగ్నిహోత్ర భర్మధారణ సంన్యాసాదులు బుద్ధి పౌరుషహీనులకు జీవనోపాయమాములే. 11 కృషి-గోరక్షణ— వాణిజ్య దండనీతి- ప్రభృతి దృష్ట కార్య ములచేతనే భోగములను సదా అనుభవించుచుండవలెను. 12 యజ్ఞములో హింసింపబడిన పశువునకు స్వర్గప్రాప్తి నిజమైన యెడల యజ్ఞము జేయు యజమానుడు తన తండ్రినే హింసించి స్వర్గప్రాప్తి కలిగింపకపోవుటేమి ? ఆ స్త్రీ క తము. కరమగుట నిజ మైన 13 మరణించిన వారికి శ్రాద్ధము తృప్తి కరమ యెడల ఇంటి యొద్ద పెట్టు శాద్ధముచేత గామాంతరగతులకు తృప్తి కలుగ దేమి ? 51 14 ఇక్కడ చేసిన దానముల చేత ఊర్థ్వలోకములలోని వారికి దృప్తి కలుగుట నిజమైనయెడల మేడలపై నున్న వారికి అన్యులకిచ్చిన దానములచేత తృప్తి కలుగ దేమి ? 15 మరణించినపుడు దేహమునుండి జీవుడు లోకాంతరమునకు వెళ్ళుటే టే నిజమైన యెడల బంధు స్నేహమునుబట్టి చూచుటకు మరల రాడేమి ? 16 పేత కార్యాదులు జీవనోపాయముగా వాహ్మణులచే కల్పింపబడిన వే కాని మరియొకటి కాదు. 14 జీవించునంత కాలము ఋణము వేసియైనను సుఖముగా జీవింప వలయును. దేహము ధన్మీఖ తమైనప్పుడు మరల వచ్చుట యెక్కడివి? 18 ప్రత్యడము కానట్టి లోకములు కాని, దేవుడు ని, ఓ పుడుకాని లేరు. జీషడు లేనయన పుణ్యపాపములు లేదా పుణ్యము నందున స్వర్గాదిలోకములు లేపు. పాపము లేనందున నరకాదికములు లేవు. మయూరములకు చిత్ర వర్ణము, కోకిలలకు మధురధ్వని. నర వానర-పశు—పక్షి —కృమి- అటాది సృష్టివైచిత్యము, సుఖదుఃఖతార తమ్యము ఇదండయు స్వా ఏకమే. అని. ఈవిధమైన సిద్ధాంతములు దార్వాకమతస్థులపై యున్నవి. ఇవ స్నియు అని 'రవఁచనార్థము శుచార్య రూపముతో పెళ్ళి బోధించిన బృహస్పతియొక్కయు, శ్రీహరిచే ఆవిర్భవింప జేయబడి వెళ్ళి అసురు లను వై దికమార్గమునుండి తప్పించుటకై బోధించిన మాయామో హునియొక్కయు ఉపదేశసారాంశములే, ఈవిషయమునే 'దేవాడు లేడు, జీవుడు లేడు' మొదలగు మాటల తోనే నేటి రచనలలో గానవచ్చుచున్నవి. 'ప్రత్యక్షమేకం చార్వాకాః' అని ప్రత్యక్షము తప్ప మరియొక ప్రమాణము నంగీకరింఫనిఓ ఔర్వాకమతము. 2 స్త్రీ కత్వము. దీనికే లోకాయతమతమనికూడ పేరు. 'లోకే- ఆయతమ్ అనా యాసేన వస్తృతమితి లో కాయతమ్ ' అనాయాసముగా లోకములో ప్రసరించినది కనుక లోకాయత మనబడుచున్నది. ఈచార్వాక సిద్ధాంతములు—ప్రత్యక్షైక ప్రమాణవాదము, దేహాత్మ వాదము, స్వీభావడాదము అను వానిపై ఆధారపడియున్నవి. ఈ వాదములు దుష్టములసి వైదిక వాఙ్మయము యుక్తి--ప్రమాణ-అను భవ బలములో నిరూపించియున్నది. రావా దదో నా ము ( ) . ప్రత్యక్షమే ప}మాణమును వాన ఇంద్రయముల ప్రత్యకు ప్రమాణముగా చెప్పుచున్నారు. అయిబఓ యములు ఆపక్యక్షములే శ్రవణేంద్రియము, త్వగింది యము, ఘాణేంద్రియము,' మొదలగు నవి ఉన్నట్లు ఏ యిండ్)ములు పత్యపి మగుచున్నది? శబ్దజ్ఞానమును బట్టి శ్రవణేంద్రియమున్నట్లు, ఎర్మజ్ఞానమునుబట్టి త్వగిండ్రియమున్నట్లు, గంధజ్ఞానమునుబట్టి ఘ్రాణంద్రియమున్నట్లు అనుమానించి (ఊహింప) ఒడుచున్నది. ఇట్టి స్థితిలో అనుమాప్ణ త్రైకప్రమాణవాదులకు 9త్యవములై న యింద్రియము లున్న వనుటే అసాధ్య మగుటచే దోషము. మంగీకరింపని ప్రత్య ఈ విషయమే చరకసంహితలో నిట్లు చెప్పబడినది-'తత బుద్ధిమా న్నాస్తిక్యబుద్ధిం జహ్యాత్ విచికిత్సాం చః కస్మాత్? స్త్రత్యక్షం హ్యల్పమ్ । అనల్ప మప్రత్యడు మస్తి...యై రేవ । తావదిన్దియైః పశ్యడు. ముపలభ్యతే తాన్యేవ సన్తి చా 2 ప్రత్య వాణి...తస్మా దపరీక్షిత మేత దుచ్యతే ప్రత్యక్ష మేవా2స్తి నాన్య దస్తీతి ॥" అ 11 సూతస్థానమ్) దేహముకంటే వేరుగా జీవాత్మ లేదను వారి కయినను నా దేహ మని, నాయిందియములని, నాపాణములని నామనస్సు అని నా బుద్ధి అని యున్న ఆశశివము సుబట్టి దేహేంద్రి యాదులకంటె నేను అనబడు జీవాత్మ వేగుగా నున్నట్లు సిద్ధించుచుండుటచేతను, జీవద్దేహ ఆ స్తీకత్వము. మందు గోచరించు చైతన్యము శరీరధర్మమె అయిన యెడల శరీర మున్నంతవరకు మృతశరీరమందుగూడ చైతన్య ముండవలసియుండ, అట్లు లేకుండుటనుబట్టి అది శరీర ధర్మము కాదు, జీవధర్మమే అని చెప్ప వలసియుండుటచేతను దేహాత్మవాదము దుష్టము. స్థిరమైన జీవుడు అస్థిరములైన నర వానరాదిశరీరముల నాళ యించుచు విడిచివేయుచు జనన-మరణ వాహమున చిక్కుకొని సుఖదుఃఖము అనుభవించుటలో ఆజీవుని' పుణ్యపాపములే కారణ మని చెప్పక తప్పదు. జీవునితోబాటు పుణ్యపాపము లున్నవి. అపుణ్యపాపములతో బాటు వాని ఫల మనుభవింప జయు దేవు డుండెను. డతానుభవస్థాన ములైన లోకము లుండెను. అని చెప్పక తప్పదు. విచిత్రమైన జగత్తు స్వభావముచేతనే వెలుగుతున్నది. అను మాటకు తన ఉత్పత్తికి తానే కారణ మని యర్థమా? కారణము లేకయే కార్యోత్పత్తి యగుచున్నదని యర్థమా? మొదటి పక్షములో తన ఉత్పత్త్యనంతరమందుగాని స్వరూపసిద్ధి లేనట్టి తాను తనఉత్పత్తి కే కారణ మగుట యెట్లు ? 58 రెండవపక్షములొ కార్యమునకు కారణా పేక్ష లేకుండుట అను భవవిరుద్ధముకూడను; కార్యార్థులందరును తత్తకారణముల నాళ యించుచుండుట ప్రత్యక్ష సిద్ధము. ధాన్యార్థులు మంచివిత్తనములు, పంటన, "మి, వర్షాకాలము అను కారణముల నాశ్రయించి కార్యసిద్ధిని పొందుచున్నారా ? కారణా పేడ లేకుండ కూర్చుంది కార్యసిద్ధిప్ పొందుచున్నారా ? భోజనజన్యతృప్తి భోజనకారణమున న్నదా? అకారణముగా కలుగున్నదా ? న్నదా ? కనుక నిది అయ క్తము. గ TO కర్త లేకుండ ·ర్యోత్పత్తి అసంభవముగనుక ఉగదు. ఏమైన క్యామునుబట్టి జగత్కర్త కలడని యొప్పుకొని తీరవలెను. ఉజ తర్త, ఆజ (త్తులోని జీవకోటియొక్క అదృష్టమనుడు పుణ్యపాపములను తెలిసికొని వాని ఫలమును ఎవ్వర ఎయుపాధితో పస్థానమందు అనుభవింపవలయునో ఆస్థానమందే ఆరీతిగా వారిని పుట్టింపగల మహా సామర్థ్యము, సర్వజ్ఞత్వముకల పరమేశ్వరు కని చెప్పి తీరవలెను. ఆస్తీకత్వము. కనుక నిట్లు చార్వాకుల స్వభావవాదము అసంగతము. ఈవిధముగా చార్వాక సిద్ధాంతములకు మూలాధారములైన మూడు వాదములును దుష్టములై నవి. ప్రత్యక్ష మొక్కటే ప్ర్రమాణమను చార్వాక వాదమును అను మానముకూడ ప్రమాణ మను బౌద్ధులును ఖండించియున్నారు. (ఇది సర్వదర్శన సంగ్రహములో చూడ నగును.) బౌద్ధ మతము. 14 ఇది యొకప్పుడు మాయామోహునిచేత అసురులలో ప్రవృత్త మైనది. (విష్ణుపురాణ— 3 అం. అ 17.) నాస్తి కమతపచారము గావింపబూనిన మాయామోహుని ఉప దేశ మ నేక విధములుగా నున్నది. అందు సర్వసాధారణమైనది యొకటియజ్ఞాదికర్మలు పశుహింసాపూర్వకములగుటచే అధర్మము. అహింసియే వరమధర్మము, వేదము ధూర్త ప్రలాపమాత్రము. అమాణము. అని. అది విని అట్లే దృఢముగా నమ్మి తమ పూర్వబుద్ధిని మార్చు కొని వ్యవహరించుచు పరుల కుద్బోధించుచువచ్చిన వారు చార్వాకులు. తావన్మాతోపదేశము చేత ఎవ్వరియందు తన యభీష్టము సిద్ధింపక పోయెనో వారియందు అపూర్వముగా మరికొన్ని విశేషములను సూయామోహుడు ఉపదేశించుటలో 'బుధ్యధ్వమ్ బుధ్యధ్వమ్' అని బోధింపబడిన వారు బౌద్ధులుగను, మరికొందరులో మరికొన్ని విశేషము 'పదేశించి 'అర్హథఅర్హథ' అని బోధింపబడిన వారు అర్హతులుగను పరిగణంపబడిరి. నాన్-బౌద్ధ-ఆర్హత- మితములకు అహింస వాదము, యజ్ఞ నంది, వేదానామణ్యము కవి వనములు. • దేశీఖండము __5'ద్ధమతం వారము . -ఈబౌద్ధమతము మరియొకప్పుడు దీవో దాసరాజ్య కాలములో విష్ణు పనకు రూపాంతరమైన అని ప్రవర్తింప జేయబడినది. ఆది.. దాన రాజ్యకాలము 'పాద్మే కల్పే పురావృత్తే మనో స్వాయంభు వేనర్' అని పాద్మకల్పములోని స్వాయంభువ మన్వంతరముళకు చెందినది. ( ఖండము. అ. 89) ఆస్తికత్వము. ఆదివో దాసమహారాజు తపోనిష్ఠలో నున్న పరిస్థితిలో దేశము తామపీడితము కాగా ఆ యువద్రవమును తొలగించుటకై రాజ్యపాల కుడవు ధర్మాత్ముడవైన నీవు కావలయు నని దివోదాసమహారాజును బ్రహ్మ ప్రోత్సహించెను. అప్పుడా రాజర్షి యిట్లు చెప్పెను... దేవత లను ప్రజలు ధర్మబద్ధులై యథావిధిగా పూజించుచుండుట, ఆ దేవతలు భూతలనుందు అడుగు పెట్టకుండ తమ లోకమందె యుండుట, నిశ్ఛిద్ర ముగా నేను రాజ్యముచేయుట. ఈనిర్ణయముపై నేను రా రాజ్యము చేయుదును. అని. 55 దానికి బప్మి అంగీకరించెను. అంతట మహారాజు కాశీపుర మందు నివసించుచు పరిపాలనము చేయుచుండెను. కాశీపురాధీశ్వరు డగు శ్రీవిశ్వేశ్వరుడుకు-డ సపరివారముగా తప్పుకొనెను. యోగశక్తు లతో, దివ్యమహిమలతో దివోదాసమహారాజు ధర్మబద్ధముగా ఎట్టి లోపములు రాకుండ పరిపాలనము అద్భతముగా జరుపుచుండెను. అట్లు వైదిక ధర్మభూయిష్ఠ మై నిశ్ఛిద్రముగా నడచుచున్న దివోదాసరాజ్యములోని కాశీపురములో శ్రీ విశ్వేశ్వరపవేశము జరు గుటకు ప్రజలలో అధర్మాభిరుచిరూపమైన ఛిద్ర మేర్పడవలయును. దానికై ప్రజలలో అట్టి అధర్మోపదేశములు, వ్యామోహింప జేయు నట్టి సర్వసమర్థతలు గల మహాపురుషుని ద్వారా జరుగవలయును. అని యెంచి యిట్టి మార్గ మవలంబింపబడినది శ్రీహరి పుణ్యకీర్తి యను పేరుతో అతిసుందరమైన బుద్ధరూపమును ధరించెను. శ్రీదేవి లోక వ్యామోహకరమగు పరివాజి కాస్వరూపమును ధరించెను. గరుత్మం తుడు వినయకీర్తి అను పేరుతో లోకోత్త రాకృతితో శిష్యరూపమును ధరించెను. ఆపరివాజికయు, శిష్యుడును పుస్తకహస్తులై యుండిరి. శిష్యుడు సంసారనివర్త క మైన ధర్మస్వరూపమును గూర్చి ప్రశ్నింపగా గురువు బోధించుచుండెను. ఈ విధముగా, లోకులు వచ్చి వినుచుండ బౌద్ధమతధర్మములను అనగా అవైదిక మతధర్మములను వివరించుటలో అవి సులభముగా ప్రజలలో వ్యాపించినవి. ఈ విషయ మీ శ్లోకము లలో చెప్పబడినది. D 58 ఆస్తికత్వము. "తతస్తు సౌగతం రూపం శిశాయ శ్రీపతిః స్వయమ్ । అలీన సున్దరతరం త్రైలోక్యస్యాపి మోహనమ్ ॥ శ్రీః పరివాజికా జాతా నితరాం సుభగాకృతిః । యా మాలోక్య జగత్సర్వం చితవ్యస్త మివార్పితమ్ గరుత్మా నపి తచ్ఛిష్యో జాతో లోకోత్త రాకృతిః । గురుశుశూషణవరో న్యస్త హస్తాగ్రపుస్తకః॥ అపృచ్ఛ త్పరమం ధర్మం సంసారవిని మోచకమ్ ।" ఆశిష్యుని నిమిత్తముగా జేసికొని ఆగురువు చేసిన ఉపదేశముల లోని ప్రధానాంశములు ఇవి — బ్రహ్మ విష్ణు మహేశ్వరు లనబడు వారు మనవంటి వా రే. వారికి చతుర్ముఖ— చతుర్భుజ పంచముఖాది స్వరూపవర్ణనము కల్ప నామాత్రము. భీతులకు అభయగానము, వ్యాధిగ్రస్తులకు ఔషధదానము, విద్యార్థులకు విద్యాదానము, శుధాతుగులకు అన్నదానము, ఈ నాలుగు దానములే చేయవలసినవి. మణి మంత - ఓషధుల బలము సంపాదించి తన్మూలమున ధనార్జనము చేయవలయును. అట్లు ఆర్జిం చిన ధనముచే ద్వాదశాయతనపూజనే చేయవలెను. వ్యర్థము. ద్వాదశాయతనము లనగా పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనో బుద్ధులు. ఇవియే ద్వాదశాయతనములు. వీని పూజకై అనగా ఇంద్రియతృప్తికై పాటుపడవలయును. ఇతర పూజలు స్వర్గ — నరకములు ఇక్కడనే యున్నవి. మరెక్కడనో లేవు. సుఖపడుటే స్వర్గము. దుఃఖపడుటే సరకము. సుఖపడుచున్నప్పుడు శరీరమును విడచుటే ముక్తి, అహింసయే పరమధర్మము. "ప్రామాణికీ శ్రుతి రియం ప్రోచ్యతే వేదవాధిభిః। న హింప్యా త్సర్వభూశాని నాన్యాహింసాప్రవర్తికా అగ్నీసోమీయ మితి యా శ్రామికా సాంసరా మిహ । న సా ప్రమాణం జ్ఞాతౄణాం పశ్వాలంభనకారికా" [8] ఆస్తికత్వము, వ్యాఖ్యా- అహింసా పరమో ధర్మ ఇత్యుక్తం, తత్ప్రుతిసంవా దేశ ద్రోఢయతి- ప్రామాణికీతి। నను హింసానివర్తకశ్రుతివ 1 ద్ధింసాప్ర్రవర్తికాపీ కాచి చుతి ర్భవిష్యతి ? నేత్యాహ- నాన్యేతి ! శ్రుతి రితి శేషః । నను "అగ్నీషోమీయం పశు మాలభేత" ఇత్యాదికా దృశ్యస్తే ఇతి చేత్త తాహ— అగ్నీషోమీయమితి। థామికాభమజనికా అసతా "వాయవ్యం శ్వేత మాలభేత" మితి ఛేదః । ' ఇత్యేవం ధర్మజిజ్ఞాసాం పుణ్యకీర్తా ప్రకుర్వతి । పారంపర్యేణ తచ్భుత్వా పౌరా యాతాం ప్రచక్రి రే ॥" అహింసయే పరమధర్మ మని ప్రామాణికమైన శ్రుతికూడ చెప్పుచున్నది. యజ్ఞాదికర్మలలో పశుహింసను చేయవలె నని చెప్పు చున్న శ్రుతి అస్త్రమాణము. అని. ఈ విధముగా పుణ్యకీర్తి ధర్మవిచారణ చేయుచుండగా వరం పరగా విని పౌరులు యాత్రగా వెళ్ళుట సాగించిరి. ఇక ఆ పరివాజిక విజ్ఞాన కౌముది యను పేరుతో పుర స్త్రీల చినదినాకర్షిం 57 "తత స్తాసాం పురస్తా త్సా బౌద్ధధర్మా నవీవదత్ !" ఆ పుర స్త్రీలకు బౌద్ధధర్మములను బోధించినది. అదియెట్లనగా- "ఆనందం బ్రాహ్మణో రూపం శ్రుత్యైవం యన్ని గద్యతే । త త థై వేహ మన వ్యమ్ ॥ య BO యావ త్స్వస్థ మిదం వర్ష శ్రీ యావ నేన్ద్రయవిక్లబ యావ జరా చ దూరేస్తి తావ త్సౌఖ్యం ప్రసాధయేత్ శరీర మపి దాతవ్య మర్థిభ్యోఒత స్సుఖేప్సుఖిః । యాచమానమనోవృత్తి పీణనే యస్య నో జనిః ॥ తేన భూ ర్భారవ త్యేషా సముద్రా 2 గద్రుమై ర్న హి । ముథా జాతివికల్పోLయం లోకేషు పరికల్ప్యతే ॥ మానుష్యే సతి సామాన్యే కోఒధమః కో2థ చోత్తమః । వర్ణా2 వర్ణ వివేకో2యం తస్మా న్న ప్రతిభాసతే ॥ బః 58 ఆస్తీకత్వము. అతో భేదో న మన్హవ్యో మానుష్యే కేన చిత్క్వచిత్ । విజ్ఞాన కౌముదీ వాణీ మిత్యాకర్ణ్య పురాంగనాః ॥ భర్తృశుశూషణవతీం విజహు ర్మతి ముత్తమామ్ " ఆనందమే పురుషార్థము; అదియే బ్రహ్మస్వరూప మని శ్రుతి కూడ చెప్పుచున్నది. ఈ శరీరము స్వస్థమైయుండగ'నే, ఇంద్రియములు సమర్థములై యున్నపుడే, యౌవనము దాటిపోకున్నపుడే సౌఖ్యమును సాధింపవలయును. సుఖమును గోరువారు అర్హులకు తమశరీరమునుగూడ సమర్పింప వలసినదే. యాచకుల మనోరధముల నీడేర్పనివారి జన్మములచేతనే భూభార మగును. జాతిభేదము కల్పనామాతమే. మనుష్యు లంద రును ఒక టే. ఉచ్చ— నీచ భావ మెక్కడిది ? వర్ణ అవర్ణ విచ క్షణ వ్యర్థము. ఇట్టి విజ్ఞాన కౌముదీకృతోపదేశములను విని పురాంగనలు ఉత్తమమైనట్టి తమతమ పతిశుశ్రూషణబుద్ధిని విడిచివేసినారు. "అభ్యస్యా22కర్షణీం విద్యాం వశీకృతిమతీ మపి । పురుషా స్సఫలీచకుః పరదారేషు మోహితాః ॥ అన్తః పురచరా నార్యస్తథా రాజకుమారకాః । పౌరాః పురాంగనా శ్చాపి సర్వే తాఖ్యం విమోహితా కన్యైచి దంజనం దత్తం కస్యైచిత్తిల కౌషధమ్ । వశీకరణమస్త్రైశ్చ తథా బహ్వ్యో ఒపి దీక్షితాః ॥ ఏవం సర్వేషు పౌరేషు నిజధర్మేషు సర్వథా ! పరాఙ్ముభేషు జాగేషు ప్రోల్ల లాస వృషేతరః " పురుషులు వర్గీకరణశ క్తి గల ఆకర్షణీవిద్యను అభ్యసించి పరదారల యందు ప్రవర్తింప నారంభించిరి. పుణ్యకీర్తి, విజ్ఞాన కౌముది అను ఇద్దరి ఉపదేశములచేతను స్త్రీపురుషులు స్వేచ్ఛాసంచారమున కారంభించిరి. ఆ విజ్ఞాన కౌముది అంజనము కొందరికి, ఓషధీతిలకము కొందరికి ఇచ్చి వశీకరణమంత్రము లిచ్చి స్త్రీలను బౌద్ధధర్మమందు ప్రవేశింపజేసినది. ఆ స్త్రీ కత్వము. ఇట్లు పౌరులు స్వధర్మవిముఖులు కాగా అధర్మము తాండవింప నారంభించినది. "సిద్ధయోఒకృష్టపచ్యాద్యా నష్టా ఏనఃప్రవేశనాత్ । ఆసీ తుంఠిత సామర్థ్యా నృపో2పి సమనా జ్మనాక్ "(కాళీ.ఉ.అ5) ప్రజలలో పాపము ప్రవేశించుటచేత దున్నకుండగనే సస్య సంపత్తి మొదలగు సిద్ధులు క్త్రముమగా క్షీణించినవి. దివోదాసమహా సామర్థ్యము కొంచెముకొంచెముగా కుంఠితమైపోయినది. దీనినిబట్టి బౌద్ధమతధర్మములు పాపహేతువు లనియు, అలౌకిక శక్తులను క్షీణింప జేయునట్టివనియు, బౌద్ధవాదమునకు అనుకూలమై నపుడు శుతిస్మృతి వాక్యములు ప్రమాణముగా దీసికొనుట, ప్రతి కూలమైనపుడు అపమాణ మని రాజు తోసివేయుట లక్షణమనియు, మానపు వ్యభిచారము గుణముగ నే గ్రహింపబడుట, ఉచ్ఛనీచములు లలో " పాటింపబడకుండుట, ఇంద్రియతృప్తి యే పురుషార్థ మనుట బౌద్ధమతమందలి ముఖ్యాంశము లనియు స్పష్టమైనది. 11 శ్రీమద్రామాయణము - బుద్ధమతనింద ఈ అవై దిక (నాస్తిక) మతము యొక్కయు, బుద్ధుని క్కయు ప్రసక్తి ఆది కావ్య మనబడు వాల్మీకి రామాయణమందు యొక గలదు. 59 శ్రీ సీతారామలక్ష్మణులు వనవాసదీక్షను సంకల్పించి చిత్ర కూటమునకు చేరియున్నపుడు భరతుడు ప్రార్థించి అయోధ్యకు తీసి కొని వెళ్ళదలచి సపరివారముగా మునిబృంద పురస్సరముగా ప్ర్రార్థించినను అంగీకరింపని రామచంద్ర భగవాన గవానుని ఎట్లయినను అంగీ కరింప జేయవలెనని జాబాలి మహర్షి – వెళ్ళి ఎ "ఆశ్వాసయన్తం భరతం జాబాలి ర్భాహ్మణోత్తమః ఉవాచ రామం ధర్మజ్ఞం ధర్మాపేత మిదం వః ॥" 'నాస్తికమతమునకు చెందిన మాటలు చెప్పెను. ధర్మజ్ఞుడగు రామచంద్ర భగవానునకు పైదికధర్మవిరుద్ధమై Q